translateexpand_more

D Company News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 12:09 pm
సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్ వర్క్

బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్ సినిమా అండర్ వరల్డ్ మాఫియా డీ-కంపెనీలో తీవ్ర కలకలం రేపింది. పాకిస్థాన్ నుంచి మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ గ్యాంగ్.. ఈ సినిమా భారీ విజయం సాధించిన వెంటనే ముంబైలోని తమ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసినట్లు నిఘా వర్గాల ద్వారా సంచలన సమాచారం బయటకు వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రెండు భాగాలుగా వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్రను చూపించారు. మరణ శయ్యపై ఉన్న ఈ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికలను నూటికి నూరు శాతం పోలి ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. దావూద్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే తొందరలో డీ-కంపెనీ ఈ ముంబై ప్లాన్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది.ముంబై వీధుల నుంచి కొత్త రిక్రూట్మెంట్ .. ఐఎస్ఐ హస్తం ఈ సినిమా తెచ్చిన సెగతో సరికొత్త ఉగ్ర కుట్రకు పాల్పడటం కోసం డీ-కంపెనీ కొత్త సభ్యుల వేటను ప్రారంభించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలను చోటా షకీల్ గ్యాంగ్‌కు అప్పగించగా.. వీరికి ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇచ్చే బాధ్యతలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ ఉగ్ర కుట్రను ముంబైలో అమలు చేసే బాధ్యతను పాత షూటర్ మున్నా జింగాడాకు అప్పగించారు. అయితే రిక్రూట్ అయిన కొత్త సభ్యులకు అసలు కారణాన్ని చెప్పకుండా.. ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి, వారిని తప్పుదోవ పట్టించి మతం పేరుతో రెచ్చగొట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు ఇటీవల ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో

Andhra Jyothy01 Jun, 10:40 am
దురంధర్ ’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ

<p>ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ హిట్ ఫిల్మ్ దురంధర్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ను పోలినట్టు ఉన్న బడే సాహెబ్ క్యారెక్టర్ మరణశయ్యపై ఉండటం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దీంతో తమ పరపతి దెబ్బతిన్నదని భావిస్తున్న దావుద్ గ్యాంగ్ (డీ-కంపెనీ) ఇమేజీని పునరుద్ధరించుకునేందుకు ముంబైలో మళ్లీ క్రియాశీలకంగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గ్యాంగ్‌లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు డీ-కంపెనీ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ బాధ్యతను షకీల్ గ్యాంగ్‌కు అప్పగించినట్టు సమాచారం. కొత్తగా చేరే వారికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చే బాధ్యతను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ కుట్రకు అమలు పరిచే బాధ్యత మున్నా జింగాదా అనే షూటర్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈ ఆపరేషన్ కోసం డీ-కంపెనీ ముంబైలో ప్రత్యేకంగా కొందరిని గ్యాంగ్‌లోకి చేర్చుకుంటోంది. బూల్డోజర్ న్యాయం పేరిట జరుగుతున్న ఘటనలతో వారిని రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నట్టు సమాచారం. అయితే, కొత్తగా గ్యాంగ్‌లో చేరే వారికి తమ అసలు టార్గెట్ ఏమిటో దావూద్ గ్యాంగ్ చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. ఐఎస్ఐ సాయంతో భారీ దాడులకు దిగడం లేదా భారత్‌లో ఎవరైనా కీలక వ్యక్తిని టార్గెట్ చేయడంపై దావూద్ గ్యాంగ్ దృష్టి సారించినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా తమ పరపతి పడిపోవడంతో కంగారు పడిన దావూద్ గ్యాంగ్ ఈ ప్రయత్నాలకు తెరతీసినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న తొమ్మిది మందిని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో దావూద్ గ్యాంగ్ ఉదంతం కలకలం రేపుతోంది.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలనూ చదవండి:</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/tmc-expels-mlas-sandipan-saha-and-ritabrata-banerjee-over-anti-party-activities-avr-1528747.html"><strong>ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించిన టీఎంసీ</strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/cockroach-janata-party-founder-abhijeet-dipke-plans-protest-in-delhi-over-exam-issues-pcs-1528741.html"><strong>నిరసనలకు సిద్ధం కండి.. నేను వస్తున్నా:

Andhra Jyothy31 May, 11:56 am
భారత్ లో ఉగ్రకుట్ర వెనుక దావూద్ రైట్ హ్యాండ్ మున్నా జింగాడా

<p><strong>న్యూఢిల్లీ, మే 31:</strong> దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలోని పలు ప్రధాన నగరాలలో ఉగ్రదాడులు జరిపేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ), అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బట్టబయలైంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నిన్న తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కుట్రకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దావూద్ ఇబ్రహీంకు అత్యంత నమ్మకస్తుడైన షూటర్, రైట్ హ్యాండ్ అయిన 'మున్నా జింగాడా' అలియాస్ 'సయ్యద్ ముదస్సర్ హుస్సేన్' భారత్‌పై మళ్లీ ఉగ్ర నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసినట్లు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న జింగాడాతో పాటు మరో ముగ్గురు హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే వీరు ఆయుధాలు సేకరించినట్లు విచారణలో తేలింది. వీరి వద్ద నుంచి నిన్న ఢిల్లీ పోలీసులు భారీ పరిమాణంలో మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/Munna_Zingada_ebf74f1cd3.jpg" alt="Munna-Zingada.jpg" width="1280" height="720"></p><p><strong>ఎవరీ మున్నా జింగాడా?</strong></p><p>సయ్యద్ ముదస్సర్ హుస్సేన్ అలియాస్ మున్నా జింగాడా ముంబైలోని జోగేశ్వరి ప్రాంతానికి చెందినవాడు. తొలినాళ్లలో ముంబైలోనే ఉంటూ దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్‌ల కోసం పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు, హత్యలు చేశాడు. జింగాడా షూటింగ్ స్కిల్స్‌పై దావూద్‌కు ఎంత నమ్మకమంటే, తన శత్రువులను చంపే బాధ్యతను ఇతనికే అప్పగించేవాడు. గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీపై దాడికి కూడా దావూద్ ఇతడినే ఉపయోగించినట్టు సమాచారం.</p><p>1997లో దావూద్ ఆహ్వానం మేరకు నేపాల్ మీదుగా పాకిస్తాన్‌లోని కరాచీకి చేరిన మున్నా, డి-కంపెనీ బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో, చోటా రాజన్‌పై దాడి చేసేందుకు దావూద్, జింగాడాను మహమ్మద్ సలీం అనే పేరుతో

Sakshi01 Jun, 02:59 pm
ధురంధర్ ’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో ఉంటూ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్‌ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ను యాక్టివేట్‌ చేసినట్లు సోర్సెస్‌ తెలిపాయి. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్‌ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే