
ఆంధ్రప్రదేశ్:ఏఐసీసీ అగ్రనాయకుడు,లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ( Rahul Gandhi )ఏపీ కాంగ్రేస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల (Y.S.Sharmila )గురువారం ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో కలిశారు.ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.రాజకీయ పరిస్థితులు,పార్టీ వ్యవహారాలపై ఈ... ఆంధ్రప్రదేశ్:దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే సూచన పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు అవకాశం ఉందని,రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలం ఉందని,జూన్ మొదటి వారంలో కేరళలోకి రుతుపవనాల ప్రవేశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్:క్రికెట్ అభిమానులకు పండుగలా నిలిచే GMR “APL- 2026” టోర్నమెంట్కు మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది.జూన్ 24 నుంచి జూన్ 30 వరకు జరుగనున్న ఈ లీగ్ మ్యాచ్లు,ఎలిమినేటర్, క్వాలిఫైయర్లు మరియు ఫైనల్ పోటీలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి.టోర్నమెంట్... ఆంధ్రప్రదేశ్:తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ ( Kotagummam Center )సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో... ఆంధ్రప్రదేశ్:నటుడు రామ్చరణ్( Ram Charan ) నటించిన పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.10 రోజులపాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున,మల్టీప్లెక్స్లలో రూ.125 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.‘పెద్ది’ ప్రీమియర్ షో (... తెలంగాణ/ఏపీ:ఓవైపు ఎండలు,మరోవైపు వానలు, సూపర్ ఎల్నీనో అంటూ వస్తున్న వార్తలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.2026 నైరుతి రుతుపవనాల... తెలంగాణ:నిర్మల్ లోని ఓ