
Andhra Jyothy23 May, 10:33 pm
ప్రజల విశ్వాసం కోల్పోతే నష్టపోతాం- Home » Andhra Pradesh » CM Chandrababu Naidu Warns TDP Cadre on Public Trust, Reviews Puthalapattu Performance ABN , Publish Date - May 24 , 2026 | 04:03 AM క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని,... - చిత్తూరు/యాదమరి, మే 23 (ఆంధ్రజ్యోతి): క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని, వారి విశ్వాసాన్ని నిలుపుకొనేలా నాయకులు పనిచేయాలని పూతలపట్టు నియోజకవర్గం కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం... - సంజీవని ప్రజావేదిక అనంతరం 14 కండ్రిగలో ఏర్పాటు చేసిన 39వ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.