translateexpand_more

Gold News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 04:48 am
ఈ నెల మొదటి రోజు బంగారం రేట్లు భారీగా

ఊహించినట్టే దేశంలో వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వీటి రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని ఇప్పుడు కూడా కొనసాగించాయి.అదే సమయంలో దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ఈ మిశ్రమ ధోరణిని కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,030 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,43,940 రూపాయలుగా ఉంది. ఈ ధరలలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు లేవు.ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం 0.54 శాతం తగ్గి రూ. 1,60,050 వద్దకు చేరుకుంది. దీనికి విరుద్ధంగా వెండి రేట్లు పరుగులు పెట్టాయి. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో కంపేర్ చేస్తే 0.21 శాతం పెరిగింది. కిలో 2,67,560 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 1,57,180గా, 22 క్యారెట్లది రూ. 1,44,090గా నమోదైంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ. 1,57,080 వద్ద, 22 క్యారెట్లు రూ. 1,43,990 వద్ద పలికింది.

Sakshi31 May, 08:14 am
బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి

Sakshi28 May, 06:40 am
కాళ్లు నరికి.. కడియాలు దోచి

చేవెళ్ల: ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్‌కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. అనంతరం కొన్నేళ్లకు ఆమె భర్త చనిపోయాడు. దీంతో కొడుకు సురేశ్‌తో కలిసి ఆమె ధర్మసాగర్‌లోనే ఉంటుంది. కొడుకుకి వివాహం కావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. మైసమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేçహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి మైసమ్మగా నిర్ధారించారు. దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి గొంతు కోసి రెండు కాళ్లను నరికి 50 తులాల కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భూపాల్‌శ్రీధర్‌ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. మోదీతో విజయ్‌.. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న (ఫొటోలు) బ్లాక్‌ డ్రెస్‌లో ప్రెట్టీ లుక్‌లో ప్రగ్యా జైస్వాల్‌ (ఫోటోలు) ‘ఆపద్బాంధవుడు’ మూవీ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఇలా...(ఫొటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్‌ లాంచ్‌ (ఫొటోలు) ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు) హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి

Oneindia Telugu31 May, 05:15 am
టెన్షన్ పెడుతున్న ఈ వారం పసిడి రేట్లు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా ఉంటోన్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ సంకేతాలు మార్కెట్‌ను ప్రభావితం చేసినా, వీటి రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగట్లేదు. రిటైల్ గా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,56,050, 22 క్యారెట్ల పసిడి రూ. 1,43,040 వద్ద ట్రేడయ్యాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ. 2,74,900గా ఉంది. స్థానిక పన్నులు, రవాణా, వ్యాపారుల మార్జిన్లతో నగరాల్లో ధరలు స్వల్పంగా మారుతుంటాయి.దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ బులియన్ రేట్లు, రూపాయి-డాలర్ కదలికలు, దిగుమతి సుంకాలు, కాలానుగుణ నగల డిమాండ్‌పై ఆధారపడతాయి. వివాహ, పండుగల సీజన్ సమీపించడంతో రిటైల్ డిమాండ్ స్థిరంగా ఉంటోంది. ధరలలో భారీ దిద్దుబాట్లను నిరోధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పరిణామాల మధ్య ఈ సోమవారం నుంచి బంగారం ధరలు ఎలా ఉండబోతోన్నాయనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,57,040, 22 క్యారెట్లు ఢిల్లీలో రూ. 1,44,100, ముంబైలో రూ. 1,43,950, కోల్‌కతాలో రూ. 1,43,905గా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,59,600, 22 క్యారెట్లు రూ. 146,300గా నమోదయ్యాయి. వెండి ధరలు దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పారిశ్రామిక, పెట్టుబడి డిమాండ్లకు అనుగుణంగా వీటి రేట్లల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో కిలో రూ. 2,80,000 వద్ద స్థిరపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,55,650 వద్ద 1.25 శాతం తగ్గింది. వెండి జూలై ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,65,950లకు పడిపోయింది.24

Sakshi25 May, 02:04 pm
May 25 2026 6:58 PM | Updated on May 25 2026 7:01 PM డిమాండ్‌ పెరుగుతుండటం, పాలసీల్లో మార్పులు మొదలైన...

May 25 2026 6:58 PM | Updated on May 25 2026 7:01 PM డిమాండ్‌ పెరుగుతుండటం, పాలసీల్లో మార్పులు మొదలైన అంశాల కారణంగా.. దేశీయంగా పసిడి, ఆభరణాల సెక్టార్‌ కీలక దశలోకి ప్రవేశిస్తోంది. పసిడి రేట్లు భారీగా పెరిగినప్పటికీ డిమాం...

Sakshi28 May, 02:45 pm
ధరల పతనం షురూ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు

భారతదేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజు (మే 28) పసిడి రేటు భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎక్కడ, ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో మే 26న 1,58,890 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి (మే 28) 1,56,060 రూపాయల వద్దకు చేరింది. అంటే మూడు రోజుల్లో 3320 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల ధర 1,45,650 రూపాయల నుంచి 1,43,050 వద్దకు (3050 రూపాయలు తగ్గింది) చేరింది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల తులం ధర రూ.1,59,040 దగ్గర నుంచి 1,56,210 రూపాయల (రూ.3320 తగ్గింది) వద్దకు.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,45,800 రూపాయల నుంచి 1,43,200 రూపాయల (3050 రూపాయలు తగ్గింది) వద్దకు చేరింది. చెన్నైలో బంగారం ధరలు.. మూడు రోజుల్లో భారీ మార్పుకు లోనయ్యాయి. ఇక్కడ మే 26న రూ.1,60,690 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మే 28 నాటికి 158180 రూపాయల (రూ.3060 తగ్గింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,47,300 నుంచి రూ. 1,45,000 వద్దకు (రూ.2800 తగ్గింది) చేరింది. తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు) తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు (ఫోటోలు) తాతకు నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ (ఫోటోలు) ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు నా ఫ్యామిలీ

Oneindia Telugu30 May, 04:52 am
బంగారంపై అంచనాలకు తలకిందులు- బిగ్ లాస్

దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ సానుకూల ధోరణులు, అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఏర్పడిన ఆశావాద పరిస్థితులు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,57,650 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 1,44,510 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ ధరలకు జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనం. వెండి రేటులో కూడా ఓ మోస్తరు తగ్గుదల కనిపించింది.అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 1.34 శాతం పెరిగి ఔన్సుకు 4,593 డాలర్లకు చేరుకుంది. వెండి ధర స్వల్పంగా 0.05 శాతం తగ్గి ఔన్సుకు 75.88 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా-ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణను పొడిగించేందుకు ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. ఈ ఒప్పందం కింద ఇరాన్ 30 రోజుల్లోపు హార్ముజ్ జలసంధి ద్వారా జరిపే రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావాలి. కాల్పుల విరమణ సమయంలో, అణు నిల్వలు, యురేనియం శుద్ధి వంటి వివాదాస్పద అంశాలపై ఇరు దేశాలు చర్చలను కొనసాగించాల్సి ఉంది. ఈ పరిస్థితులు బంగారం ధరల తగ్గుదలకు దారి తీశాయి.దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు విభిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,57,800 కాగా, 22 క్యారెట్లు రూ. 1,44,660 పలుకుతోంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్స్ రూ. 1,57,700, 22 క్యారెట్స్ 1,44,560గా నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,57,650 కాగా 22 క్యారెట్లు రూ. 1,44,510 వద్ద స్థిరంగా ఉన్నాయి.24 క్యారెట్లు- రూ. 15,929, 22 క్యారెట్లు - రూ. 14,601, 18 క్యారెట్లు - రూ. 12,256ముంబై..24 క్యారెట్లు - రూ. 15,704,

Asianet News Telugu28 May, 04:32 am
అమెరికా దెబ్బకు పడిపోయిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్లు చూస్తే ఎగిరి గంతేస్తారు

గ్లోబల్ మార్కెట్‌లో జరుగుతున్న మార్పులతో బంగారం, వెండి ధరలు కాస్త కిందకు దిగివచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు, గురువారం ఉదయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అసలు మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? హైదరాబాద్, విజయవాడతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గురువారం ఉదయం బంగారం కొత్త రేట్లు ఇలా ఉన్నాయి.. ఆర్నమెంటల్ బంగారం (22 క్యారెట్ల 10 గ్రాములు) ధర రూ. 1,45,090 గా నమోదైంది. అలాగే ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల 10 గ్రాములు) కొనాలనుకునే వారికి రూ. 1,58,280 గా ధర ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, అక్కడ 22 క్యారెట్ల బంగారం రూ. 1,45,240 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 1,58,430 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై దాదాపు వెయ్యి రూపాయల వరకు తేడా కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడతో పాటు చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,89,900 గా ఉంది. అదే సమయంలో ఢిల్లీలో కిలో వెండి రూ. 2,84,900 గాను, బెంగళూరులో రూ. 2,85,100 గాను కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న పొలిటికల్ టెన్షన్స్ బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ ధరల మార్పునకు ప్రధాన కారణం. అమెరికా రీసెంట్‌గా ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలపై డిఫెన్సివ్ దాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 2 శాతం పెరిగాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ కాలం ఉంటుందనే భయాలు మార్కెట్‌లో

Samayam Telugu27 May, 07:33 am
మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. వెండి రూ. 5 వేలు డౌన్.. లేటెస్ట్ రేట్లు

రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన పూర్ణ చందర్.. బిజినెస్‌ రంగానికి సంబంధించి తాజా వార్తలతోపాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. అంకిత భావంతో పని చేసినందుకు గానూ 2024 ఏప్రిల్‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (ఏబీసీడీ) అవార్డును పూర్ణచందర్ అందుకున్నారు. పూర్ణచందర్.. ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం.. ఈటీవీ భారత్ సంస్థలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. ఖాళీ సమయంలో కుటుంబంతో గడపడం, సినిమాలు, క్రికెట్ చూడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తుంటారు.... ఇంకా చదవండి

Gold News Keyword | Telugu Digital