
టీమ్ఇండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా అయిదు టీ20లు, అయిదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. క్రైస్ట్చర్చ్లో అక్టోబరు 22న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. నవంబరు 4 నుంచి వన్డేలు, అదే నెల 19 నుంచి టెస్టులు ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ల మధ్య క్రీడా సంబంధాలకు వందేళ్లు పూర్తవుతున్న వేళ.. ఈ సిరీస్ ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ మార్పుల వేళ భారతీయ శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డులు సృష్టించారు. దేశంలోని వివిధ నీటి ఆవాసాల నుంచి కొత్త కీటకాల జాతులను కనుగొన్నారు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. టీమ్ఇండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా అయిదు టీ20లు, అయిదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. క్రైస్ట్చర్చ్లో...