translateexpand_more

Technology News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 03:29 am
మరో వివాదంలో ఎన్ టీఏ.. దుమ్మెత్తిపోస్తున్న విద్యార్థులు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. న్యూఢిల్లీ: ‘నీట్‌ యూజీ’ పరీక్ష నిర్వహణ వైఫల్యంతో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని ఇప్పుడు మరో సమస్య చుట్టుముట్టింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్ ఐఏటీ) ప్రవేశ పరీక్షలను ఎన్‌టీఏ ఒకే రోజున అంటే జూన్ 7వ తేదీనే నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు

Telugu Times01 Jun, 01:54 am
అందరి చూపు దానిపైనే

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌(Ram Charan) హీరోగా, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన‌(Buchi Babu Sana) తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi) రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా కేవలం క్రీడల చుట్టూ తిరిగే కథ మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన కథనంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. సినిమా ప్రమోషన్స్ వేగం పుంజుకుంటున్న ఈ సమయంలో ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు రిలీజ్ ట్రైలర్‌పై నిలిచింది. సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మిక్డ్స్ రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. విజువల్స్, రామ్ చరణ్ మేకోవర్ ప్రశంసలు అందుకున్నప్పటికీ, కథలోని అసలు ఎమోష‌న్స్ ను మరింత బలంగా చూపించే మరో ట్రైలర్ వస్తే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రత్యేకంగా రిలీజ్ ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఒకవేళ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటే అది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగానే వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో రేపు జరగనున్న వేడుకపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్(A. R. Rahman) స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ఏర్పడుతున్న హైప్‌ను చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా

10TV Telugu01 Jun, 03:36 am
నా కలలు ముక్కలయ్యాయి.. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఆవేదన

Vignesh Shivan; సినిమాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే నెగెటివ్ ప్రచారం, ట్రోలింగ్ దర్శకుల కలలను ఎలా ముక్కలు చేస్తాయో వివరిస్తూ ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ‘ఎల్‌ఐకే’ (LIK) చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆన్‌లైన్‌లో విపరీతంగా కనిపించిన నెగెటివ్ రివ్యూల వల్లే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యామని తనకు మెసేజ్‌లు చేస్తున్నారని తెలిపారు. Peddi pre release event: ఈరోజే ‘పెద్ది’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్టుగా ఎవరెవరు వస్తున్నారో తెలుసా? చిత్ర పరిశ్రమలో పెద్దల మద్దతు లేని చిన్న సినిమాల తలరాతలను ఇలాంటి ఉద్దేశపూర్వక విమర్శలే మార్చేస్తాయని, ఇవి ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. మంచి టాక్‌తో ఓపెనింగ్స్ సాధించిన తర్వాత, ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, దీని నుంచి బయటకు రాలేకపోతున్నానని బాధపడ్డారు. ఒక సినిమాను నిర్మించి, అన్ని సవాళ్లను అధిగమించి థియేటర్ల వరకు తీసుకురావడం వెనుక ఎంతో పోరాటం ఉంటుందని, కానీ చివరికి దానికి ఇలాంటి ముగింపు రావడం ఎంతో కలచివేస్తోందని విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి రూపొందించిన తన సినిమాకు దక్కాల్సిన ఆదరణ ఇంకా దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, సినిమా చరిత్రలో మొదట్లో పరాజయం పాలై, ఆ తర్వాత కాలంలో క్లాసిక్ చిత్రాలుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో తన ‘ఎల్‌ఐకే’ చిత్రానికి కూడా ఖచ్చితంగా అలాంటి గుర్తింపు, ఆదరణ లభిస్తాయనే ఆశతోనే తాను ముందుకు సాగుతున్నట్లు విఘ్నేశ్ శివన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Telugu Times01 Jun, 01:47 am
నెక్ట్స్ లెవెల్ లో పెద్ది ఓపెనింగ్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) నటించిన పెద్ది(peddi) రిలీజ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరుగుతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ ఆ ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా అమెరికాలో టికెట్లకు వస్తున్న రెస్పాన్స్ ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రీ సేల్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే, రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత బలమైన ఓపెనింగ్స్ అందుకునే సినిమాల్లో పెద్ది ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఏపీ ప్ర‌భుత్వం సినిమా రిలీజ్ నేప‌థ్యంలో ప్రత్యేక వెసులుబాట్లు కల్పించడం కూడా కలెక్షన్ల అంచనాలను మరింత పెంచింది. రిలీజ్ కు ముందు నిర్వహించే ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతులు లభించడంతో పాటు, టికెట్ ధరల్లో తాత్కాలిక పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి వారం పాటు అదనపు ధరలతో టికెట్లు విక్రయించే అవకాశం ఉండటంతో నిర్మాతలకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయాలు ప్రారంభ వసూళ్లపై గణనీయమైన ప్రభావం చూపుతాయన్నది ఎన్నోసార్లు చూశాం. అయితే ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపైనే నిలిచింది. తెలంగాణ‌లో కూడా ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి లభిస్తే పెద్ది బాక్సాఫీస్ ప్రయాణం మరింత దూకుడుగా మారే అవకాశాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధమైన సౌకర్యాలు అమల్లోకి వస్తే తొలి రోజు నుంచి వీకెండ్ ముగిసే వరకు వసూళ్లు భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో విడుదలకు ముందే పెద్ది చుట్టూ

10TV Telugu01 Jun, 01:57 am
టాలీవుడ్ చాలా బెటర్.. దీపికాకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన జాన్వీ కపూర్

Janhvi Kapoor: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దీపికా పదుకోన్ వివాదం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఆమె టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్స్ అయిన ప్రభాస్ ‘స్పిరిట్’, అలాగే ‘కల్కి-2’ చిత్రాల నుండి తప్పుకుందనే వార్తలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆమె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తాననే నిబంధన పెట్టడం వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనితో టాలీవుడ్‌లో పని గంటల వ్యవధి, రోజుకు 12 నుండి 14 గంటల సుదీర్ఘ కాల్షీట్లు ఉంటాయా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. ‘పెద్ది’ వేదికపై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో, తాజాగా ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్(Janhvi Kapoor) తెలుగు చిత్ర పరిశ్రమలోని వర్కింగ్ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె ప్రశంసించింది. ముఖ్యంగా లంచ్ బ్రేక్ సమయంలో ప్రతి ఒక్కరూ చక్కగా విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటారని జాన్వి వెల్లడించింది. తెలుగులో తాను చేసిన ‘దేవర’, ‘పెద్ది’ చిత్రాల షూటింగ్స్ సమయంలో రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది. పని గంటల విషయంలో టాలీవుడ్‌ను అపార్థం చేసుకునే వారికి జాన్వి మాటలు గట్టి సమాధానంగా నిలిచాయి. ఇండస్ట్రీలో పని వాతావరణం చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుందని చెప్పడం ద్వారా, దీపికా పదుకోన్ వ్యవహారానికి ఆమె పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లయిందని

Sakshi31 May, 01:22 am
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ టూరిస్టు

TeluguOne01 Jun, 04:29 am
ఆర్సీబీ విజయంపై ఈసీ స్పందన.. నెటిజనులు ఫిదా

ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు ఆర్సీబీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ భారీ విజయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ఆర్సీబీ ఐపీఎల్ చాంప్ గా నిలిచిన సందర్భాన్ని అత్యంత సృజనాత్మకంగా ఉపయోగించుకుంది. ఆర్సీబీ అద్భుతవిజయాన్ని ఓటర్ల చైతన్యానికి అనుసంధానిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హృదయపూర్వక అభినందనలు. నిజమైన ఛాంపియన్లు ఎప్పుడూ తమ సరైన సమయం కోసం ఎంతో ఓపికగా సిద్ధంగా ఉంటారు. సరిగ్గా అలాగే మీరు కూడా మీ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధం కావాలి. మీకు ప్రస్తుతం 18 ఏళ్లు నిండుతున్నాయా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫారం 6 నింపండి. ఒక ఛాంపియన్‌ తరహాలో మీ ప్రజాస్వామ్య విధిని విజయవంతంగా నెరవేర్చడానికి నడుం బిగించండి. గుర్తుంచుకోండి.. దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది. నిజానికి యువతను ఓటు నమోదు దిశగా ప్రోత్సహించేందుకు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని

TV9 Telugu01 Jun, 06:34 am
ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్

మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులు ఏం ఆలోచిస్తున్నాయి, వాటికి ఏం కావాలో అర్థం చేసుకోవడం చాలా మంది యజమానులకు ఒక పెద్ద సవాలు. అవి చేసే శబ్దాలను, వాటి భావాలను మనం అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా! సరిగ్గా అలాంటి ఆలోచనతోనే చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ AI ఆధారిత పెట్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. చాలా సినిమాల్లో జంతువులు మనుషులతో మాట్లాడుతుంటాయి. ఇప్పుడు అది నిజ జీవితంలో కూడా జరగబోతోంది. జంతువులు మనతో మాట్లాడే రోజులు వచ్చేశాయి..ఆ ఊహే ఎంత బాగుందో కదా! అదే నిజం కానుంది. ఒక చైనీస్ స్టార్టప్ కంపెనీ అటువంటి AI పెంపుడు జంతువుల ట్రాన్స్‌లేటర్‌ను సృష్టించింది. అది జంతువుల శబ్దాలు, భావోద్వేగాలు, వాటి ప్రవర్తనను దాదాపు 95 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ పరికరం పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య సంభాషణను ఈజీ చేయగలదని ఆ కంపెనీ చెబుతోంది. అలీబాబా క్లౌడ్‌ ఏఐ సాంకేతికతతో పనిచేసే ఆ స్మార్ట్‌ కాలర్‌ పరికరం.. జంతువుల అరుపులు, వాటి శరీర కదలికలను బట్టి అవి ఆకలితో ఉన్నాయా.. సంతోషంగా ఉన్నాయా.. అని సుమారు 95 శాతం కచ్చితత్వంతో కనిపెడుతుంది. వాటి హావభావాలను మైక్రో ఫోన్లు, మోషన్‌ సెన్సార్ల ద్వారా 1.2 సెకన్లలోనే పసిగట్టి.. ‘నన్ను ఒంటరిగా వదిలేయ్‌’, ‘నాతో ఆడుకో’ వంటి భావాలను వాక్యాల రూపంలోకి మార్చి, స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా యజమానులకు వినిపిస్తుంది. యజమానులు మాట్లాడే మాటలను కూడా జంతువులకు అర్థమయ్యే ‘పెట్‌ ఫ్రెండ్లీ’ శబ్దాలుగా ఈ గ్యాడ్జెట్‌ మార్చగలదట. అంటే రెండు వైపులా మాట్లాడుకోవచ్చన్నమాట!.. ఇందుకోసం దాదాపు 10 లక్షల జంతువుల వాయిస్‌ డేటా శాంపిల్స్‌ సేకరించి ఏఐ మోడల్‌కు శిక్షణ

10TV Telugu01 Jun, 05:09 am
విమల్ థియేటర్ లో 'స్పిరిట్' షూటింగ్.. ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ రచ్చ

Prabhas Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్(Prabhas Spirit)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సరికొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కీలక సీన్ల చిత్రీకరణ కోసం చిత్రబృందం నగరంలోని నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన బాలానగర్ ‘విమల్ థియేటర్’ను ఎంపిక చేసింది. Preethi asrani: నిమ్మపండు రంగు చీరలో నవయవ్వన సోయగం.. ప్రీతీ అస్రాణి క్యూట్ ఫొటోలు ఈ ప్రసిద్ధ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రభాస్‌పై కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొంటున్నారనే వార్త తెలియడంతో విమల్ థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అది కూడా ఒక్కరోజు షూటింగ్ మాత్రమే. ఫ్యాన్స్ హడావుడి పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చిత్రయూనిట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసుల సహాయంతో జనసందోహాన్ని నియంత్రిస్తూ షూటింగ్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామా నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మలుస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా అలరించనున్నారు. కాంచన, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

Sakshi01 Jun, 03:57 am
మైఖేల్ పకెట్ ఎలా చిక్కాడంటే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రిచ్‌మండ్‌: అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర డిప్యూటీ హత్య కేసులో నిందితుడు మైఖేల్ పకెట్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మే 29న రాత్రి వర్జీనియాలోని కారోల్ కౌంటీలో వెల్ఫేర్ చెక్ కోసం వెళ్లిన అధికారులపై మైఖేల్ పకెట్ కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో డిప్యూటీ లోగాన్ ఉట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం పకెట్ అడవి మార్గంలో

10TV Telugu01 Jun, 06:05 am
అబ్బబ్బా అనిపిస్తున్న నాభా నటేష్ అందాలు.. క్రేజీ ఫోటోలు వైరల్

టాలీవుడ్ ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నభా నటేష్(Nabha Natesh) సరికొత్త స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్‌తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో తన నాజూకు నడుము, హాట్ అందాలను ఆరబోస్తూ ఆమె ఇచ్చిన క్రేజీ పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నయా ఫొటోషూట్‌పై నెటిజన్లు లైకులు, ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

Sakshi01 Jun, 12:16 am
బైజూస్ పేరుతో పచ్చ పైత్యం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రజా వ్యతిరేకత పెరిగిన వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకు బైజూస్‌పై సరికొత్తగా విష ప్రచారం పేదింటి విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలతో బైజూస్‌ కంటెంట్‌తో ఉచిత విద్య అత్యాధునిక శాంసంగ్‌ ట్యాబ్‌లో కంటెంట్‌ నిక్షిప్తం చేసి ఉచితంగా పంపిణీ దీన్ని ఓర్వలేక చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా దు్రష్పచారం సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో

TeluguOne01 Jun, 06:41 am
లేడీ దురంధ ర్ రాజామ ణి స ర స్వ తి

సరస్వతి రాజమణి.. బంగారు గనుల వారసురాలిగా మొదలై, భారత తొలి మహిళా గూఢచారిగా ముగిసిన ఆ జీవిత క‌థ ఎలాంటిది? ఇందులో మొద‌టిగా క‌నిపించే చారిత్రక నేపథ్యం.. విష‌యానికి వ‌స్తే.. రంగూన్ వైభవం నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ గూఢచర్యం వరకు సాగిన ఆమె సాహ‌సోపేత‌ ప్ర‌యాణాన్ని ఒక‌సారి సునిశిత వీక్ష‌ణం చేస్తే మ‌నం ఎంద‌రో త్యాగ‌ధ‌నుల‌ను గౌర‌వించ‌డం మానేసి.. ఊహాలోకాల్లో విహ‌రిస్తున్నామ‌ని తేట‌తెల్ల‌మ‌వుతుంది. ఇరవయ్యో శతాబ్దం నాల్గవ దశకంలో, బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు ఆసియాలో తన ప్రభావాన్ని గట్టిగా చూపుతున్న కాలం. ఆనాటి బర్మా ప్రస్తుత మయన్మార్ లోని రంగూన్ నగరం, వాణిజ్య ప‌రంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన‌ కేంద్రం. అక్కడి అత్యంత సంపన్న భారతీయ కుటుంబాలలో ఒకటిగా నిలిచింది రాజమణి కుటుంబం.. ఒక బంగారు గని యజమాన్యం వ‌హించేది, స్వాతంత్రోద్యమానికి ఆర్థిక స‌హాయ స‌హ‌కారం అందించే ఫ్యామిలీ కూడా. ఈ కుటుంబంలో 1927 జనవరి 11న జన్మించిన బాలిక.. తరువాత భారత తొలి మహిళా గూఢచారిగా చరిత్రలో నిలిచింది. ఆమె సరస్వతి రాజమణి. పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, బంగారు గనుల సంపద. ఇవే ఆమె బాల్య ప్రపంచం. కానీ ఆమె జీవిత గమ్యం రాజప్రాసాదాల సౌఖ్యం మాత్ర‌మే కాదు. అరణ్య మార్గాలు, గన్‌పౌడర్ వాసన, బ్రిటిష్ సైనిక శిబిరాల మధ్య ప్రాణాంతక గూఢచర్యం కూడా. సంపదల మధ్య జన్మించినా, స్వాతంత్రం కోసం అన్నీ విడిచిపెట్టిన యువ‌ గూఢచారిణి.. సరస్వతి రాజమణి. 1942లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రంగూన్‌కు చేరుకున్నప్పుడు, అక్కడి భారతీయ సమాజంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డింది. నాకు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్రం ఇస్తాను- అనే నేతాజీ పిలుపు, వేలాది భారతీయుల హృదయాలను కదిలించింది. ఆ

10TV Telugu31 May, 12:30 am
పోలవరం ఎమ్మెల్యేకి పవన్ కల్యాణ్ 4 వారాల డెడ్ లైన్ .. ఆంతర్యమేంటి

Pawan Kalyan-Chirri Balaraju: ఇన్నాళ్లు పాలన మీద పట్టు సాధించేందుకు టైమ్ కేటాయించిన పవన్.. ఇప్పుడు పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నేతలకు పిలిచి మరీ క్లాస్‌లు ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు.. పవన్‌ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించడం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నాలుగు వారాల్లో వివాదాల నుంచి ఆయన బయటపడగలరా.. ఇకపై బాలరాజుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి.. పోలవరం రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో.. ఈ మధ్య జనసేనాని పవన్‌ వన్ టు వన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాములుగా రివ్యూలు అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై జరుగుతాయ్. ఐతే వివాదాలపై ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న పవన్‌.. వాటిని సెట్‌రైట్ చేసుకునేందుకు నాలుగు వారాల డెడ్‌లైన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నాలుగు వారాల్లో బాలరాజు అంతా క్లియర్ చేసుకుంటారా.. ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి.. అసలు ఆయనకు ఎందుకు పవన్ డెడ్‌లైన్‌ విధించారు.. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అని ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ కనిపిస్తోంది. పంచాయితీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించగా.. క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పవన్‌ నిలదీసినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపు, టెండర్ల వెనక తప్పులు జరిగాయని విపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆరోపణలు వినిపించడం పవన్‌కు కోపం తెప్పించింది. దీంతో నాలుగు వారాల్లో పనులు స్పీడప్ కావాలని.. ఆరోపణలకు చెక్‌ పెట్టాలని.. నాలుగు వారాల డెడ్‌లైన్ పెట్టి ఎమ్మెల్యేకు పవన్ అల్టిమేటం జారీ చేశారని టాక్. చిర్రి బాలరాజుకు కేవలం ఆర్థిక,

Telugu Times01 Jun, 06:35 am
జూలైలో 'టీటీఏ మెగా కన్వెన్షన్ '.. వెండర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” (TTA Mega Convention 2026) వేడుకలకు సంబంధించి వెండర్ రిజిస్ట్రేషన్లు (Vendor Registrations) అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర అమెరికాలో జరగనున్న ఈ పెద్ద కార్యక్రమంలో తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి వ్యాపారవేత్తలు, ప్రదర్శకులను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. మహాసభల వివరాలు.. ఈ మెగా కన్వెన్షన్ 2026, జూలై 17 నుండి జూలై 19 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ (Charlotte Convention Center – 501 S College St, Charlotte, NC) లో వైభవంగా జరగనుంది. ప్రదర్శనల విభాగాలు.. వ్యాపారాలను విస్తరించుకోవడానికి “Showcase. Connect. Grow.” అనే నినాదంతో కింది విభాగాలకు చెందిన వారు తమ స్టాళ్లను ఇక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు. సంప్రదించాల్సినది.. స్టాళ్ల రిజర్వేషన్ , మరింత సమాచారం కోసం కింది ప్రతినిధులను సంప్రదించవచ్చు.. నిర్వాహకులు.. ఈ మహాసభలను టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి , శేఖర్ రెడ్డిల పర్యవేక్షణలో కమిటీ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ వివరాలు.. ఆసక్తి గల వ్యాపారవేత్తలు అధికారిక లింక్ ద్వారా లేదా www.ttaconvention.org వెబ్‌సైట్‌ను సందర్శించి తమ స్థానాన్ని వెంటనే రిజర్వ్ చేసుకోవాలని టీటీఏ చాప్టర్ ప్రతినిధులు కోరారు.

Sakshi01 Jun, 05:16 am
వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్‌కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్‌ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో..

Telugu Times31 May, 04:31 am
లాస్ ఏంజెల్స్ లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఎనఆరఐ టీడీపీ లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో మహానాడు — 2026 మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు పాల్గొని ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. నాయకులు మరియు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాల పట్ల తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలు ప్రవాస తెలుగు సమాజంలో పార్టీ పట్ల ఉన్న ఆదరణను, ఐక్యతను మరోసారి చాటిచెప్పాయి. వర్చువల్ గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎనఆరఐ టిడిపి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎనఆరఐ టిడిపి నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర, నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జూమ్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా

Sakshi31 May, 03:11 am
పిల్లలకు సమయం కేటాయించాలి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వడం కాదు, రోజూ తగినంత సమయం కేటాయించడం ముఖ్యం’ అంటున్నారు సైకాలజిస్ట్‌ పి.జ్యోతిరాజ. ఇరవయ్యేళ్లుగా సైకాలజిస్టుగా చిల్డ్రన్, ఫ్యామిలీ కౌన్సెలర్‌గా ఉన్న జ్యోతిరాజ పిల్లల పెంపకంలో తాను తీసుకున్న జాగ్రత్తలను ఇలా తెలిపారు... ‘‘నిన్నటి తరం పిల్లలు అమ్మనాన్నలు ఏం చెబితే అది విన్నారు. తర్వాతి తరం నిర్ణయాలలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎంత

Sakshi31 May, 02:58 am
న్యాయం దక్కలేదు.. చట్టం మారింది

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. లైంగిక హింసకు గురైన ఓ ఆదివాసీ మహిళకు అండగా నిలబడి, ఆమె గౌరవాన్ని రక్షించడంలో వ్యవస్థ విఫలమైంది. న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఘటనల్లో ఇది ఒకటి. – సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ రక్షకభట నిలయంలోనే తనకు రక్షణ కరువైందని, న్యాయం చేయాలని, మృగాళ్లను శిక్షించాలని ఓ యువతి వేడుకుంది. అయితే, న్యాయస్థానాల్లో ఆమెకు చుక్కెదురైంది. వ్యక్తిగతంగా

Technology News Topic | Telugu Digital