translateexpand_more

Mamitha Baiju News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 02:47 pm
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్ వన్ గా ట్రెండింగ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌

SkyC Media31 May, 12:00 am
ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ గా మమితా బైజు ఫిక్స్ అయినట్లేనా

దిల్ రాజు నిర్మాణంలో వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా మమితా బైజు పేరు దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఈమెతో జరుపుతున్న చర్చలు చాలా జోరుగా సాగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. చాలా మంది సినీ రిపోర్టర్లు కూడా ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా ఫైనల్ అని గట్టిగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే తెలుగులో ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ ఎంపిక కోసం మేకర్స్ గతంలో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే పలు కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయినట్లు తెలుస్తోంది. చివరకు మేకర్స్ మమితా బైజు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆమెతో చర్చల ప్రక్రియ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా కనెక్ట్ అయింది. దీంతో పాటు ధనుష్‌తో కలిసి కర అనే సినిమాలో కూడా నటించింది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు ప్లస్ కానుంది. ఈ సినిమాలో హీరో డిఎస్‌పి పక్కన మమితా బైజు ఫ్రెష్ జోడీగా బాగా సెట్ అవుతుందని మేకర్స్

Chitrajyothy30 May, 10:59 am
ఆగిపోయిన ప్రేమలు 2.. కారణం అదే

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. నస్లీన్ కె గఫుర్ హీరోగా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు 2024 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సచిన్- రీనూల క్యూట్ లవ్ స్టోరీని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఖుషీ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేమలు 2 సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక చేదు వార్త అందింది. గత కొన్నిరోజులుగా ప్రేమలు 2 సీక్వెల్ ఆగిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అవి రూమర్స్ అని ఫ్యాన్స్ అనుకున్నారు. తాజాగా అవి రూమర్స్ కాదని ప్రేమలు 2 ఆగిపోయిందని హీరో నస్లీన్ కన్ఫర్మ్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో నస్లీన్ ప్రేమలు 2 ఆగిపోవడానికి కారణాలను కూడా వెల్లడించాడు. 'ప్రేమలు 2 సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం అనుకున్న స్క్రిప్ట్ ఆశించిన స్థాయిలో కుదరకపోవడమే. మొదటి భాగం సృష్టించిన భారీ విజయం కారణంగా ప్రేక్షకులు ఈ సీక్వెల్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా కథను సిద్ధం

Sakshi29 May, 12:55 am
ఎల్లమ్మలో

‘ఎల్లమ్మ’ చిత్రంలో భాగం కానున్నారట యువ హీరోయిన్‌ మమితా బైజు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘బలగం’ ఫేమ్‌ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర చేయనున్నారని తొలుత కీర్తీ సురేష్‌ పేరు వినిపించింది. కానీ ఆమె భాగం కాలేదు. ఆ తర్వాత మృణాల్‌ ఠాకూర్‌తో ‘ఎల్లమ్మ’ టీమ్‌ చర్చలు జరిపారనే టాక్‌ వినిపించింది. అయితే మృణాల్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. తాజాగా యంగ్‌ హీరోయిన్‌ మమితా బైజుతో ‘ఎల్లమ్మ’ సినిమా మేకర్స్‌ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి... ‘ఎల్లమ్మ’ చిత్రంలో మమితా బైజు ఫైనల్‌ అవుతారా? లేక మరో హీరోయిన్‌ పేరు ఏమైనా వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు) తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు (ఫోటోలు) ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు నా ఫ్యామిలీ జోలికి రావద్దు..! వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ రిలేషన్ లో ఉంటే గీ పనులు అసలు చేయకుండ్రి..!

NTV Telugu28 May, 01:58 am
ఎల్లమ్మ’ కోసం యంగ్ సెన్సేషన్

‘బలగం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. దీంతో టాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అన్నారు. ఇటీవల మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.. ఈ ఎమోషనల్ రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని మేకర్స్ భావించారు. దీనిపై ఆమెతో చర్చలు కూడా జరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌లో యంగ్ సెన్సేషన్ మమితా బైజు పేరు వినిపిస్తోంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ప్రాజక్ట్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో.. ఎల్లమ్మలో మమిత ఛాన్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, డీఎస్‌పీ సరసన మమితా బైజు జోడీ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎల్లమ్మ ఎవరు అనేది సస్పెన్స్‌లోనే ఉంది.

Sakshi28 May, 03:53 pm
సాయిపల్లవి, కీర్తి సురేశ్.. ఇప్పుడు మమిత

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అనగానే అయితే ముంబై నుంచి వస్తారు లేదంటే మలయాళ భామలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి కేరళ కుట్టీలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు మమిత బైజు లాంటి యంగ్ బ్యూటీస్ కూడా అవకాశాలు చేజిక్కుంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమిత దగ్గరకు ఓ ఊహించని అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్) 'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇది జరిగి చాన్నాళ్లయిపోయింది. తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో ఓ సినిమా తీయాలి. అయితే ఇందులో నటించే హీరో ఎవరనే దగ్గర ఏళ్లు గడిచిపోయాయి. తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇతడు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. హీరో ఎవరో తేలిపోయింది ఇక హీరోయిన్ సంగతి చూద్దాం అని మూవీ టీమ్ అనుకున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకుర్, భాగ్యశ్రీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ లిస్టులోకి మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు వచ్చి చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఎల్లమ్మ'లో హీరోయిన్ పాత్రకు ఫెర్మార్మ్ చేసే స్కోప్ ఎక్కువుంది. మరి ఆ ఛాన్స్ మమితకు దక్కుతుందా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు దీనికి నిర్మాత. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

SkyC Media28 May, 11:49 am
నేడే ధనుష్ కారా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్

కారా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మే 28, 2026 నుంచి ప్రారంభమైంది. ధనుష్, మమితా బైజు నటించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ధనుష్ క్రైమ్ థ్రిల్లర్ 'కారా' ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది, అస్సలు మిస్ అవ్వకండి! #kara #dhanush #netflix #karastreaming #crimethriller మీకు నచ్చిన భాషలో ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించండి!

Hindustan Times24 May, 04:46 am
Kara OTT release: Dhanush's ₹50 crore heist film gets digital release in less than a month; when and where to watch

- **Kara OTT release:** Vignesh Raja's Tamil heist film "Kara" is getting a digital release less than a month after its theatrical release, with over ₹50 crore worldwide. - **Streaming details:** The film can be streamed on Netflix from May 28. A quick search confirms it will stream from Thursday, and the Dhanush film is also listed among upcoming releases. - **OTT platform announcement:** One X user posted screengrabs of the listing on Netflix, stating that "Kara" will be released on OTT in less than a month.