translateexpand_more

Sunitha Upadrasta News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy31 May, 07:01 am
అందరికీ మహిళ సులువైన లక్ష్యంగా మారిపోయింది

<p><strong><em><span style="color: rgb(1, 8, 111)">‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌన రాగాలెన్నినాళ్లో..’ ‘అందంగా లేనా... అసలేం బాలేనా...’ దశాబ్దాలు గడిచినా ఆమె పాట ప్రతి నోట సజీవమే. బాణీకి శృతి కలిపినా రాగమే... వేరొకరి పాత్రకు గొంతు పలికినా రాగమే. పాటకు ప్రాణం పల్లవి అయితే... ఆ పల్లవులు ఆమె గాత్రంలో కోయిలను మరిపిస్తాయి. ముప్ఫై ఏళ్లుగా కొనసాగుతున్న గానప్రవాహం... మూడు వేలకు పైగా గీతాలు ఆలపించిన సుమధుర స్వరం... సునీత ఉపద్రష్ట. ప్రస్తుతం విభిన్న థీమ్‌తో ప్రేక్షకులను ప్రత్యక్షంగా అలరించేందుకు సన్నద్ధమవుతున్న సునీతను ‘నవ్య’ పలుకరించింది.</span></em></strong></p><p></p><p>‘<span style="color: rgb(255, 0, 0)">టై</span>మ్‌లెస్‌ విత్‌ సునీత ఉపద్రష్ట... ప్రస్తుతం నేను తలపెట్టిన కాన్సర్ట్‌ ఇది. తరచూ వేదికలపై పాటలు పాడుతూనే ఉంటాను కానీ... ఇది వాటికి భిన్నమైనది. దీన్ని ఒక థీమ్‌ ఆధారిత కార్యక్రమంలా తీర్చిదిద్దాం. ఉదాహరణకు ‘మాయాబజార్‌’ థీమ్‌. ఆ తరం నుంచి ఈతరం వరకు... ఒక జ్ఞాపకాల దొంతరలాగా. ఇందులో నేను, సాహితి చాగంటి, శ్రీకృష్ణ, ధనుంజయ్‌ కలిసి గీతాలాపన చేస్తున్నాం. ఏ పాటలైతే ‘<span style="color: rgb(0, 0, 5)">టైమ్‌లెస్‌</span>’గా మనం భావించామో, అందరం కలిసి పాడుకొంటామో అలాంటి గీతాలు. నేను చిన్నప్పటి నుంచీ ‘మాయాబజార్‌’, ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిక్స్‌ రెండుమూడు రోజులకు ఒకసారైనా చూస్తుంటాను. అలాగే నేను పని చేసినవాటిల్లో ‘గోదావరి’ నాకు చాలా ఇష్టం. నాకు మంచి పేరు తెచ్చిన చిత్రం. ఆ సినిమాకు సంబంధించి కూడా ఒక థీమ్‌ చేస్తున్నాం. జూన్‌ 13న హైదరాబాద్‌ శిల్పకళావేదిక లో ‘ఎలెవెన్‌ పాయింట్‌ టు, వేదమ్‌ ఆర్ట్స్‌’ నిర్వహిస్తున్న ఈ షోలో 150 ఏళ్ల వందేమాతరం థీమ్‌తో పాటు, ఎనిమిది మంది మ్యుజీషియన్స్‌ వారి వాయిద్యాల ప్రత్యేకతను ప్రదర్శించేలా రూపొందించాం.</p><p></p><p><strong><span

Chitrajyothy01 Jun, 12:46 pm
మ రో కొత్త సినిమాతో వ స్తున్న.. సింగ ర్ సునీత తన యుడు

<p>ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం <strong>‘కొత్త మలుపు’</strong> విడుదలకు సిద్ధమైంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.</p><p>ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ వేడుకకు సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు సహా చిత్ర బృందం హాజరైంది.</p><p>గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేమ, సస్పెన్స్‌, వినోదం కలయికగా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆకాష్‌, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కోనసీమ అందాలను నేపథ్యంలో చూపిస్తూ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు.</p><p>దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ, రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌ జానర్‌లో సినిమాను తీర్చిదిద్దామని, ఆకాష్–భైరవి జంట తెరపై ఎంతో సహజంగా కనిపించిందని చెప్పారు. కథతో పాటు కామెడీ అంశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని ఆయన పేర్కొన్నారు.</p><p>గాయని సునీత తన కుమారుడు ఆకాష్‌ గురించి మాట్లాడుతూ, అతడు ఎంతో కష్టపడే వ్యక్తి అని, ఈ సినిమా అతని కెరీర్‌లో మరో మంచి అడుగుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కథతో దర్శకుడు ముందుకొచ్చారని ఆమె అన్నారు.</p><p>సీనియర్ నటుడు భానుచందర్ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ, కొత్త తరం నటీనటులు మంచి ప్రదర్శన కనబరిచారని చెప్పారు. చిన్న సినిమాలకు ప్రేక్షకులు ప్రోత్సాహం అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.</p><p>నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, ఇది తన తొలి నిర్మాణ చిత్రం అని, గ్రామీణ నేపథ్యంలో