
NTV Telugu03 Jun, 10:25 am
కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధానజూన్ 12 నుండి ప్రారంభమయ్యే మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అత్యంత కీలకంగా ఉంటుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా, కేవలం ఈ ఒక్క మ్యాచ్ చుట్టూనే ప్రచారం జరగకుండా, టోర్నీలోని అన్ని మ్యాచ్లకు సమానమైన గుర్తింపు ఇవ్వాలని కోరారు. మహిళల క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని, ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.