
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సర్వేను అడ్డుకోడానికి టీడీపీ కండువాతో వచ్చిన అశ్వర్థమ్మ సిబ్బంది అప్రమత్తతతో బయటపడ్డ డిప్యూటీ తహసీల్దార్ అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతల దాష్టికం శెట్టూరు: మేము అధికార పార్టీ నాయకులం... పోలీసులు, అధికారులు ఎవరైనా లెక్కలేదు అన్నట్లు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరికి అద్దం పడుతున్న వ్యవహారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం బచ్చేహళ్లిలో తాజాగా చోటుచేసుకుంది. బచ్చేహళ్లిలో May 31 2026 5:44 AM | Updated on May 31 2026 5:44 AM శెట్టూరు: మేము అధికార పార్టీ నాయకులం... పోలీసులు, అధికారులు ఎవరైనా లెక్కలేదు అన్నట్లు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరికి అద్దం పడుతున్న వ్యవహారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం బచ్చేహళ్లిలో తాజాగా చోటుచేసుకుంది. బచ్చేహళ్లిలో సర్వే నంబర్ 97–1లో వైఎస్సార్సీపీ నాయకురాలి కుటుంబానికి 97 సెంట్ల పొలం ఉంది. ఈ 97 సెంట్లలో కొంత భూమిని.. పక్కనే సర్వే నంబర్ 97–2లో కొంత భూమి ఉన్న టీడీపీ నేత మల్లన్న ఆక్రమించుకున్నాడు. ఆక్రమణ నుంచి వైదొలగవలసిందిగా ఎన్నిసార్లు చెప్పినా మల్లన్న వినకపోవడంతో తమ పొలానికి సర్వే చేయాలని వైఎస్సార్సీపీకి చెందిన మహిళా రైతు, బాధితురాలు భార్గవి తహసీల్దార్ కార్యాలయంతో పాటు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శనివారం స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల రక్షణతో పొలం సర్వే చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ నేత మల్లన్న, అతని కుటుంబ సభ్యులు అశ్వర్థమ్మ, తిప్పేస్వామి, కవిత, శివ.. పచ్చ కండువాలు కప్పుకుని మరీ అక్కడకు వచ్చారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు. సర్వే చేయడానికి మీరు ఎవర్రా..? అంటూ దాడికి దిగారు. దాడిలో సర్వేయర్ శ్రీ లక్ష్మి కింద పడిపోగా, మహిళా కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి చేతికి బలమైన గాయమైంది. అటు శెట్టూరు ఎస్ఐ సుమన్, కంబదూరు ఎస్ఐ లోకేశ్పైనా దురుసుగా ప్రవర్తిస్తూ చొక్కాలు చిరిగిపోయేలా దాడి చేశారు. అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ రెడ్డిపైనా దాడికి యత్నించగా.. వీఆర్ఏలు, సిబ్బంది అడ్డుకున్నారు. అయితే స్థానికులు, పాత్రికేయులు జరిగిన సంఘటనను తమ సెల్ఫోన్లలో రికార్డు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని వీడియోలు, ఆడియోలను తొలగించడం గమనార్హం. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులపై దాడి హేయం ఇలా దాడి చేయడం హేయం. మాకు పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీ మేరకు శనివారం పొలం సర్వే చేయడానికి వెళ్లగా..మమ్మల్ని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇలా ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడంతో భయాందోళనకు గురయ్యాం. – అనిల్ కుమార్ రెడ్డి, శెట్టూరు డిప్యూటీ తహసీల్దార్ విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు) చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు) ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు) విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోలు) సిస్టమ్ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు) MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని...