
కెమెరా డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు.. (Kishore Boyidapu) తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. కెమెరా డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు (Kishore Boyidapu) తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన సిరీస్ 'మేము COPలం’ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కించటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. నా పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్. మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో సహజంగానే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. మా నాన్న మమ్మల్ని ఫోటో తీసి.. ఆ ఫోటోలతో కథ చెప్పేవారు. అక్కడే నాకు ఈ ఫీల్డ్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అలా నాకు కెమెరా మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. 2002లో రవి ప్రసాద్ యూనిట్లో కెమెరా అసిస్టెంట్గా కెరీర్ స్టార్ట్ చేశా. ఓ నాలుగేళ్ల తర్వాత ముంబైకి వెళ్లాను. అక్కడ మొదటి ప్రాజెక్ట్గా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి కెమెరా డిపార్ట్మెంట్లో పని చేశాను. ఆ తరువాత ఇంగ్లీష్ సినిమాలకి కూడా వర్క్ చేశాను. ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా పని చేసిన అనుభవం ఉంది. 2012లో ‘బాయ్ మీట్స్ గర్ల్’ అనే సినిమాకి డీఓపీగా పని చేశా. అలా చేస్తున్న టైంలో 2015 లో అనిల్ Home » Miscellaneous » Chitchat with Dop kishore Kishore boyidapu avm ABN , Publish Date - May 26 , 2026 | 03:23 PM కెమెరా డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు (Kishore Boyidapu) తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన సిరీస్ 'మేము COPలం’ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కించటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. నా పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్. మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో సహజంగానే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. మా నాన్న మమ్మల్ని ఫోటో తీసి.. ఆ ఫోటోలతో కథ చెప్పేవారు. అక్కడే నాకు ఈ ఫీల్డ్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అలా నాకు కెమెరా మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. 2002లో రవి ప్రసాద్ యూనిట్లో కెమెరా అసిస్టెంట్గా కెరీర్ స్టార్ట్ చేశా. ఓ నాలుగేళ్ల తర్వాత ముంబైకి వెళ్లాను. అక్కడ మొదటి ప్రాజెక్ట్గా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి కెమెరా డిపార్ట్మెంట్లో పని చేశాను. ఆ తరువాత ఇంగ్లీష్ సినిమాలకి కూడా వర్క్ చేశాను. ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా పని చేసిన అనుభవం ఉంది. 2012లో ‘బాయ్ మీట్స్ గర్ల్’ అనే సినిమాకి డీఓపీగా పని చేశా. అలా చేస్తున్న టైంలో 2015 లో అనిల్ మెహతాతో జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ జర్నీ ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా నుంచి ప్రారంభమై, ‘జెర్సీ’ సినిమా వరకు కొనసాగింది. ఈ ప్రయాణంలో మధ్యలో మరో పది సినిమాల్లో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి వన్ ఆఫ్ ది మెయిన్ అసిస్టెంట్గా పని చేయడం నా కెరీర్లో ఎంతో ఆనందాన్ని, మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతి విషయం నా సినిమాటోగ్రఫీ జర్నీలో ఎంతో ఉపయోగపడింది. ఆయనకు ఎప్పటికి రుణపడి ఉంటా. కోవిడ్ తర్వాత నాకు 'మై నేమ్ శృతి','105 మినిట్స్' వంటి సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు, నేను మెహతాతో మాట్లాడాను. అప్పుడాయన..'వెళ్లి నీ సొంతంగా వర్క్ స్టార్ట్ చేయి' అంటూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అలా మళ్లీ నేను కెమెరామెన్గా నా ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించాను. సవాలుతో కూడుకున్నది.. సింగిల్ షాట్లో సినిమా తీయడం అనేది సవాల్తో కూడుకున్న పని. హన్సిక గారితో చేసిన ‘105’ సింగిల్ కారెక్టర్తో, సింగిల్ షాట్తోనే మూవీని చేశాం. ఇందులో ఉన్న శ్రమ ఆడియెన్స్కి అవసరం లేదు. ప్రేక్షకులకు సినిమా నచ్చిందా? లేదా? అన్నదే ముఖ్యం. కానీ సింగిల్ షాట్లో సినిమా తీయడం అనే దానికి వెనుకున్న కష్టం గురించి ఎవ్వరికీ తెలీదు. ఏ ఒక్క చోట మిస్టేక్