రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన సందీప్ పూల.. గత నాలుగేళ్లుగా ఏపీ, తెలంగాణ వార్తలు, విశ్లేషణలతో కూడిన న్యూస్ రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను సందీప్ పూల ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఆకట్టుకునే కథనాలు రాసినందుకు గానూ 2025 మార్చిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. సందీప్ పూల ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్లో నాలుగేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, కుటుంబం, ప్రకృతితో గడపటానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి