
Eenadu02 Jun, 01:57 am
నేను చనిపోయే వరకూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా.. రాసిపెట్టుకోండిఇంటర్నెట్ డెస్క్: తనకు సినిమా తప్ప ఏం తెలియదని స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) అన్నారు. అభిమానుల కోసం ఎంత కష్టమైనా పడతానని చెప్పారు. ఆయన ప్రధానపాత్రలో బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అందులో రామ్ చరణ్ మాట్లాడుతూ.. పెద్ది లాంటి కథ చాలా అరుదుగా వస్తుందన్నారు. అభిమానుల ఆనందం కోసం వారిని అలరించడం కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా పడతానన్నారు. తాను చనిపోయే వరకూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని తెలిపారు. ఈ వీడియో చూశారా: మైండ్ బ్లోయింగ్.. చరణ్ ఇంత కష్టపడ్డారా? ‘మస్స మస్స’ ఫుల్ సాంగ్