translateexpand_more

Usa News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 04:42 am
వివాహమయి ఒకరోజైనా గడవకముందే హెలికాప్టర్ ప్రమాదం.. పెళ్లికొడుకు దుర్మరణం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వివాహమయి ఒకరోజైనా గడవకముందే హెలికాప్టర్ ప్రమాదం.. పెళ్లికొడుకు దుర్మరణం

Sakshi01 Jun, 03:51 pm
ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో మహిళల సింగిల్స్‌లో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమై నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల వయసులో సెరెనా ఈ నెలలో జరగనున్న క్వీన్స్ క్లబ్ టోర్నీ ద్వారా టెన్నిస్ రాకెట్ పట్టనుంది. అయితే సెరెనా ఈ టోర్నీలో

Eenadu01 Jun, 04:43 pm
ఏపీలో తెలుగు వర్సిటీ పురస్కార నిధి’కి ప్రవాసాంధ్రుల విరాళం

తెలుగు వర్సిటీ వీసీ మునిరత్నం నాయుడుకు డాలస్‌లో ఘన సన్మానం టెక్సాస్‌ : రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడుకు డాలస్‌లో ఘన స్వాగతం లభించింది. వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి అమెరికా విచ్చేసిన ఆయనకు తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకుడు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మునిరత్నం నాయుడు మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ఎంతో ఆత్మీయంగా డా. ప్రసాద్ తోటకూర ఏర్పాటు చేసిన సమావేశానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే డా. నందమూరి తారక రామారావు తన మానసపుత్రికగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం అదే పేరుతో పునః ప్రారంభమైందని గుర్తు చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఈ వర్సిటీతో అనుబంధం ఉన్న కారణంగా ఏపీ ప్రభుత్వం తనను వీసీగా నియమించిందని తెలిపారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు P-4 పద్ధతిలో పాత భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలుగు భాష, సాహిత్య, కీర్తి, ప్రతిభా పురస్కారాలు, స్మారకోపన్యాసాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేసేందుకు ఓ ‘శాశ్వత పురస్కార నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములై సహకారం అందించాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తికి పలువురు ప్రవాసాంధ్రులు స్పందించారు. ‘సాహితీ పురస్కారనిధికి’ - పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి రూ.4 లక్షలు, ‘ప్రతిభా పురస్కారనిధికి’ - ప్రముఖ ప్రవాసాంధ్ర నాయకులు మురళి వెన్నం రూ.3.50 లక్షలు, ‘కీర్తి పురస్కారనిధికి’ – తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర 2.50 లక్షలు చొప్పున విరాళాలను ప్రకటించారు. దాతలు ఒకసారి విరాళం ఇస్తే సరిపోతుందని, ఆ మొత్తాలను బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే వడ్డీతో ఏటా వివిధ విభాగాల్లో పురస్కారాలు అందజేస్తామని ప్రకటించిన వెంటనే పురస్కార నిధికి రూ.10లక్షలు విరాళం అందించిన ముగ్గురికీ వీసీ మునిరత్నం కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా అనేక పురస్కారాలకు విరాళాలు అందించే అవకాశం దాతలకు ఉందన్నారు. అనంతరం తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్యకార్యక్రమాల సంఖ్య 92కి చేరి ఆరేళ్లు పూర్తయిందన్నారు. కేవలం సాహిత్య సమావేశాలకే పరిమితం కాకుండా, సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సమగ్ర సాహిత్యాన్ని ముద్రించడం, సిరివెన్నెల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ సహకారంతో అనకాపల్లిలో ఏర్పాటు చేయడం, మనసు ఫౌండేషన్, కొసరాజు కుటుంబసభ్యుల సహకారంతో జానపద కవిబ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య సాహిత్యాన్ని ముద్రించి అంగరంగ వైభవంగా ఆవిష్కరించుకోగలగడం తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళు అని చెప్పారు. ప్రస్తుతం పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 125 ఏళ్ళ తెలుగు కథాప్రస్థానం నుంచి 125 తెలుగు కథలను ఎంపికచేసి వాటిని ఆంగ్లంలోకి అనువదించే ప్రణాళికను చేపట్టామని డా. ప్రసాద్ తోటకూర, ఉపకులపతి ఆచార్య డా. మునిరత్నం నాయుడు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని డా. ప్రసాద్ తోటకూర పిలుపునిచ్చారు. ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి, డా. ప్రసాద్ తోటకూర ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారంతా తెలుగులో సంతకాలు చేసిన నిలువెత్తు మహాకవి శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ గ్రంథాన్ని ఉపకులపతి ఆచార్య డా. డి. మునిరత్నం నాయుడు దంపతులకు బహుకరించి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మురళి వెన్నం. తాడిమేటి కళ్యాణి, రఘు, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిభొట్ల, నాగరాజు, డా. బీరం సుందరరావు, సతీష్ బండారు, రమణ జువ్వాడి, అనంత్ మల్లవరపు, చినసత్యం వీర్నపు, చంద్ర కన్నెగంటి, NMS రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, దయాకర్ మాడ, లక్షి పాలేటి, సమీర శ్రీపాద, ఆచార్య పర్వతనేని సుబ్బారావు, పర్వతనేని చాంద్, రాయవరం భాస్కర్, రాజా రెడ్డి, నాట్యాచార్యులు కేవీ సత్యనారాయణ, ఎంవిఎల్ ప్రసాద్, సురేష్ మండువ, రావు కల్వల, రాజశేఖర్ సూరిభొట్ల, శేషారావు బొడ్డు, రాజేష్ చెరుకుపల్లి, కమలాకర్ దేవరకొండ, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రసాద్‌ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు

Sakshi30 May, 01:37 am
ట్రంప్ వి బిల్డప్ బాబాయ్ మాటలే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘అన్నీ సెట్‌ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ వెంటనే కౌంటర్‌ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే

Sakshi30 May, 02:12 am
అమెరికాకు ఎదురుదెబ్బ..? మరోసారి డ్రోన్లు కూల్చిన ఇరాన్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అమెరికాకు ఎదురుదెబ్బ..? మరోసారి డ్రోన్లు కూల్చిన ఇరాన్

AP7AM30 May, 04:39 am
హ ర్మూజ్ జలసంధి మూసివేసినా ఆగని భారత నౌకలు.. దీని వెనకున్న కేంద్రం వ్యూహం ఇదే

వ్యూహాత్మకంగా కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత నౌకలు తమ రాకపోకలను కొనసాగిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ప్రాంతీయ వివాదాల కారణంగా ఈ జలసంధిలో వాణిజ్య నౌకలపై తీవ్ర ప్రభావం పడింది. అయినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా అంచనాలు, సమన్వయ పర్యవేక్షణ మధ్య భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు.ప్రపంచంలోని అతి ముఖ్యమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటైన హ‌ర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడి చమురు, ఎల్ఎన్‌జీ సరఫరాలలో అధిక భాగం రవాణా అవుతుంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఇక్కడ నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇరాన్ ఈ ప్రాంతంలో ఆంక్షలు, భద్రతా చర్యలను కఠినతరం చేసినప్పటికీ, అంతర్జాతీయ సముద్రయాన నిబంధనల ప్రకారం నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించవచ్చని, దీనికి ఎవరి అనుమతి అవసరం లేదని భారత అధికారులు పేర్కొంటున్నారు.భారత షిప్పింగ్ కంపెనీలు, చార్టరర్లు ఎప్పటికప్పుడు మారుతున్న భద్రతా పరిస్థితులు, బీమా రిస్కులు, కార్యాచరణ అంచనాల ఆధారంగా ప్రయాణ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలి వారాల్లో భారత పతాకంతో ఉన్న అనేక ఎల్‌పీజీ క్యారియర్లు, ట్యాంకర్లు విజయవంతంగా ఈ జలసంధిని దాటి దేశానికి కీలకమైన ఇంధన సరఫరాలను తీసుకువచ్చాయి. భారత నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం దౌత్య కార్యాలయాలు, సముద్రయాన అధికారులు, ప్రాంతీయ భాగస్వాములతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న అన్ని భారతీయ నౌకలు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయని, సంబంధిత దేశాలు, షిప్పింగ్ ఆపరేటర్లతో కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నామని అధికారులు

Eenadu01 Jun, 05:08 am
పెళ్లయిన కొన్ని గంటలకే హెలికాప్టర్ ప్రమాదం.. భారతసంతతి పైలట్ మృతి

Indian-origin pilot| ఇంటర్నెట్‌డెస్క్‌: అప్పటివరకు వివాహ వేడుకలో సంతోషంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన కొన్నిగంటలకే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని జార్జియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్ అయిన డేవ్‌ ఫిజీ (25) (Dave Fiji) అట్లాంటాలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే అతడి తల్లిదండ్రులు కేరళలోని ఎర్నాకుళం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మే 29న జార్జియాలోని డాసన్‌ విలె ప్రాంతంలో డేవ్‌ ఫిజీకి.. జెస్నితో వివాహం జరిగింది. ఆమెది కూడా కేరళ మూలాలున్న కుటుంబమే. ఇరు కుటుంబాలు ఈ పెళ్లిలో సంతోషంగా గడిపాయి. వివాహ వేడుకల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో డాసన్‌విలెలోని వేదిక నుంచి వధూవరులు హెలికాప్టర్‌లో బయల్దేరారు. వారు అట్లాంటాలోని ఒక హోటల్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పర్వత ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో డేవ్‌తో పాటు పైలట్ చనిపోయారు. సహాయక సిబ్బంది వచ్చేవరకు శిథిలాల కింద జెస్ని చిక్కుకుపోయారు. ప్రాణాలతో బయటపడిన ఆమె.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వాతావరణం అనుకూలంగా లేదని, ఇప్పుడు ప్రయాణించనని డేవ్ మొదట చెప్పినట్లు ఆయన తండ్రి జార్జ్‌ ఫిజీ వెల్లడించారు. ఎక్కువ ఎత్తులో వెళ్దామని నిర్ణయించుకొని హెలికాప్టర్‌లో బయల్దేరినట్లు చెప్పారు. డేవ్‌ మృతితో జెస్ని షాక్‌లోకి వెళ్లిపోయిందని ఉద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదిక 30 రోజుల్లో వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త

Sakshi01 Jun, 02:29 am
ఇరాన్ బి..గ్ ప్లాన్ , ప్రపంచానికి కొత్త టెన్షన్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు, దౌత్యపరమైన కసరత్తులతో పశ్చిమాసియా యుద్ధం అనే అధ్యాయం ముగింపునకు చేరిందని ప్రపంచం భావించింది. కానీ తాజా శాటిలైట్‌ చిత్రాలు మరో కథను బయటపెడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ధ్వంసమైపోయినట్లు కనిపించిన ఇరాన్‌ స్థావరాల్లో వద్ద మళ్లీ కదలికలు మొదలయ్యాయి. పర్వతాల కింద దాగిన ఆ రహస్య టన్నెల్‌ నెట్‌వర్క్‌లో అసలేం జరుగుతోంది?.. ఇరాన్‌ కేవలం

Sakshi31 May, 12:28 pm
ఇరాన్ పై మళ్లీ భీకర దాడులు? ప్రపంచాన్ని వణికిస్తున్న అంచనా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. టెహ్రాన్‌: ఇరాన్‌ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వైఖరిని చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతికూలత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక దాడులు మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో, ట్రంప్ ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ కొత్త షరతులు పెడుతున్నట్టు పలు అంతర్జాతీయ కథనాలు

Sakshi29 May, 04:23 pm
ఇరాన్ రహస్య అస్త్రం.. అసలేంటి ఆరాష్-ఎ-కమాంగిర్

టెహ్రాన్: హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన 'MQ-9 రీపర్' డ్రోన్‌ను కూల్చివేయడానికి తాము సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను (air defence system) ఉపయోగించినట్లు ఇరాన్ పేర్కొంది. ఒక్కో యూనిట్‌కు 16 మిలియన్ డాలర్ల నుండి 30 మిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యే అమెరికా డ్రోన్‌ను, హార్ముజ్ జలసంధిలోని 'ఖేష్మ్' (Qeshm) ద్వీపం సమీపంలో.. స్థానికంగా అభివృద్ధి చేసిన 'ఆరాష్-ఎ-కమాంగిర్' (Arash-e-Kamangir) అనే వ్యవస్థను ఉపయోగించి కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇరాన్ పురాణాలలోని వీరుడు ఆరాష్-ది-ఆర్చర్ (విలుకాడు) పేరు మీదుగా నామకరణం చేసిన ఈ అరాష్‌ గగనతల రక్షణ వ్యవస్థను యుద్ధంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సాంకేతికపై ఇరాన్‌ ప్రభుత్వం, ఐఆర్‌జీసీ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మధ్యప్రాచ్యంలో నెలల తరబడి యుద్ధం జరుగుతున్నప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన సైనిక సామర్థ్యాన్ని టెహ్రాన్ ఇంకా నిలుపుకుందనే విషయం స్పష్టమవుతోంది. ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు భావిస్తున్నారు. స్వతంత్రంగా ధృవీకరించడానికి వీలుపడని సైనిక పురోగతిని ప్రచారం చేసుకోవడం ఇరాన్ అధికారులకు అలవాటే అయినప్పటికీ.. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న విస్తృత ఆలోచన మాత్రం నమ్మదగినదిగానే ఉందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే, సులభంగా గుర్తింపునకు గురయ్యే పెద్ద పెద్ద స్థిర రేడార్ సైట్లపై ఆధారపడకుండా.. డ్రోన్లు, విమానాలను ముప్పునకు గురిచేసే చౌకైన, మొబైల్, స్వదేశీ రక్షణ వ్యవస్థలపై టెహ్రాన్ భారీగా పెట్టుబడి పెడుతోంది. కింగ్స్ కాలేజ్ లండన్‌లోని స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ లెక్చరర్ మార్క్ హిల్బోర్న్ అల్ జజీరాతో మాట్లాడుతూ.. వివిధ రకాల క్షిపణి రూపకల్పనలో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించిందని, ఉక్రెయిన్ మాదిరిగానే యుద్ధ

Sakshi28 May, 07:05 am
ట్రంప్ షో.. అమెరికాలో కొత్త రాజకీయ తుపాను

అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న తాజా ప్రతిపాదన మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వైట్‌హౌస్‌లో UFC (మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) ఫైట్‌ నిర్వహించాలన్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. అధ్యక్ష భవనం ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఏంటని? ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అసలది అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల కోసమా? లేక ట్రంప్‌ పుట్టినరోజు నేపథ్యంలోనా? అన్న గందరగోళం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. యూఎఫ్‌సీ విడుదల చేసిన ప్రారంభ ప్రణాళికల్లో వైట్‌హౌస్‌ ప్రాంగణంలో ప్రత్యేక “లెగసీ ఫైట్‌ నైట్‌” నిర్వహించాలన్న సూచన ఉంది. అయితే కొన్ని నివేదికలు ఈ ఈవెంట్‌ను ట్రంప్‌ పుట్టినరోజు(జూన్‌ 14) చుట్టూ ప్లాన్‌ చేస్తున్నారన్న సంకేతాలు ఇవ్వడంతో, దీనిపై డెమొక్రటిక్‌ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. “అమెరికన్‌ స్పోర్ట్స్‌ షోకేస్‌”గా దీన్ని ప్రదర్శించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అసలు ఉద్దేశ్యం ఏంటన్నది ఇంకా స్పష్టత లేకుండా మారింది. వైట్‌హౌస్‌ దక్షిణ లాన్‌ ప్రాంతంలో తాత్కాలిక భారీ ఆక్టగాన్‌ రింగ్‌, వీఐపీ గ్యాలరీలు, మీడియా బాక్స్‌లు ఏర్పాటు ప్రయత్నాలు నడుస్తున్నాయి. వేలాది మంది ప్రేక్షకులను అనుమతించే స్థాయి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రసారాల కోసం భారీ సెట్‌ అప్‌ అవసరమని అంచనా. భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్‌ సర్వీస్‌ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఆపరేషన్‌గా ఇది మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఖర్చుపై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం.. ఈ ఈవెంట్‌ కోసం దాదాపు 60 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.500 కోట్లకు పైగా)

Eenadu25 May, 03:12 pm
ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్నూలు రేంజ్‌ డీఐజీ డా. ప్రవీణ్‌ కోయ అమెరికాలో పర్యటిస్తున్నారు. నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌లో పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఆయన్ను ఘనంగా సన్మానించారు....

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్నూలు రేంజ్‌ డీఐజీ డా. ప్రవీణ్‌ కోయ అమెరికాలో పర్యటిస్తున్నారు. నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌లో పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. తెలుగు కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా ఈ కార్యక్రమాని...

Eenadu26 May, 06:38 am
JD Vance: వైట్‌హౌస్‌లో వాన్స్‌ ఒంటరి అయ్యారా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైట్ హౌస్‌లో మారుతున్న పరిస్థితుల కారణంగా కీలక విదేశాంగ విధాన నిర్ణయాలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) దూరంగా ఉంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలను కూడా వాన్స్‌ వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను భవిష్యత్తు అధ్యక్ష అభ్యర్థిని కాదని, ప్రస్తుత ఉపాధ్యక్షుడినని వ్యాఖ్యానించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే 2028 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం కొంతకాలంగా వాన్స్‌కు మార్కో రూబియోతో తెర వెనుక రహస్య పోటీ జరుగుతోందని మీడియా వర్గాలు వెల్లడించాయి. వాన్స్ తన నిర్ణయాలను మార్చుకోవడానికి అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఇటీవల క్యాబినెట్ నుంచి వైదొలగడం కూడా ప్రధాన కారణమని మీడియా కథనాలు వెల్లడించాయి. అమె పదవి నుంచి దిగిపోవడం వల్ల విదేశీ వ్యవహారాల విషయంలో వ్యూహాలను పంచుకోవడానికి అనుభవజ్ఞులైన అధికారులు లేకుండాపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌తో యుద్ధం విషయంలోనూ వాన్స్‌ ట్రంప్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు.. యుద్ధాన్ని ముగించాలని సూచిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌పై యుద్ధం గురించి ఇటీవల వాన్స్‌ మాట్లాడుతూ.. అందరికీ అణ్వాయుధాలు కావాలనుకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ క్రమంలోనే విదేశాంగ నిర్ణయాలపై వాన్స్ అనుసరిస్తున్న విశ్లేషణాత్మక విధానాలపై ట్రంప్‌ అసహనంగా ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ట్రంప్‌ ఆ దేశంపై దాడుల ప్రణాళికలను పంచుకుంటున్నట్లు పేర్కొన్నాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ

Sakshi31 May, 11:03 am
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వాషింగ్టన్‌ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని

Eenadu26 May, 09:28 am
Artificial Intelligence: ఒక్క క్లాస్‌కు రూ.23 లక్షలు: ఈ ఏఐ గురువులకు కాసుల పంట..

ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధను అన్ని రంగాలు వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. బేసిక్ టాస్క్‌లకే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో ఏఐ (AI)ని వినియోగించేందుకు కంపెనీలు భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని వాడే విషయంలో తొలుత సంకోచించిన బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు.. ఇప్పుడు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. లేకపోతే తాము పోటీలో నిలవలేమోనని ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఏఐ సాధనాలు వాడేలా తమ సిబ్బందిని సిద్ధం చేసే ఫైనాన్స్ ట్రైనింగ్ కంపెనీల వైపు చూస్తున్నాయి. అలా ట్రైనింగ్‌ ఇస్తోన్న ఓ సంస్థ ఇప్పుడు అమెరికా (USA)లో ప్రాచుర్యం పొందింది. దాని పేరే వాల్‌స్ట్రీట్‌ ప్రాంప్ట్‌. 2025లో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్‌ వాంగ్‌.. వాల్‌స్ట్రీట్‌ ప్రాంప్ట్‌ స్థాపించారు. వారిద్దరూ గతంలో సాఫ్ట్‌బ్యాంక్‌లో పనిచేశారు. ఏఐ ప్లానింగ్‌లో అమెరికా బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ.. భారీగా సంపాదిస్తున్నారు. ఒక్క క్లాస్ తీసుకుంటే.. 25వేల డాలర్లు (రూ.23,85,322) వసూలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రముఖ ఆర్థిక సంస్థలైన సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్ అమెరికా ఆ జాబితాలో ఉన్నాయి. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్‌, గూగుల్ జెమినై టూల్స్‌తో తమ రోజూవారీ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా పూర్తిచేయడంలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉద్యోగులపై పిడుగులా చూస్తున్నా.. భవిష్యత్‌లో ఇదే అవసరంగా మారడాన్ని మనం గుర్తిస్తామని ఈ ఏఐ గురువులు చెప్తున్నారు. కాగా.. చాలామంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడంలో తగిన శిక్షణ లేదు. దాంతో పాత మోడళ్లనే ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించడానికి భారీ సంఖ్యలో ఏఐ నిపుణుల అవసరం ఉందని టెక్‌ రంగ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. ఈ ఏఐతో లేఆఫ్‌లు ఐటీ రంగానికే పరిమితం

Eenadu23 May, 02:20 pm
Iran: భారతీయుల నుంచి సభ్యత నేర్చుకోండి: అమెరికా మంత్రికి ఇరాన్‌ చురక

- ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు రోజుల భారత్‌ పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) దిల్లీ చేరుకున్నారు. - ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. - ఈ నేపథ్యంలో ముంబయిలోని ఇరాన్‌ కాన్సులేట్‌ కార్యాలయం (Iran consulate) అమెరికా మంత్రికి చురకలు అంటిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది.

Eenadu27 May, 05:11 pm
పేషెంట్ తో అక్రమ సంబంధం.. భారత సంతతి వైద్యుడిపై వేటు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో ఓ మహిళా పేషెంట్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న భారత సంతతి న్యూరో సర్జన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఆమెకు నొప్పినివారణ మందులు ఇవ్వడాన్ని అక్కడి మెడికల్‌ కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఎనిమిది నెలల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. భారత సంతతికి చెందిన డాక్టర్‌ చిరాగ్‌ పటేల్‌.. వేల్స్‌లోని హాస్పిటల్‌లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. అయితే, వెన్ను సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు 2019-2021 మధ్యకాలంలో మూడుసార్లు శస్త్రచికిత్స చేశారు. అనంతరం వారిమధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమెకు ఔషధాలు ఇచ్చినప్పటికీ.. వాటిని మెడికల్‌ రికార్డుల్లో నమోదు చేయలేదని తెలిసింది. కొంతకాలం ఈ వ్యవహారం కొనసాగినప్పటికీ.. 2023లో వారిద్దరి మధ్య బంధం బీటలు వారింది. దీంతో డాక్టర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, వైద్యుడిపై పోలీసులు చర్యలు తీసుకోనప్పటికీ.. ఈ విషయాన్ని మెడికల్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టింది. ఇందులో తన తప్పిదాన్ని పటేల్‌ అంగీకరించారు. వైద్యుడి పశ్చాతాపాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. ఎనిమిది నెలలపాటు సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 05:42 am
లాంచ్ ప్యాడ్ పైనే పేలిన రాకెట్ .. వీడియో వైరల్

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్‌’ (Blue Origin)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ పరీక్షించిన ఓ రాకెట్‌ లాంచ్‌ప్యాడ్‌ పైనే పేలిపోయింది. దీంతో అగ్నిగోళంలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌లో గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) బ్లూ ఆరిజిన్‌ సంస్థ ‘న్యూ గ్లెన్‌’ రాకెట్‌కు సంబంధించి హాట్‌ఫైర్‌ పరీక్ష నిర్వహించింది. ఆ సమయంలో ఉన్నట్టుండి రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంస్థ వెల్లడించింది. అయితే, ప్రయోగ కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుడుకు సంబంధించి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) స్పందించారు. ఇది తమకు కష్టమైన రోజు అని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu25 May, 04:12 pm
ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌...

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రతినిధి బృందం సీఎంతో సమావేశ...

Sakshi29 May, 01:53 am
ట్రంప్ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

మూడు నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గరపడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్‌ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్‌సిగ్నల్‌ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్‌హౌస్‌పైనే నిలిచింది. అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)పై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్‌ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్‌ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్‌ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్‌ సీమైన్లను (సముద్రంలో అమర్చిన బాంబులను) తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులు ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి తుది ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచే రావాల్సి ఉండటంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. మరోవైపు.. పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి చేయగా.. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో

Eenadu26 May, 02:11 am
ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి దాడులకు దిగింది. దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలు, సీమైన్స్‌ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులు చేసింది. ఈ...

ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి దాడులకు దిగింది. దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలు, సీమైన్స్‌ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులు చేసింది. ఈ మేరకు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆత్మరక్షణలో...

Sakshi24 May, 05:44 am
ఇరాన్‌ సరెండర్‌.. యురేనియంపై ట్రంప్‌ విజయం!

- May 24 2026 10:45 AM | Updated on May 24 2026 11:00 AM టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. - అమెరికాతో చర్చలు జరుపుతున్న విస్తృత శాంతి ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. - ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారులు 'ది న్యూయార్క్ టైమ్స్'కు తెలిపారు.

TV9 Telugu25 May, 03:09 pm
అమెరికాలోని మేరీల్యాండ్‌లో 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభల‌కు...

అమెరికాలోని మేరీల్యాండ్‌లో 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభల‌కు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది. ఈ మేరకు సచివా...

Sakshi27 May, 01:52 am
విషాదంతో పాటు విషం

యుద్ధం విషాదాన్నే కాదు.. విషాన్ని మిగులుస్తుంది. ప్రాణనష్టంతో మొదలై ప్రజలను నిరాశ్రయులను చేయడంతోపాటు మొత్తంగా పరిసరాల విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ ఈ క్రమంలో తరచూ విస్మరించే మరో పరిణామం యుద్ధం మిగిల్చే కాలుష్యం. పై నష్టాలన్నీ యుద్ధం జరుగుతుండగా, జరిగిన వెంటనే తెలిస్తే.. కాలుష్యం ప్రభావం మాత్రం సంఘర్షణ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు. యుద్ధంలో తీవ్ర ప్రమాదాకానికి గురయ్యేవి మండే ఇంధనాలు, ప్రమాదకరమైన రసాయనాలుండే ఇంధన వ్యవస్థలు. దాడులు చమురు డిపోలు, రిఫైనరీలు, పైప్‌లైన్లలో మంటలను రాజేస్తాయి. ఈ మంటల వల్ల విష వాయువులు, క్యాన్సర్‌ కారక కణాలు, అవశేషాలు విడుదలై, చుట్టుపక్కల భూమి, నీరు సంవత్సరాల తరబడి కలుషితమవుతుంది. ఇరాన్‌ యుద్ధం విషయంలో ఇదే జరిగింది. ఇరాన్, గల్ఫ్‌లో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన బాంబు దాడులు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మండుతున్న ఇంధన ట్యాంకులు విషపూరిత కణాలను గాలిలోకి పంపుతుండగా, వాటి శిథిలాలు, ప్రవాహాలు, చమురు అవశేషాలు గల్ఫ్‌ అంతటా తీరప్రాంత జలాలను, సముద్ర జీవావరణ వ్యవస్థలను భయపెడుతున్నాయి. ఈ కాలుష్య దాడి ప్రస్తుతం ఇక్కడికే పరిమితమైనా, తర్వాతి కాలంలో వ్యాప్తి విస్తృతంగా ఉంటుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కూడా అంచనా వేయలేం. పారిశ్రామిక అగ్నిప్రమాదాలు.. టెహ్రాన్‌ సమీపంలోని పలు చమురు డిపోలపై జరిగిన దాడులు, దాదాపు కోటి జనాభా ఉన్న పట్టణ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగను వ్యాపింపజేశాయి. చమురు మండటం వల్ల వెలువడే దట్టమైన పొగను ఇప్పుడు ఇరాన్‌లో చిన్నపిల్లలతో సహా ప్రజలు నేరుగా పీలుస్తున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌లు, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలోకి లోతుగా

Sakshi26 May, 01:52 am
May 26 2026 7:13 AM | Updated on May 26 2026 7:17 AM పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ...

May 26 2026 7:13 AM | Updated on May 26 2026 7:17 AM పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్‌పై దాడులకు దిగింది. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.....

Sakshi24 May, 04:50 am
అమెరికా వైట్ హౌస్ దగ్గర కాల్పులు.. ట్రంప్ కి తప్పిన ప్రమాదం..!

- ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. - తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. - నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని..

Eenadu24 May, 04:36 am
USA: ఏళ్లతరబడి వైట్‌హౌస్‌ చుట్టూ చక్కర్లు..రెండుసార్లు అరెస్ట్‌: ఇప్పడు ఏకంగా దాడి

- ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో కాల్పులకు తెగబడిన దుండగుడు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు జరిపిన ఎదురు దాడిలో మృతిచెందాడు. - నిందితుడిని నసీర్ బెస్ట్‌గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. - కొన్నేళ్లుగా అతడు వైట్ హౌస్ సమీపంలోని భద్రతా చెక్‌పాయింట్ల వద్ద పలుమార్లు అనుమానాస్పదంగా సంచరించినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు వెల్లడించారు.

Eenadu23 May, 02:20 pm
Iran: అమెరికా దాడుల హెచ్చరికలు.. ఇరాన్‌ గగనతలం మూసివేత

- ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. - ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే.. - ఇరాన్‌పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా (USA) సన్నద్ధమవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి.

Eenadu28 May, 05:24 am
అమెరికా బేస్ లపై ఇరాన్ ప్రతీకార దాడులు

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే.. అమెరికా- ఇరాన్‌ (USA- Iran) మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్‌ సమీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్‌ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇది జరిగిన కాసేపటికే బందర్‌ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడులను ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (IRGC) దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్‌ ఆరోపించింది. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేగాక, తాజా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా బేస్‌లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. కానీ, అది ఎక్కడి స్థావరం అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్‌లు దూసుకొచ్చాయని కువైట్ (Kuwait) దళాలు పేర్కొన్నాయి. వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Sakshi27 May, 09:51 am
భారత్, అమెరికా ఖనిజ’ బంధం

అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారం చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరుదేశాలు న్యూఢిల్లీ: అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరుదైన భూ ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరా, ఎగుమతులపై చైనా విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో స్థిరత్వం సాధించాలని, ఇరుదేశాలు లాభపడేలా కలసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో ‘క్వాడ్‌’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయమని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టంచేశారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సంబంధిత పెట్టుబడులతో సహా అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో సహకారాన్ని మరింతగా పెంపొందించడమే ఈ ఫ్రేమ్‌వర్క్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: బైజూస్‌ ఫౌండర్‌కి ఆర్నెల్ల జైలు, రవీంద్రన్‌ స్పందన ఇదీ! పటిష్టమైన, వైవిధ్యభరితమైన సప్లైచైన్లను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుందని, ఖనిజాలు, లోహాల సమర్థవంతమైన నిర్వహణను దోహద పడుతుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుర్తుచేశారు. రెండు దేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహ