
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అనంతగిరి: వికారాబాద్లోని మహవీర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయంటూ బాధిత కుటుంబాలు ఆరోపించాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం మీనపల్లికలాన్కు చెందిన మధుకర్, మౌనిక దంపతుల ఐదు నెలల పాపకు ఆదివారం రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో రాత్రి 2 గంటలకు మహవీర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపటి వరకు పట్టించుకోని వైద్యులు నింపాదిగా వచ్చి చికిత్సలు ప్రారంభించారు. సెల్ఫోన్లో సీనియర్ల సలహాలు తీసుకుంటూ పలు టెస్టులు రాశారు. సోమవారం వేకువజామున 4 గంటలకు చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంవల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపించారు. మరో ఘటనలో.. అంతకుముందు జరిగిన మరో ఘటనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ బంధువుల గ్రామమైన చించల్పేట్కు వచ్చింది. తన 18 నెలల బాబు అస్వస్థతకు గురికావడంతో అర్ధరాత్రి 12 గంటలకు మహవీర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సెల్ ఫోన్లో మాట్లాడుతూ వైద్యం చేస్తుండగానే బాబు మృతిచెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు చనిపోయాడని బాధితురాలు వాపోయింది. కాగా, తాము సకాలంలోనే వైద్యం అందించామని, ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భర్తతో కలిసి జపాన్ ట్రిప్లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్ Jun 2 2026 6:00 AM | Updated on Jun 2 2026 6:00 AM ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని...