West Bengal Governor R N Ravi expressed concern over challenges to election results and the credibility of constitutional bodies. He noted that losing candidates often allege vote rigging.
West Bengal News
Latest updates from Telugu Digital news sources.
Kolkata (West Bengal): As part of a major West Bengal Cabinet expansion, Chief Minister Suvendu Adhikari on Sunday announced the induction of 35 ministers into the state government at an oath-taking ceremony on Monday. Taking to X, the Chief Minister stated th...

<p><strong>కోల్కతా: </strong>పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కేబినెట్(<strong>West Bengal Cabinet Expansion</strong>)ను విస్తరించనుంది. ఈరోజు (సోమవారం) సుమారు 35మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోల్కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్.ఎన్.రవి(<strong><span style="color: rgb(0, 0, 0)">Governor RN Ravi</span></strong>) కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మే 4న విడుదలైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మెుట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు మే 9న ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే, తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించి మరో 35మందికి బీజేపీ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>ఎమ్మెల్యేలు అర్జున్ సింగ్, అశోక్ దిండా, రూపా గంగూలీ, స్వపన్ దాస్గుప్తా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన తపస్ రాయ్తో సహా పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికైన వారికీ కేబినెట్లో అవకాశం కల్పించనున్నారు. దీంతో సీఎం సహా మంత్రుల సంఖ్య 41కి చేరనుంది. కాగా, పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో 44మంది సభ్యులకు చోటు కల్పించే అవకాశం ఉంది.</p><br/><p><strong>ఈ వార్తలు కూడా చదవండి</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/singer-suman-kalyanpur-passed-away-at-89-in-mumbai-smr-1528690.html">స్టార్ సింగర్ సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూత..</a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/argument-in-chennai-bar-escalates-into-road-rage-smr-1528699.html">18 ఏళ్ల యువతి మృతికి కారణమైన బార్లో వాగ్వాదం..</a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత శ్రేణులను ఐక్యంగా ఉంచేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ నానా తంటాలు పడుతుండగా.. ఆ పార్టీలోని చీలికలు బట్టబయలయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని కుదిపేసిన సంతకాల కుంభకోణంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి చేసిన ప్రకటన టీఎంసీలో ప్రకంపనలు రేపుతోంది. అసెంబ్లీలో శోభన్దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ఆమోదిస్తూ రాసిన లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేసిన ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేల పేర్లను సీఎం అధికారి వెల్లడించారు.దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు రీటాబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను తృణమూల్ పార్టీ నుంచి బహిష్కరించి, వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. టీఎంసీ ప్రయోజనాలకు విరుద్దంగా కార్యక్రమాలు సాగించడం, ప్రకటనలు గుప్పించడంతో ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకున్నామని, ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయని రెండు వేర్వేరు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, వారు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనేది మాత్రం స్పష్టం చేయలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య సంతకం చేసిన ఒక లేఖలో.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పదేపదే పార్టీ సమావేశాలకు గైర్హాజరయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆ లేఖ ప్రకారం ఎమ్మెల్యేలు పార్టీ ప్రయోజనాలకు హాని కలిగించే ప్రకటనలు కూడా చేశారు. ‘‘ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఏఐటీసీ నుంచి తక్షణమే బహిష్కరించాలని నిర్ణయించారు’’ అని అందులో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాలపై సీఎం సువేందు అధికారి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే టీఎంసీ ఈ చర్యలకు దిగడం గమనార్హం.‘‘తృణమూల్ అవినీతి కేవలం ప్రజలనే కాదు..

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500.

In a Cabinet expansion just three weeks after taking charge, Chief Minister Suvendu Adhikari on Monday expanded the Bengal Council of Ministers to 41, by inducting 35 new members. This is said to be part of the BJP s effort to balance regional, caste, and gend...

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tmc leader abhishek Banerjee attacked by mob sonarpur west Bengal: వెస్ట్ బెంగాల్ లో ఇటీవల పదిహేనేళ్ల పాటు పాలన అందించిన మమతా సర్కారును ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి బ్రహ్మరథం పట్టి భారీమెజార్టీ అందించారు. సీఎంగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టిన తనదైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనే చెప్పినట్లుగా వెస్ట్ బెంగాల్ లో ఉన్న అల్లరి మూకల తాట తీస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఎలాంటి చర్యలు చూస్తు వదలబొమన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో దాడులు, అక్రమాలకు పాల్పడిన అల్లరి మూకలకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు టీఎంసీ మాత్రం అధికారం కొల్పోయామనే అక్కసుతో తరచుగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తునే ఉంది. తాజాగా.. ఎన్నికల సమయంలో జరిగిన హింసాకాండలో గాయపడ్డ టీఎంసీ బాధితులను పరామర్శించేందుకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వెళ్లారు. అయితే అక్కడి స్థానికులు టీఎంసీ నేతలను తమ ఇళ్లకు రానివ్వడానికి ఇష్టపడలేదు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇక అనూహ్యంగా అక్కడకు టీఎంసీ కార్యకర్తలు చేరుకొవంతో స్థానికులతో వాగ్వాదం జరిగింది. ఇక బీజేపీ కార్యకర్తలు కూడా చేరుకొవడంతో పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కర్రలతోదాడి చేశారు. కొంత మంది పిడిగుద్దులు గుద్ది, చెప్పులను కూడా విసిరారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ వలసదారులపై అత్యంత కఠినమైన చర్యలు ప్రారంభించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని యంత్రాంగం సరిహద్దు జిల్లాల్లో తనిఖీలను తీవ్రం చేసింది. చొరబాటుదారులను గుర్తించడం, వారి వివరాలను తొలగించడం, తిరిగి పంపించడం అనే విధానాన్ని అధికారులు వేగంగా అమలు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని కొత్త యంత్రాంగం ఆరోపిస్తోంది. గత మమతా బెనర్జీ హయాంలో కేవలం 10 నిమిషాల్లోనే నదీ సరిహద్దుల గుండా అక్రమ వలసదారులు భారత్లోకి ప్రవేశించేవారని అధికారులు చెబుతున్నారు. దళారులకు 7,000 నుండి 20,000 రూపాయల వరకు చెల్లించి సరిహద్దులు దాటినట్లు విచారణలో తేలింది. ఈ విధంగా వచ్చిన వారికి గత ప్రభుత్వం నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ప్రస్తుత పాలకులు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్రమ వలసదారులకు అందుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను తక్షణమే నిలిపివేసింది. ఉచిత రేషన్ కార్డులతో పాటు లక్ష్మీర్ భండార్ నగదు బదిలీ వంటి పథకాల ప్రయోజనాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఉపాధి కోల్పోయి, అరెస్టుల భయంతో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉండగా అక్రమ వలసదారులకు ఇళ్లు అద్దెకు ఇచ్చే స్థానిక భూస్వాములపై కూడా యంత్రాంగం నిఘా పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తే 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దీనితో పాటు గరిష్టంగా 2 సంవత్సరాల వరకు

Free bus travel for women in West Bengal: The women in West Bengal will be able to travel free of cost on all state-run buses from Monday (June 1). It was one of the key promises made by the BJP in its election manifesto, alongside the Annapurna Bhandar Yojana...
West Bengal Chief Minister Suvendu Adhikari's government expanded significantly on Monday. Thirty-five new ministers took their oath, bringing the total Council of Ministers to 41 members.

TMC leader farmhouse : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. టీఎంసీ నేత ఫామ్హౌస్లోని పొలంలో తవ్వకాలు చేయగా.. భారీగా నోట్లకట్టలు బయటపడ్డాయి. ట్రావెల్ బ్యాగులు, ప్లాస్టిక్ సంచులలో రూ.500 నోట్లను పెట్టి భూమిలో పాతిపెట్టారు. వీటిని పోలీసులు వెలికి తీయగా.. మొత్తం రూ.2.24 కోట్ల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read : Blue Micro Moon : ఈనెల 31న ఆకాశంలో అద్భుత దృశ్యం.. భూమికి దూరంగా, చిన్నగా చంద్రుడు.. ఏ సమయంలో చూడొచ్చు అంటే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ నగదు అక్రమ నిల్వ వ్యవహారం కలకలం రేపింది. ఉత్తర 24పరగణాల జిల్లాలో బదూరియా ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, మున్సిపల్ చైర్మన్ దీపాంకర్ భట్టాచార్యకు సంబంధించిన ఫామ్హౌస్లోని పొలంలో రూ.2.24 కోట్లకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళల్లో టీఎంసీ కార్యాలయం నుంచి అనుమానాస్పదంగా సరుకులు తరలిస్తున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు టీఎంసీ కార్యాలయం, దీంపాకర్ ఫామ్ హౌస్లో తనిఖీలు చేశారు. ఫామ్హౌస్ వెనుక వైపుఉన్న జనపనార తోటలో తనిఖీ చేయగా పోలీసుల కళ్లుబైర్లు కమ్మే విధంగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. భారీగా పట్టుబడిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల మూటలను పోలీసులు తమ భుజాలపై మోసుకుంటూ పొలం గుండా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, పొలంలో దొరికిన కరెన్సీ లెక్కపెట్టేందుకు పోలీసులకు ఒకరోజంతా పట్టడం గమనార్హం. అయితే, టీఎంసీ నేతకు చెందిన పొలంలో మొత్తం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్, డ్రోన్ల సహాయంతో గాలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దీపాంకర్ భట్టాచార్యను

For Maya Som, 67, a change in government in West Bengal has translated into immediate financial relief. She regularly commutes from Rathtala near Dunlop to the bustling markets of Burrabazar to source women s apparel, which she resells in her neighbourhood for...

Nearly a month after the BJP s electoral triumph in West Bengal, two contrasting stories are emerging from the state. Neither is a new conversation in the saga that has, for decades, seen the subversion of institutional mechanisms by a political culture which...

After its crushing defeat in the 2026 West Bengal Assembly elections at the hands of the BJP, the Trinamool Congress (TMC) s influence appears to be on the decline. This was also reflected by the results in the Falta seat after a recent repolling, where the Ma...
Wafers to war: Vinay Dube on how Iran crisis is hitting Akasa Stock-linked pay for UGRO promoter raises governance concerns Can a Rajan-style NRI dollar-deposit scheme save the rupee? How practical is India s latest investor protection framework?

భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు రక్షణను బలోపేతం చేయడంలో భాగంగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు భూమిని బదిలీ చేసినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. కోల్కతా, మే 28: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు రక్షణను బలోపేతం చేయడంలో భాగంగా సరిహద్దు భద్రతా దళానికి (BSF) అదనపు భూమిని బదిలీ చేసినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. దీంతో బీఎస్ఎఫ్కు అప్పగించిన మొత్తం భూమి పరిమాణం 142.79 ఎకరాలకు చేరుకుంది. ఈ భూమిని సరిహద్దు అవుట్పోస్టుల (BOP) నిర్మాణం, ముళ్లకంచె (Barbed-Wire Fencing) ఏర్పాటు కోసం ఉపయోగించనున్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి తన సోషల్ మీడియా మాధ్యమం ‘X’ ఖాతా ద్వారా వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని 9 కీలక సరిహద్దు జిల్లాల్లో ఈ భూమిని పంపిణీ చేశారు. సిలిగురి సబ్ డివిజన్లోని ఫాన్సీదేవా ప్రాంతంలో ఇప్పటికే 27 కిలోమీటర్ల మేర భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించడంతో, అక్కడ సరిహద్దు కంచె నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. కాగా, సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాల వారీగా భూమి కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి: ముర్షిదాబాద్: 38.805 ఎకరాలు (అత్యధిక కేటాయింపు) 'డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్' విధానం.. హకీంపూర్ వద్ద భారీగా వలసదారులు పశ్చిమ బెంగాల్లో నూతనంగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం చట్టవిరుద్ధ వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 'డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్'
Wafers to war: Vinay Dube on how Iran crisis is hitting Akasa Stock-linked pay for UGRO promoter raises governance concerns Can a Rajan-style NRI dollar-deposit scheme save the rupee? How practical is India s latest investor protection framework?
Wafers to war: Vinay Dube on how Iran crisis is hitting Akasa Stock-linked pay for UGRO promoter raises governance concerns Can a Rajan-style NRI dollar-deposit scheme save the rupee? How practical is India s latest investor protection framework?

- West Bengal Government orders establishment of holding (detention) centres across the state. - The order was issued by Secretary of Home and Hill Affairs Department, Commissioner of Police, Foreigner Regional Registration Office in Kolkata, and Superintendents of Police in all districts. - It outlines procedure for deportation of Bangladeshis and Rohingyas. - Newly elected BJP government prioritizes illegal immigration in West Bengal.
- రచయిత గురించిజౌడి జ్యోతిజౌడి జ్యోతి సమయం తెలుగులో కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. - ఇక్కడ జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలతోపాటు తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. - జ్యోతి తెలంగాణ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ చదివారు.
Choose your reason below and click on the Report button. This will alert our moderators to take action Your Reason has been Reported to the admin.

1. West Bengal prepares for early monsoon in June. 2. 300 "black spots" identified in urban areas. 3. Some locations include Chingrighata, Bagjola Canal, Chowbhaga pumping station area, etc., with over 22 within KMC area.

May 25 2026 7:22 PM | Updated on May 25 2026 7:39 PM కోల్కతా: ఆకాశ్ సింగ్.. పశ్చిమ బెంగాల్లో అతడో రౌడీ.. హౌరా 'డాన్'గా అతడికి పేరుంది. అదే హౌరా రోడ్లపై అతడిని ఇప్పుడు లోదుస్తులతో ఊరేగించారు పోలీసులు. 2021లో పోలీసులప...

West Bengal Chief Minister Suvendu Adhikari on Wednesday said approximately 30 lakh beneficiaries of Lakshmir Bhandar a direct benefit transfer (DBT) scheme for women that the previous Trinamool Congress (TMC) government had introduced were ineligible as they...

Union Home Minister Amit Shah on Thursday referred to news reports that hundreds of people were leaving West Bengal and heading to Bangladesh after the new BJP government came to power in the state and said that since the infiltrators are returning on their ow...