translateexpand_more

Kakinada News News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu30 May, 05:52 pm
జూన్ 1న కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. అధికార యంత్రాంగం అప్రమత్తం

CM Chandrababu: చంద్రబాబు జూన్ 1న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యే అవకాశముంది. సీఎం పర్యటనతో కాకినాడ జిల్లాలో రాజకీయంగా, పరిపాలన పరంగా చర్చ మొదలైంది.

Andhra Jyothy01 Jun, 10:10 am
దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

<p><strong>కాకినాడ జిల్లా, జూన్ 1: </strong>తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం స్వయంగా అతని దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి ఫోటో దిగడంతో ఆ దివ్యాంగ యువకుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ, ‘మీరంటే మా కుమారుడికి ఎంతో అభిమానం’ అని తెలిపారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పిలిచిన సీఎం.. ప్రభుత్వం తరఫున దివ్యాంగ యువకుడికి అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/chandrababu_947b68a588.jpg" alt="chandrababu" width="1280" height="720"></p><p>అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా సాగుతున్న వివిధ పంటల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మైక్రో న్యూట్రియెంట్స్‌తో పాటు ప్రకృతి సేద్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/srikakulam/south-coast-railway-zone-inaugurated-ram-mohan-naidu-says-local-solutions-now-possible-from-today-suchi-1528734.html">కొత్త రైల్వే జోన్.. ఇకపై మన సమస్యలు మనమే తీర్చుకోగలం: రామ్మోహన్ నాయుడు</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/anagani-satya-prasad-alleges-conspiracy-in-nandyal-statue-incident-criticizes-opposition-politics-suchi-1528743.html">గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్</a></p><p><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p>

Samayam Telugu01 Jun, 12:44 pm
అబ్బా.. ఎంత చల్లగా ఉంది.. ఈ కోతి చేసిన పని చూశారా

Viral Video: అబ్బా.. ఎంత చల్లగా ఉంది.. ఈ కోతి చేసిన పని చూశారా! కాకినాడ జిల్లా తునిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జీఎన్టీ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హల్ సమీపంలో ఓ వానరాల గుంపు సందడి చేసింది. వాటిలో ఓ వానరం ఎండ వేడిని తట్టుకోలేక అక్కడే ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను తీసుకుని దర్జాగా తాగుతూ అందరిదృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోని చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తకు సంబంధించిన