translateexpand_more

Employees News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 12:15 pm
రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒకప్పుడు ఐటీలో కొలువంటే చాలామంది ఎగిరి గంతేసేవారు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక కొంతమంది బిక్కుబిక్కుమనే రోజుల్లో టెకీలు బతికేస్తున్నారు. ఏ ఉదయం ఏ మెయిల్ వస్తుందో తెలియదు. ఏ కారణం చేత జాబ్ పోతుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ చెప్పాపెట్టకుండా క్లోజ్ అయింది. దీంతో 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి

Sakshi29 May, 12:14 pm
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ (GPF) బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్‌ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) కోడలు చనిపోతే.. ” మొక్కలకు నీళ్లు పోసేది కాదని అసలు వెటకారం ఏంటి స్టాక్ మార్కెట్ లో కాఫీ డే షేర్లకు రెక్కలు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రీమియర్ షోస్ ఫిక్స్... నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ

Samayam Telugu26 May, 10:43 am
ఉద్యోగులూ ఫారం-16 లేకుండానే ITR ఫైల్ చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడతారు!

రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్‌ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరి‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి

Oneindia Telugu01 Jun, 12:02 pm
తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక ఉత్తర్వులు..! తక్షణం అమల్లోకి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు (employees) రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై (transfers) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీలను ఆరు నెలల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం .. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతే కాదు ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా వాటిలో పేర్కొంది. దీంతో మరో ఆరు నెలల పాటు ఉద్యోగులు ఎక్కడికీ బదిలీపై వెళ్లేందుకు వీల్లేదు. తెలంగాణ ప్రభుత్వం జూన్ 1, 2026 నుండి ఆరు నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం విధించిందని ఎక్స్ లో పోస్టు చేసింది. అయితే పదోన్నతులు, కొన్ని అత్యవసర కేటగిరీలకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చింది. కేవలం 3 కేటగిరీల ఉద్యోగులకు మాత్రమే ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇందులో పదోన్నతి పోస్టింగ్‌లు ఇతర ఉద్యోగులను తొలగించకుండా, కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమే అని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 1, 2026 నుండి ఆరు నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం విధించింది. అయితే పదోన్నతులు మరియు కొన్ని అత్యవసర కేటగిరీలకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చింది. pic.twitter.com/1UlLWKSBcA అలాగే ప్రత్యేక సందర్భాలుగా పోస్టుల రద్దు, రివర్షన్‌లు, స్వదేశానికి పంపడం, విదేశీ సేవా డిప్యుటేషన్‌లు, క్రమశిక్షణా చర్యలు, కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమేనని తెలిపింది. అలాగే మూడో కేటగిరీ దీర్ఘకాలిక సెలవుపై తిరిగి రావడం. ఆరు నెలలకు మించిన సెలవుపై తిరిగి వచ్చే ఉద్యోగులను కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలలో మాత్రమే నియమించవచ్చని ప్రభుత్వం తెలిపింది. నియామక అధికారులు ఆర్థిక శాఖ