translateexpand_more

Middle East Conflict News

Latest updates from Telugu Digital news sources.

Sakshi30 May, 01:37 am
ట్రంప్ వి బిల్డప్ బాబాయ్ మాటలే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘అన్నీ సెట్‌ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ వెంటనే కౌంటర్‌ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే

Sakshi01 Jun, 02:29 am
ఇరాన్ బి..గ్ ప్లాన్ , ప్రపంచానికి కొత్త టెన్షన్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు, దౌత్యపరమైన కసరత్తులతో పశ్చిమాసియా యుద్ధం అనే అధ్యాయం ముగింపునకు చేరిందని ప్రపంచం భావించింది. కానీ తాజా శాటిలైట్‌ చిత్రాలు మరో కథను బయటపెడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ధ్వంసమైపోయినట్లు కనిపించిన ఇరాన్‌ స్థావరాల్లో వద్ద మళ్లీ కదలికలు మొదలయ్యాయి. పర్వతాల కింద దాగిన ఆ రహస్య టన్నెల్‌ నెట్‌వర్క్‌లో అసలేం జరుగుతోంది?.. ఇరాన్‌ కేవలం

Oneindia Telugu01 Jun, 03:23 pm
అమెరికాతో చర్చలు పూర్తిగా బంద్

ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను ఇరాన్ నిలిపివేసింది. ఇది మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దౌత్య ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఇరాన్‌ కు చెందిన సెమీ-అధికారిక టాస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం.. లెబనాన్‌ లో ఇజ్రాయెల్ సైనిక దాడులు పునరుద్ధరించిన నేపథ్యంలో టెహ్రాన్ వాషింగ్టన్‌ తో మధ్యవర్తుల ద్వారా సందేశాల మార్పిడిని నిలిపివేసింది. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు, ముఖ్యంగా లెబనాన్, గాజాలో, పూర్తిగా నిలిచిపోయేవరకు చర్చలకు తిరిగి రాబోమని ఇరాన్ స్పష్టం చేసింది.ఇజ్రాయెల్ యొక్క కొనసాగుతున్న కార్యకలాపాలు కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, అలాగే విస్తృత ప్రాంతీయ చర్చలను క్లిష్ట తరం చేస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ మధ్యవర్తుల మధ్య చర్చల్లో ఉన్న విస్తృత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు.వాషింగ్టన్‌తో కుదిరే ఏదైనా దీర్ఘకాలిక ఒప్పందంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి హామీలు ఉండాలని టెహ్రాన్ పదేపదే వాదిస్తూ ఆ విషయాలను నొక్కి చెప్పింది. దక్షిణ లెబనాన్, బీరుట్ దక్షిణ శివార్లలోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ తన కార్యకలాపాలను తీవ్రతరం చేయడంతో ఈ తాజా దౌత్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఈ దాడులను ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా సమర్థించుకున్నారు. అయితే, లెబనాన్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీస్తోందని ఆరోపించాయి.చర్చల నిలిపివేతను లెబనాన్ సంఘర్షణకు ఇరాన్ అధికారులు నేరుగా ముడిపెట్టారు. లెబనాన్‌లోని సైనిక కార్యకలాపాలు విస్తృత ప్రాంతీయ పరిష్కారానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని

Sakshi27 May, 01:52 am
ట్రంప్ ప్లాన్ తో పాక్ పాస్ పోర్ట్ చెల్లదా

“ఈ పాస్‌పోర్ట్‌ ఇజ్రాయెల్‌కు చెల్లదు”.. అని పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌పై కనిపిస్తున్న వాక్యం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కారణం… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రతిపాదనే. పశ్చిమాసియా శాంతి ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించాలని ట్రంప్‌ ఒత్తిడి తెస్తుండటంతో… “పాకిస్థాన్‌ తన పాస్‌పోర్ట్‌ నిబంధనలనే మార్చాల్సి వస్తుందా?” అనే చర్చ మొదలైంది. ట్రంప్‌ తాజాగా “అబ్రహామ్‌ అకార్డ్స్‌” విస్తరణపై మాట్లాడారు. సౌదీ అరేబియా, ఖతర్‌, టర్కీతో పాటు పాకిస్థాన్‌ కూడా ఈ ఒప్పందాల్లో చేరాలని ఆయన సూచించారు. మిడిల్‌ ఈస్ట్‌లో శాంతి, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్‌తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరచుకోవాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. “ఈ ఒప్పందంలో భాగం కావాలనుకోని దేశాలు భవిష్యత్తు డీల్‌లో ఉండకూడదు” అంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్‌ మాత్రం వెంటనే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్‌పై నమ్మకం లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా మేం గుర్తింపు ఇవ్వం” అని స్పష్టం చేశారు. మరోవైపు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్‌ దార్‌ కూడా అదే మాట చెప్పారు. 1967 సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడితేనే ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశం పరిశీలిస్తామని పాకిస్థాన్‌ చెబుతోంది. అబ్రహం అకార్డ్స్‌ అబ్రహం అకార్డ్స్‌.. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్‌–అరబ్‌ దేశాల మధ్య కుదిరిన సంబంధాల సాధారణీకరణ ఒప్పందాల పేరు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ సామాన్య పితామహుడిగా భావించే “అబ్రహాం” పేరు మీద ఈ ఒప్పందాలకు పేరు పెట్టారు. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత, భద్రతా సహకారాన్ని పెంచడం వీటి ప్రధాన లక్ష్యం. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, మొరాకో

Andhra Jyothy29 May, 12:01 am
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా

పశ్చిమాసియాలో మళ్లీ మిలిటరీ ఘర్షణలు మొదలయ్యాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ డ్రోన్‌ స్థావరంపై అమెరికా నేవీ దాడి చేయగా, ఇరాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది... ఇరాన్‌ బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో అమెరికా దాడి ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు దుబాయి, మే 28: పశ్చిమాసియాలో మళ్లీ మిలిటరీ ఘర్షణలు మొదలయ్యాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ డ్రోన్‌ స్థావరంపై అమెరికా నేవీ దాడి చేయగా, ఇరాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో బుధవారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ భూభాగంలో ఉన్న డ్రోన్‌ స్థావరంపై అమెరికా నౌకాదళం దాడి చేసింది. తమ నౌకలపై ఇరాన్‌ నాలుగు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిందని అమెరికా మి లిటరీ సెంట్రల్‌ కమాండ్‌ గురువారం ఆరోపించింది. వాటిని మధ్యలోనే కూల్చేశామని, ఐదో డ్రోన్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతుండగా ఆ లాంచ్‌పాడ్‌పై దాడి చేసి ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన సైనిక స్థావరంపై క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. గురువారం ఉదయం 4.30 గంటల సమయంలో ఈ దాడులు జరిగాయి. అయి తే, ఏ దేశంలోని బేస్‌పై దాడి చేశారన్న విషయం వెల్లడించలేదు. కానీ, తమపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగాయని అమెరికా మిత్రదేశం కువైట్‌ ప్రకటించింది. ఈ పరస్పర దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఆయా దేశాలు వెల్లడించలేదు. అమెరికా దాడులను ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘీ ఖండించారు. శత్రుదాడుల నుంచి తమ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను

Andhra Jyothy29 May, 05:10 am
మరో అమెరికా విమానం కూల్చివేత.. ఇరాన్ మీడియాలో కథనం

మరో అమెరికా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చేసినట్టు స్థానిక మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, అమెరికా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతం గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని భద్రతా దళాలు కూల్చేశాయని ఇరాన్ మీడియా తస్నీమ్ ఒక కథనాన్ని ప్రచురించింది. జామ్ కౌంటీ గవర్నర్ మసూద్ టాంగెస్థానీని ఉటంకిస్తూ ఈ వార్తను ప్రచురించింది. ప్రస్తుతం నగరంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని కూడా వెల్లడించింది. అమెరికా మాత్రం ఈ కథనాన్ని తోసిపుచ్చింది. ఆ ప్రాంతంలో తాము ఏ విమానాన్నీ నష్టపోలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. అంతకుముందు ఇరాన్ సైనిక దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) మరో సంచలన ప్రకటన చేసింది. హోర్ముజ్‌లో నాలుగు నౌకలను టార్గెట్ చేశామని, వీటిల్లో కొన్ని అమెరికాకు చెందినవని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, ఇరాన్ మిలిటరీ ఆధీనంలోని ఆయిల్ నెట్‌వర్క్‌పై మరిన్ని ఆంక్షలు విధించామని అమెరికా గురువారం తెలిపింది. ఇరాన్ ముడి చమురును రవాణా చేస్తున్న ఎనిమిది నౌకలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్టు చెప్పింది. ముడి చమురు ఆదాయాన్ని పెంచుకుని మిలిటరీని బలోపేతం చేద్దామనుకుంటున్న ఇరాన్‌ను అడ్డుకుంటామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఏఐ షార్ట్‌ఫిల్మ్ అతడి జీవితాన్నే మార్చేసింది.. హాలీవుడ్‌లో అవకాశం..

Sakshi29 May, 01:53 am
ట్రంప్ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

మూడు నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గరపడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్‌ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్‌సిగ్నల్‌ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్‌హౌస్‌పైనే నిలిచింది. అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)పై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్‌ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్‌ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్‌ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్‌ సీమైన్లను (సముద్రంలో అమర్చిన బాంబులను) తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులు ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి తుది ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచే రావాల్సి ఉండటంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. మరోవైపు.. పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి చేయగా.. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో

Sakshi26 May, 02:35 am
May 26 2026 7:53 AM | Updated on May 26 2026 7:55 AM వాహనదారులకు వరుస షాకులు తప్పడం లేదు....

May 26 2026 7:53 AM | Updated on May 26 2026 7:55 AM వాహనదారులకు వరుస షాకులు తప్పడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు.. అదీ భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (CNG) వంతు...

Sakshi26 May, 01:52 am
May 26 2026 7:13 AM | Updated on May 26 2026 7:17 AM పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ...

May 26 2026 7:13 AM | Updated on May 26 2026 7:17 AM పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్‌పై దాడులకు దిగింది. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.....