translateexpand_more

Hyderabad News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 03:47 am
రాజమౌళి సినిమాకు విరామం.. హైదరాబాద్ లో ప్రియాంక రిలాక్స్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు సరసన 'వారణాసి' అనే భారీ చిత్రం కోసం ఆమె హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం కాస్త సమయం దొరకడంతో పూర్తి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లారు. తన సండే సరదాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఆదివారం సాయంత్రం ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతున్న దృశ్యాలు, ఫేస్ మాస్క్‌తో స్కిన్‌కేర్ తీసుకుంటున్న ఫొటో, నేరేడు పళ్లు తింటున్న క్షణాలను ఆమె షేర్ చేశారు. "ఆదివారం అంటే ఇలా ఉండాలి.. ఇక వేసవి కోసం సిద్ధం" అనే క్యాప్షన్‌ను ఈ పోస్ట్‌కు జోడించారు. అంతేకాకుండా, అరుదైన నీలి రంగులో కనిపించి వార్తల్లో నిలిచిన పౌర్ణమి చంద్రుడి ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు.ప్రియాంకకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మరోసారి రుజువైంది. తన సోషల్ మీడియా స్టోరీస్‌లో పెద్ద స్క్రీన్‌పై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు మద్దతుగా ఒక స్టిక్కర్‌ను జోడించి, "ఫైనల్ చూడకుండా ఎలా ఉంటాం" అని రాసుకొచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రియాంక తన వృత్తిపరమైన కమిట్‌మెంట్ల కోసం అమెరికా, భారత్ మధ్య ప్రయాణిస్తూనే ఉన్నారు. 'వారణాసి' షూటింగ్‌తో పాటు పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతోనూ ఆమె బిజీగా ఉన్నారు.  

SkyC Media01 Jun, 04:12 am
విమల్ థియేటర్లో స్పిరిట్ సినిమా షూటింగ్

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న విమల్ థియేటర్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కొన్ని అత్యంత కీలక సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరించనున్నారు. ప్రభాస్ స్వయంగా ఈ షూట్‌కు వస్తున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు విమల్ థియేటర్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, అభిమానుల తాకిడిని తట్టుకోవడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ క్రేజీ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత ఇంటెన్స్ రోల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఫలితంగా పోలీసులు కూడా థియేటర్ పరిసరాల్లో భద్రత కోసం చిత్ర యూనిట్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి నటిస్తోంది. అలాగే టాలీవుడ్‌లో మొదటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. వీరితో పాటు సీనియర్ నటి కాంచన, ఐశ్వర్య మరియు మరికొందరు ముఖ్య నటులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేయనుంది. ప్రభాస్ పోలీస్ లుక్ మరియు సందీప్ వంగా టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా

Sakshi31 May, 02:03 am
టికెట్ ధరలపై డిస్కౌంట్ కట్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, హైదరాబాద్‌: వరుసగా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఆర్టీసీపై పెద్ద ప్రభావమే చూపుతున్నాయి. నగరంలో కొన్ని కేటగిరీ బస్సుల్లో తక్కువగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునేందుకు గతంలో ప్రకటించిన టికెట్‌ ధరలపై డిస్కౌంట్‌ను ఆర్టీసీ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. నగరంలో తిరుగుతున్న మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ సర్వీసుల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు చార్జీలతోనే ప్రయాణించేలా ఈ డిస్కౌంట్‌ను ఆర్టీసీ ప్రకటించింది.

Sakshi01 Jun, 11:39 am
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. వినోదం ఇక మాక్సిమమ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హైదరాబాద్‌ సినీ ప్రియులకు బిగ్‌ గుడ్ న్యూస్‌ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న సినీ ప్రియుల కల తీరనుంది. ఐమ్యాక్స్‌ థియేటర్‌ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. నగరంలోని సుదర్శన్ థియేటర్‌లో ఈ ఐమ్యాక్స్‌ ఏర్పాటు కానుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఈ ఐమ్యాక్స్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటి వరకు భాగనగరంలో ఒక్క

Andhra Jyothy01 Jun, 05:37 am
బెట్టింగ్ రాకెట్ పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

<p><strong>హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): </strong>తెలంగాణ రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ చీఫ్ చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్‌ కార్యకలపాలను బట్టబయలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ మాఫియాపై చేపట్టిన ఈ చర్యల్లో మొత్తం 11 మంది నిర్వాహకులను అధికారులు అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: rgb(246, 4, 4)">కరీంనగర్‌ డాఫా బెట్ కేసును ఛేదించాం:</span><span style="color: rgb(229, 16, 16)"> సీఐడీ చీఫ్ చారుసిన్హా</span></strong></p><p>ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని సీఐడీ చీఫ్ చారుసిన్హా వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులను సీఐడీకి బదిలీ ఆయిన కేసులను విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసు పూర్తి వివరాలను చారుసిన్హా మీడియాకు వెల్లడించారు. కరీంనగర్‌లో నమోదైన డాఫా బెట్ కేసును ఛేదించామని తెలిపారు. 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్‌ను సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా ఆర్గనైజర్లు రోజుకు రూ.8 నుంచి రూ.10 లక్షలు సంపాదిస్తున్నారని అన్నారు. 40 మంది అధికారులు ఈ కేసును విచారణ చేశారని వెల్లడించారు. 15 రోజుల సీఐడీ ఆపరేషన్‌లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఇది ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ దందా అని తెలిపారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: rgb(248, 13, 13)">414 కేసులు నమోదు చేశాం..</span></strong></p><p>ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేసి నిందితులను అరెస్ట్ చేశామని చారుసిన్హా వివరించారు. ఈ డాఫా బెట్‌పై 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదు

Andhra Jyothy01 Jun, 03:58 am
వికారాబాద్ లో విషాదం.. వైద్యం వికటించి చిన్నారి మృతి

<p><strong>వికారాబాద్ జిల్లా, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): </strong>వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహావీర్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్న పాప ప్రాణాలు కోల్పోయిందంటూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అనారోగ్యంతో ఉన్న తమ చిన్నారిని చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ సమయంలో ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు అందుబాటులో లేరు. డ్యూటీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్, అందుబాటులో లేని సీనియర్ డాక్టర్‌కు ఫోన్ చేసి, ఆయన ఫోన్‌లో చెప్పిన సలహాలు, సూచనల ఆధారంగా చిన్నారికి వైద్యం అందించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే వైద్యం వికటించి ఆ చిన్న పాప మరణించింది. సీనియర్ డాక్టర్ స్వయంగా పరిశీలించకుండా, కేవలం సెల్ ఫోన్ ద్వారా ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: #f90b0b">ఆసుపత్రి వద్దే బాధితుల ఆందోళన</span></strong></p><p>చిన్నారి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి గేటు వద్దే చిన్నారి మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్, సీనియర్ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/cm-revanth-reddy-says-education-is-the-foundation-of-telangana-development-vk-1528463.html">దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం

Andhra Jyothy01 Jun, 03:12 am
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫేక్ వీసాతో ప్రయాణికుడి అరెస్ట్

<p><strong>హైదరాబాద్‌, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): </strong> శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రయాణికుడిని నకిలీ వీసాతో పట్టుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని తనిఖీల సమయంలో అదుపులోకి అధికారులు తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించారు. మున్ను స్వామి అనే వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ద్వారా కౌలాలంపూర్ వెళ్లేందుకు వచ్చాడు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>సాధారణ ప్రయాణికుల మాదిరిగానే చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్న సమయంలో అధికారులు అతడి పాస్‌పోర్ట్, వీసా పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో వీసా అనుమానాస్పదంగా ఉండటంతో మరింత సమగ్రంగా పరిశీలించారు. తదుపరి విచారణలో ఆ వీసా పూర్తిగా నకిలీదని స్పష్టమైంది. దీంతో వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మున్నుస్వామి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/cm-revanth-reddy-says-education-is-the-foundation-of-telangana-development-vk-1528463.html">దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి </a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/khammam/telangana-minister-thummala-nageswara-rao-reviews-munneru-retaining-wall-works-in-khammam-vk-1528458.html">ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల</a></p><p style="text-align: start"><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong>&nbsp;And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong>&nbsp;And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/national"><strong>National News</strong></a></p><p style="text-align: start"><strong>And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/"><strong>Telugu News</strong></a></p>

AP7AM31 May, 08:07 am
క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ మరో ముందడుగు.. ఖరీదైన పరీక్షలు ఇక ఉచితం

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి, రోగికి ప్రత్యేకమైన చికిత్స అందించే లక్ష్యంతో మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక 'లిక్విడ్ బయాప్సీ' పరీక్షలను త్వరలోనే రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ప్రకటించారు. కేవలం రక్త నమూనా ద్వారానే క్యాన్సర్ దశ, దాని తీవ్రతను గుర్తించే ఈ విప్లవాత్మక సేవలను ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా అందించనుండటం క్యాన్సర్ రోగులకు పెను ఊరటనిచ్చే అంశం.సాధారణంగా క్యాన్సర్ నిర్ధారణకు కణితి నుంచి కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తీసి 'టిష్యూ బయాప్సీ' చేస్తారు. ఇది రోగికి కొంత బాధ కలిగించే ప్రక్రియ. దీనికి భిన్నంగా, లిక్విడ్ బయాప్సీ విధానంలో కేవలం ఒక రక్తపు చుక్కతోనే శరీరంలో వ్యాపించిన క్యాన్సర్ కణాల డీఎన్‌ఏను విశ్లేషించి వ్యాధి తీవ్రతను గుర్తిస్తారని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతవీర్ జి. ఉప్పిన్ వివరించారు. దీనివల్ల రోగికి ఎలాంటి కోత, శస్త్రచికిత్స అవసరం ఉండదు.ఇప్పటికే నిమ్స్‌లోని క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్‌లో 'నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్' (ఎన్‌జీఎస్‌) టెక్నాలజీతో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ 'డైమండ్ ప్రాజెక్టు'లో భాగంగా ఈ సేవలను ప్రారంభించారు. క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను గుర్తించి, రోగి శరీరతత్వానికి అనుగుణంగా 'టార్గెటెడ్ థెరపీ' అందించడానికి ఈ పరీక్షలు కీలకం. 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 1,443 మంది రోగులకు ఈ ఖరీదైన జన్యు పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించి, వారికి

Andhra Jyothy31 May, 12:27 am
బాగా చదువుకో.. అండగా ఉంటా భవితకు మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సాయం

పదో తరగతిలో 582 మార్కులు, పాలిసెట్‌లో 634వ ర్యాంకు సాఽధించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భవిత అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి.... హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో 582 మార్కులు, పాలిసెట్‌లో 634వ ర్యాంకు సాఽధించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భవిత అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. ఉన్నత చదువులకు అవసరమైన స్కూల్‌ సర్టిఫికెట్లకు ఇవ్వాల్సిన రూ.60 వేల ఫీజును చెల్లించడంతో పాటు.. విద్యార్థిని తక్షణ ఖర్చుల కోసం మరో రూ.20 వేలను అందజేశారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత చదువులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన మంత్రి.. బాగా చదువుకోవాలని భవితకు సూచించారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి పాసై స్కూల్‌ టాపర్‌గా నిలిచిన భవితకు స్కూల్‌ నుంచి సర్టిఫికెట్లు తీసుకునేందుకు కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో.. అదే విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టును చూసిన మంత్రి వెంకటరెడ్డి వెంటనే తన సిబ్బందికి విషయం చెప్పి విద్యార్థిని భవితను బంజారాహిల్స్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడడంతో పాటు స్కూలు ఫీజు చెల్లించారు.

Sakshi31 May, 03:50 am
బొల్లారంలో దారుణం.. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలపై దాడి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, హైదరాబాద్‌: బొల్లారంలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్య మీనా గొంతు కోసి దారుణంగా హత్య చేయగా, భర్త అనిల్‌ కుమార్‌పై కత్తులతో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన అనిల్‌ కుమార్‌ పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితులు కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. Best Photos Of

Andhra Jyothy01 Jun, 05:02 am
సికింద్రాబాద్ లో యువకుడి దారుణ హత్య

<p><strong>హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):</strong> సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిన ఘర్షణగా పోలీసులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగాడు. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ విషయంలో వారు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు కత్తితో శ్రావణ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/cm-revanth-reddy-says-education-is-the-foundation-of-telangana-development-vk-1528463.html">దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి </a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/khammam/telangana-minister-thummala-nageswara-rao-reviews-munneru-retaining-wall-works-in-khammam-vk-1528458.html">ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల</a></p><p style="text-align: start"><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong>&nbsp;And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong>&nbsp;And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/national"><strong>National News</strong></a></p><p style="text-align: start"><strong>And&nbsp;</strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/"><strong>Telugu News</strong></a></p><div id="btwArticleBodyAdsDiv_1"></div>

Oneindia Telugu01 Jun, 12:42 pm
పవన్ కళ్యాణ్ అవన్నీ మర్చిపోయారా? మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్&amp;zwnj;లో నిర్వహించనున్న తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభపై తెలంగాణా రాజకీయ, మేధావి వర్గాల నుండి తీవ్ర వ్యక్తిరేకత వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ సభపై తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నేతృత్వంలో ఈ సభ జరగనుంది.పవన్ కళ్యాణ్ ను విమర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన స్పందనలో పవన్ కళ్యాణ్&amp;zwnj;ను టార్గెట్ చేస్తూ ,పవన్ కల్యాణ్ బీజేపీతో చేసుకున్న అవగాహన ప్రకారమే ఇక్కడికి వచ్చి సభలు నిర్వహించి, తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే అని ఆరోపించారు.తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ చెప్పే నవనిర్మాణమా అంటూ ప్రశ్నించారుగతంలో తెలంగాణాపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి పొన్నం గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజల దృష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆయన ఒకప్పుడు అన్నారు. అలాంటి వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.పవన్ కళ్యాణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు అన్నం మానేశానని పవన్ కల్యాణ్ గతంలో చెప్పారని, అలా చెప్పడం ఎంత బాధాకరం అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచే వ్యాఖ్యలు చేయడం మానాలని హితవు పలికారు. మా రాష్ట్రంలోకి వచ్చి రాజకీయ లాభాల కోసం సభలు పెట్టి, ప్రజల మధ్య విభేదాలు

Oneindia Telugu31 May, 06:48 am
సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు

హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద హైటెక్&amp;zwnj;సిటీ, హఫీజ్&amp;zwnj;పేట మరియు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. ఈ మూడు స్టేషన్లను త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.మెట్రో తరహాలో ఆ రైల్వేస్టేషన్లు ప్రస్తుతం హైటెక్&amp;zwnj;సిటీ మరియు హఫీజ్&amp;zwnj;పేట స్టేషన్లలో 98 శాతం పనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి స్టేషన్&amp;zwnj;లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు స్టేషన్ల ఆధునీకరణకు మొత్తం రూ.94 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేషన్లు మెట్రో స్టేషన్ల తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధం కాకున్నాయి.హైటెక్&amp;zwnj;సిటీ స్టేషన్ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగించే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్&amp;zwnj;ను పూర్తిగా మార్చేశారు. రోజువారీ సుమారు 6,000 మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ స్టేషన్&amp;zwnj;లో 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఆధునిక టాయిలెట్లు, అదనపు షెల్టర్లు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. ఫేజ్-1 మరియు ఫేజ్-2ల కింద రూ.35.61 కోట్లు ఖర్చు చేశారు.హఫీజ్&amp;zwnj;పేట స్టేషన్రోజువారీ 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్&amp;zwnj;లో కూడా అత్యాధునిక మార్పులు చేశారు. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎల్&amp;zwnj;ఈడీ లైటింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్&amp;zwnj;ఫామ్ షెల్టర్లు, ఆధునిక సైన్ బోర్డులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ స్టేషన్ ఆధునీకరణపై సంతోషం వ్యక్తం చేశారు.మల్కాజిగిరి స్టేషన్:హైదరాబాద్ నగర తూర్పు భాగంలోని ముఖ్యమైన జంక్షన్&amp;zwnj;గా ఉన్న ఈ స్టేషన్&amp;zwnj;లో 27

Telugu Times02 Jun, 01:50 am
హైదరాబాద్ లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తెలుగు రాష్ట్రాలలో తొలి, ఏకైక ఐమాక్స్ స్క్రీన్ ను లాంచ్ చేయనున్న

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఏఎంబీ సినిమాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌ల భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ, దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమాను ప్రారంభించడం నుంచి, హైదరాబాద్‌లో తొలి HDR by Barco స్క్రీన్‌లలో ఒకదాన్ని అందించడం వరకు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఇప్పుడు ఆ లెగసీని కొనసాగిస్తూ, ఏషియన్ గ్రూప్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిలతో కలిసి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త మల్టీప్లెక్స్, తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుదర్శన్ 70 ఎంఎం వద్ద నిర్మితమవుతోంది. దశాబ్దాలుగా సినీ వేడుకలకు, ఎన్నో చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ విజయాలకు వేదికగా నిలిచిన ఈ ప్రదేశం, ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ విక్టరీ రూపంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. సినిమా వారసత్వాన్ని, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదికపై కలిపే ఈ మల్టీప్లెక్స్, హైదరాబాద్ ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ త్వరలోనే ప్రారంభం కానుండగా, ప్రీమియం మూవీ-గోయింగ్ అనుభూతికి ఇది హైదరాబాద్‌లో కొత్త గమ్యస్థానంగా మారనుంది.

Samayam Telugu01 Jun, 02:12 pm
పూజారిగా మారిన రౌడీషీటర్.. హత్యలు చేసిన చేతులతో పూజలు.. 14 ఏళ్లుగా పరారీ

పూజారిగా మారిన రౌడీషీటర్.. హత్యలు చేసిన చేతులతో పూజలు.. 14 ఏళ్లుగా పరారీ సొంత అన్ననే అత్యంత దారుణంగా హత్య చేసి... జైలుకు వెళ్లాడు. తర్వాత పెరోల్‌పై బయటకువచ్చి పారిపోయాడు. పోలీసుల కళ్లు కప్పి... పేరు మార్చుకుని... ఏకంగా పూజారి అవతారమెత్తాడు. అలా 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న... కురడుగట్టిన రౌడీషీటర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చు సినిమా తలపించే ఈ స్టోరీని... పోలీసులు చేధించిన విధానం చూస్తే... హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్లిపోదాం. ఈ వార్తకు సంబంధించిన

Sakshi01 Jun, 10:46 am
వామ్మో అన్ని కత్తి పోట్లా.. 8 కత్తి పోట్లు పొడిచిన ముఠా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వామ్మో అన్ని కత్తి పోట్లా.. 8 కత్తి పోట్లు పొడిచిన ముఠా

Andhra Jyothy01 Jun, 05:59 am
పెళ్లై రెండు సంవత్సరాలు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి

<p><strong>లఖ్‌నవూ, జూన్ 1: </strong>పెళ్లైన రెండేళ్లకే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లఖ్‌నవూకు చెందిన సాగర్ రాజ్‌పుత్‌కు 2024లో కాన్పూర్‌కు చెందిన మాన్షితో పెళ్లయింది. మాన్షి తల్లిదండ్రులు వరకట్నం కింద 7 లక్షల నగదు, ఇంటి సామాన్లు, ఇతర బహుమతులు ఇచ్చారు. పెళ్లైన కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. ఇద్దరూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సాగర్‌కు ఇన్‌స్టాలో 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి వీడియోలు చేసే వారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, మాన్షి అత్తింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>కూతురి మరణంపై మాన్షి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం తమ కూతురిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ‘పెళ్లి సమయంలో వరకట్నం కింద 7 లక్షల నగదు, ఇంటి సామాన్లు, ఇతర బహుమతులు ఇచ్చాం. అయినా వాళ్లకు సంతృప్తి కలగలేదు. అదనపు కట్నం కోసం నా కూతురిని హింసిస్తున్నారు. కారు కావాలని అడుగుతున్నారు. తక్కువ కట్నం తెచ్చిందని అంటూ మాన్షిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారు’..</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>‘వేధింపుల గురించి మాతో చెప్పుకుని మాన్షి చాలా ఏడ్చేది. మాన్షి అత్తింటి వారికి సర్ధి చెప్పటం కోసం పలుమార్లు లఖ్‌నవూ వెళ్లి వచ్చాము. మా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని శనివారం ఫోన్ కాల్ వచ్చింది. మా కూతురిది ముమ్మాటికీ హత్యే. మాన్షిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు’ అని అన్నారు. పోలీసులు సాగర్‌తో పాటు మరో ఐదుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను

Hyderabad News Keyword | Telugu Digital