translateexpand_more

Ipl 2026 News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 02:11 am
గుజరాత్ టైటాన్స్ కు తప్పిన పెను ప్రమాదం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే, గుజరాత్‌ టైటాన్స్‌కు మరో ఊహించని షాక్‌ తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రయాణిస్తున్న టీమ్‌ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. బస్సులో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా క్యాజువాలిటీలు లేవు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సురక్షితంగా

Sakshi01 Jun, 01:37 am
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్ లో దుమ్మురేపిన బెంగళూరు ఫొటోలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్‌సీబీ ఐపీఎల్‌–2026 టైటిల్‌ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)

Sakshi31 May, 09:03 am
అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆది నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్‌ సేన.. టేబుల్‌ టాపర్‌గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది. ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి టైటిల్‌ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా

Sakshi01 Jun, 01:07 am
చరిత్ర సృష్టించిన కోహ్లి.. ఘన విజయం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

Sakshi31 May, 07:57 am
వైభవ్ కు మరో భారీ జాక్ పాట్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతుండగా, ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతులు కూడా ఆకర్షణగా నిలిచాయి. విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా, రన్నరప్‌కు రూ.13 కోట్లు అందనున్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మూడుసార్లు తలపడగా, ఆర్సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిచే

TV9 Telugu31 May, 02:24 am
మెగా ఫైనల్ కు ముందే గుజరాత్ టైటాన్స్ కు షాక్.. ఆర్సీబీ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లేనా

IPL 2026 Final : ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైన వేళ, గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఒక ఊహించని తిప్పలు ఎదురయ్యాయి. మే 31 ఆదివారం నాడు నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో టైటిల్ పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ మహా సంగ్రామానికి కేవలం 24 గంటల ముందు గుజరాత్ జట్టు ప్రయాణంలో వాతావరణం పెద్ద రచ్చ సృష్టించింది. చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ చేరుకోవాల్సిన శుభ్‌మన్ గిల్ సేన.. ఉత్తర భారతదేశంలో ముంచెత్తిన తుఫాను, భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. న్యూ చండీగఢ్ వేదికగా మే 29న జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ఘనంగా అడుగుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం శనివారం (మే 30) మధ్యాహ్నమే గుజరాత్ టీమ్ చండీగఢ్ నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్ ఎక్కాల్సింది. కానీ పంజాబ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న ఇసుక తుఫాను, ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో గిల్ అండ్ కో ప్రయాణం గంటల కొద్దీ ఆలస్యమైంది. విమానం ఆలస్యం కావడంతో శనివారం అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత గానీ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు అహ్మదాబాద్‌లోని తమ హోటల్ గదులకు చేరుకోలేకపోయారు. సాధారణంగా ఇలాంటి పెద్ద మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి చాలా అవసరం. శనివారం నాడు గుజరాత్ టీమ్ ఎలాంటి ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకోనప్పటికీ, ప్రయాణంలో జరిగిన ఆలస్యం వల్ల ఆటగాళ్లు తీవ్ర అలసటకు గురయ్యారు. సరిగ్గా రెస్ట్ తీసుకునే టైమ్ కూడా

Sakshi31 May, 02:46 pm
తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్ మన్ గిల్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్‌-2026లో అహ్మదాబాద్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్లు శబ్‌మన్‌ గిల్‌, సాయిసుదర్శన్‌ తీవ్ర నిరాశపరిచారు. క్వాలిఫయర్‌-2లో మ్యాచ్‌ విన్నింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ వేసిన జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రెండో బంతిని గిల్‌ షార్ట్-ఆర్మ్ జాబ్‌ ఫుల్‌

TV9 Telugu01 Jun, 02:09 am
కోహ్లీ బౌలర్ కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్ చేస్తే.. ఆ లిస్ట్ లో నెంబర్ వన్ గా

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 టైటిల్‌ను సగర్వంగా కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో రజత్ పాటిదార్ తన జట్టుకు వరుసగా రెండవ ఐపీఎల్ టైటిల్‌ను అందించినట్లయింది. ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన, ఆ తర్వాత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీ తోడవడంతో బెంగళూరు ఈజీగా విజయం సాధించింది. అయితే టైటిల్ చేజారినప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఒక అరుదైన అవార్డు లభించింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఈ సీజన్‌లో అత్యధికంగా 29 వికెట్లు పడగొట్టి ప్రతిష్టాత్మక పర్పుల్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య టైటిల్ కోసం జరిగినప్పటికీ, తెరవెనుక భువనేశ్వర్ కుమార్ – కగిసో రబాడాల మధ్య అత్యధిక వికెట్ల రేసు కూడా అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందే రబాడా కేవలం ఒకే ఒక్క వికెట్ ఆధిక్యంలో ఉన్నాడు. అంతకుముందు జరిగిన 16 మ్యాచ్‌లలో రబాడా 28 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 15 మ్యాచ్‌లలో 27 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీనివల్ల ఫైనల్ మ్యాచ్‌లో ఎవరైనా అద్భుతం చేస్తే పర్పుల్ క్యాప్ రేసు ఎటువైపైనా తిరిగే అవకాశం కనిపించింది. ఈ రేసులో మొదట ఆర్‌సీబీ స్టార్ భువనేశ్వర్ కుమార్ గుజరాత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయడం ద్వారా మొదటి అడుగు వేశాడు. అయితే ఈ వికెట్ కేవలం రబాడా వికెట్ల సంఖ్యను సమం

10TV Telugu01 Jun, 01:43 am
ఇదేం దిక్కు మాలిన నిర్ణయం.. కోహ్లీ, అనుష్క శర్మ మాములుగా రియాక్ట్ అవ్వలేదు కదా

IPL 2026 Final Kohli : ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఒక వివాదాస్పద సంఘటన వెలుగుచూసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 10వ ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్.. జేకబ్ డఫీ వేసిన డెలివరీని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. ఈ క్రమంలో డీప్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆర్సీబీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జోర్డాన్ కాక్స్ ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కారణం బంతిని అందుకునే క్రమంలో జోర్డాన్ కాక్స్ చేతిలోని బంతి నేలకు తాకినట్లు కనిపించింది. సుందర్ పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, ఫీల్డ్ అంపైర్లు ఆ క్యాచ్‌ను థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. కాక్స్ క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతిని నేలకు తాకించాడని (గ్రౌండ్ అయిందని) తేల్చారు. దీంతో బిగ్ స్క్రీన్‌పై ‘నాట్ అవుట్’ అని తీర్పు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డ్ అంపైర్‌తో వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక స్టేడియంలోని భారీ స్క్రీన్ మీద నాట్ అవుట్ అని థర్డ్ అంపైర్ తీర్పు కనిపించగానే విరాట్ కోహ్లీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. “ఇదేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు?” అని అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా రియాక్ట్ అయ్యాడు. ఇక ఇదే నిర్ణయంపై స్టాండ్స్‌లో ఉన్న విరాట్ భార్య అనుష్క శర్మ కూడా షాక్ అయ్యింది. ఆ తీర్పును నమ్మలేక ఆశ్చర్యపోయింది. ఇదేం దిక్కుమాలిన నిర్ణయం అన్నట్లుగా కోహ్లీ, అనుష్క ఇచ్చిన రియాక్షన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ

TV9 Telugu01 Jun, 02:47 am
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. రన్నరప్ తోపాటు హైదరాబాద్ కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా

IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 మహా సంగ్రామం ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విజేతగా అవతరించింది. ఈ అద్భుత విజయంతో ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ఆర్సీబీ జట్టు భారీగా ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌తో పాటు మిగిలిన జట్లకు దక్కిన ప్రైజ్ మనీని ఓసారి చూద్దాం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోట్ల వర్షం.. ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ పీఠాన్ని అధిరోహించింది. టోర్నీ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు సాధించిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించిన ఆర్సీబీకి బీసీసీఐ భారీ నజరానా అందించింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు ఏకంగా రూ. 20 కోట్ల సింహభాగాన్ని ప్రైజ్ మనీ రూపంలో కైవసం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచి తృటిలో కప్పు చేజార్చుకున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ. 12.5 కోట్ల నగదు బహుమతి లభించింది. మిగిలిన జట్లకు దక్కింది ఎంత? ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్ చేరలేకపోయిన మరికొన్ని జట్లు కూడా కోట్ల రూపాయలను ఆర్జించాయి. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఓటమిపాలై మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్ల భారీ నగదు లభించింది. అదేవిధంగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. కింగ్ కోహ్లీ విశ్వరూపం.. మ్యాచ్‌ను మార్చేసిన రన్ మెషీన్.. లక్షలాది మంది అభిమానులతో

10TV Telugu31 May, 06:55 am
విజేత గా నిలిచే జ ట్టుకే కాదు ర న్న ర ప్ కు ప్రైజ్ మ నీ..

IPL 2026 Prize Money : ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నేడు (ఆదివారం మే31) జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ సీజ‌న్ ముగియ‌నుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇక ఈ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి విజేత‌గా నిలిచే జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ వ‌స్తుంది ? ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు ఎంత న‌గ‌దు అందుతుందో ఓ సారి చూద్దాం.. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఛాంపియ‌న్‌గా నిలిచే జ‌ట్టుకు 20 కోట్లు ప్రైజ్‌మ‌నీగా ల‌భించ‌నుంది. ఇక ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 12.5 కోట్లు ద‌క్క‌నున్నాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు 6.5 కోట్లు అంద‌నున్నాయి. Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభ‌వ్ బ్యాటా మ‌జాకానా.. 12 కోట్లు.. ఇక ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) గెలుచుకున్న ఆట‌గాడికి 10 ల‌క్ష‌లు, ప‌ర్పుల్ క్యాప్ విజేత‌కు 10 ల‌క్ష‌లు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు 10ల‌క్ష‌లు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజ‌న్‌గా నిలిచిన ఆట‌గాడికి 20ల‌క్ష‌లు అంద‌జేస్తారు. ఐపీఎల్ 2008లో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ అనేక వేల రెట్లు పెరిగింది. మొద‌టి సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లభించిన ప్రైజ్ మనీ 4.8 కోట్లు మాత్రమే. ఆ తర్వాత 2010లో దీనిని రూ. 10

Sakshi02 Jun, 12:53 pm
మాట త ప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త య జ మాని

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడిగా అభివర్ణించాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్‌ గోయెంకానే అంటూ ఘాటుగా పేర్కొన్నాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్‌కాస్ట్‌ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘అతడికి (గోయెంకా) ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే హక్కు కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తి. తన విద్యుత్ వ్యాపారానికి పరిమితమవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్‌లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు. లక్నో జట్టు కూడా ప్రతీ సీజన్‌లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా లక్నో ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్‌కు దొరికిపోయారు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ అయిపోయారు.’ అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గోయెంకాపై వచ్చిన మీమ్స్‌లో అత్యధిక మంది చూసిన మీమ్‌కు కృతజ్ఞతగా రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానని లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారిపోయింది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సీజన్‌లో లక్నో ఆట ముగిసిన తర్వాత ఆ జట్టు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంపై స్పందించిన లలిత్ మోదీ.. ‘పంత్‌కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఒక పెద్ద మనిషి (సంజీవ్ గోయెంకా) తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు’ అంటూ విమర్శలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చదవండి: సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది! చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు) విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది భారత్ ను కమ్మేసిన 2500 కిలోమీటర్ల రాకాసి మేఘాలు నాకు ఏపీలోనే దిక్కు లేదు.. తెలంగాణ లో సీఎం నా ?

NTV Telugu01 Jun, 05:10 am
రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్

Rajat Patidar Joins MS Dhoni and Rohit Sharma in Elite Captains List: ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో జట్టును ఛాంపియన్‌గా నిలిపిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన కెప్టెన్ల జాబితాలో ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ మాత్రమే ఉండగా.. ఇప్పుడు పాటీదార్ కూడా వారి సరసన చేరాడు. ప్రస్తుతం పాటీదార్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆర్సీబీ ఫాన్స్ అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్‌ను 2010, 2011 సీజన్లలో వరుసగా ఛాంపియన్‌గా నిలిపి ఎంఎస్ ధోనీ ఈ రికార్డును నెలకొల్పాడు. అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 2019, 2020 సీజన్లలో జట్టును వరుసగా టైటిల్ గెలిపించి ఈ జాబితాలో చేరాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2025, 2026 సీజన్లలో వరుసగా ఛాంపియన్‌గా నిలిపిన రజత్ పాటీదార్.. ఐపీఎల్‌లో టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన మూడో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక టైటిళ్లు గెలిచిన వారిలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ధోనీ, రోహిత్ చెరో ఐదు టైటిల్స్ గెలిచారు. 2010, 2011, 2018, 2021, 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోనీ ఛాంపియన్‌గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ టైటిల్స్ అందించాడు. గౌతమ్ గంభీర్ 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు టైటిల్స్ అందించాడు. రజత్ పాటీదార్ 2025, 2026లో

AP7AM01 Jun, 03:03 am
పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. ఐపీఎల్ 2026లో బద్దలైన రికార్డులివే

అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ చారిత్రాత్మకంగా ముగిసింది. మే 31, ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. ఈ సీజన్ కేవలం ఆర్సీబీ విజేతగా నిలవడమే కాకుండా, బ్యాటర్ల ఆధిపత్యం, బౌలర్ల నైపుణ్యంతో పాటు ఎన్నో సరికొత్త రికార్డులకు వేదికగా నిలిచింది.రికార్డుల రారాజు వైభ‌వ్‌ఈ సీజన్‌లో యువ సంచలనం వైభవ్ తన అసాధారణ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో 700కు పైగా పరుగులు (776) సాధించిన తొలి టీనేజర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 72 సిక్సర్లు బాది, 2012లో క్రిస్ గేల్ (59) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ప్లేఆఫ్స్‌లో సురేశ్ రైనా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతులు) రికార్డును సమం చేయడమే కాక, ఒక ప్లేఆఫ్ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు బాది శుభ్‌మన్ గిల్ (10) రికార్డును అధిగమించాడు. పవర్‌ప్లేలో 500కు పైగా పరుగులు చేయడం, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 600 పరుగుల మార్కును దాటడం వంటి అరుదైన ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.బ్యాటర్ల విధ్వంసం.. సరికొత్త రికార్డుల మోత ఇతర బ్యాటింగ్ రికార్డుల విషయానికొస్తే.. ఈ సీజన్‌లో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేదనను నమోదు చేసింది. ఇదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్

NTV Telugu01 Jun, 02:53 am
ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం

Virat Kohli Gets Emotional After RCB's IPL 2026 Title Win: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని అందించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 75 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కింగ్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ 156 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. ఈరోజు త కల నిజమైందని, ఈ విజయాన్ని తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణంగా అభివర్ణించాడు. 'ఇలాంటి క్షణాల గురించే ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచే రోజు నేను మైదానంలో ఉండి, విజయం సాధించే పరుగులు కొట్టాలని ఎన్నోసార్లు ఊహించుకున్నాను. ఈరోజు ఆ కల నిజమైంది. ఇది మా జట్టుకు, నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఫైనల్‌కు ముందు మా జట్టంతా చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది. మా బలాలు, మా ప్రణాళికలపై పూర్తి నమ్మకం ఉంది. అదే మాకు విజయాన్ని అందించింది' అని ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఈ సీజన్‌లో తన అత్యంత వేగవంతమైన ఐపీఎల్ అర్ధశతకం నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆధునిక క్రికెట్ అవసరాలే తన ఆటలో మార్పులకు కారణమని వెల్లడించాడు. 'ఇప్పటి క్రికెట్ పూర్తిగా మారిపోయింది. యువ ఆటగాళ్లు నిరంతరం మిమ్మల్ని సవాలు చేస్తుంటారు. వారు మీ ఆటను మెరుగుపరుచుకోవాలని, మరింత దూకుడుగా ఆడాలని ప్రేరేపిస్తారు. నేను ఎప్పుడూ నన్ను నేను మెరుగుపరుచుకోవడంలో గర్వపడుతుంటాను. అందుకే నా ఆటలో కొన్ని మార్పులు చేసుకున్నాను. షాట్లు కొత్తగా

NTV Telugu01 Jun, 01:43 am
ఏకంగా 17 సార్లు…! రెండు సార్లు కప్ కొట్టడానికి కారణం కోహ్లీనే.. ఈ లెక్కలే సాక్ష్యం భయ్యా

Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ పేరు మీద నమోదవుతున్న కొన్ని రికార్డులు మాత్రం కేవలం గణాంకాలు కాదు, జట్టు విజయాన్ని నిర్ణయించే మ్యాచ్ విన్నింగ్ సిగ్నేచర్‌లా మారిపోయాయి. ఇప్పుడు అలాంటి అరుదైన రికార్డు ఒకటి మరోసారి చర్చకు వచ్చింది. విరాట్ కోహ్లీ తన చివరి 17 ఐపీఎల్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లలో ప్రతి మ్యాచ్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒక బ్యాటర్ అర్ధశతకం చేయడం సాధారణ విషయం కావచ్చు. కానీ అతను ఫిఫ్టీ కొట్టిన ప్రతిసారి జట్టు గెలవడం మాత్రం అసాధారణమైన విషయం. అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో కూడా అదే కథ కనిపించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో అజేయంగా 75 పరుగులు చేసి ఆర్సీబీని వరుసగా రెండో టైటిల్ దిశగా నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండగా, ఒత్తిడి పెరిగిన సమయంలో కూడా అతను వికెట్ ఇవ్వకుండా చివరి వరకు నిలబడ్డాడు. అంతేకాదు, తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీని కూడా ఈ ఫైనల్లో నమోదు చేశాడు. ఫైనల్ లాంటి అత్యంత కీలక మ్యాచ్‌లో కోహ్లీ క్లాస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. దీంతో బెంగుళూరు మరోసారి కప్ గెలుచుకుంది. ఈ 17 ఫిఫ్టీ ప్లస్ స్కోర్ల జాబితా చూస్తే కోహ్లీ ప్రభావం ఎంత పెద్దదో అర్థమవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 51, గుజరాత్ టైటాన్స్‌పై 70 నాటౌట్, పంజాబ్‌పై 92, కోల్‌కతాపై 59 నాటౌట్, ముంబైపై 67, రాజస్థాన్‌పై 62 నాటౌట్, మళ్లీ పంజాబ్‌పై 73 నాటౌట్, రాజస్థాన్‌పై

10TV Telugu01 Jun, 04:46 am
వామ్మో భార్య తో క లిసి కోహ్లీ డ్యాన్స్ చూశారా? దినేశ్ కార్తీక్ తో అయితే నెక్ట్ లెవెల్

Virat Kohli : ఐపీఎల్ 2026 విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్‌సీబీ వ‌రుస‌గా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ (37 బంతుల్లో 50 నాటౌట్) అర్ధ‌శ‌త‌కం చేశాడు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో రసిఖ్ సలాం దార్ మూడు, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. IPL 2026 : ఆర్‌సీబీకి 20 కోట్లు ఇచ్చారు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మ‌రీ ఇంత త‌క్కువ ఇచ్చారేంట్రా.. ఆ త‌రువాత 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 18 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్ (16 బంతుల్లో 32 ప‌రుగులు) రాణించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు, సిరాజ్‌, ర‌బాడ, అర్షద్ ఖాన్ లు త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. ఐపీఎల్‌లో రెండోసారి విజ‌యం సాధించిన త‌రువాత ఆర్‌సీబీ ఆట‌గాళ్ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక ఆర్‌సీబీ జ‌ట్టు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ.. త‌న భార్య అనుష్క శ‌ర్మ‌, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో పాటు ఇత‌ర జ‌ట్టులోని ప‌లువురు ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ క‌నిపించాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. Shubman Gill : ఓడిపోయామ‌ని

10TV Telugu01 Jun, 04:03 am
ఆర్ సీబీకి 20 కోట్లు ఇచ్చారు.. స న్ రైజ ర్స్ హైద రాబాద్ కు మ రీ

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజ‌న్ ముగిసింది. అహ్మ‌దాబాదాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు వ‌రుస‌గా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ఆర్‌సీబీ ప్రైజ్‌మ‌నీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది. అదే విధంగా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ పై కూడా కోట్ల వ‌ర్షం కురిసింది. క్వాలిఫ‌య‌ర్‌-2లో ఓడిపోయిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ఎలిమినేట‌ర్‌లో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు కూడా భారీ మొత్తాన్నే అందుకున్నాయి. Shubman Gill : ఓడిపోయామ‌ని ఈ విష‌యం చెప్ప‌డం లేదు.. గెలిచినా కూడా ఇదే చెప్పేవాడిని.. శుభ్‌మ‌న్ గిల్ హాట్ కామెంట్లు ఐపీఎల్ 2026 విజేత‌గా నిలిచిన ఆర్‌సీబీ 20 కోట్లు ప్రైజ్‌మ‌నీగా అందుకుంది. ఇక ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్‌కు రూ.12.5 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి అందుకుంది. ఈ సీజ‌న్‌లో క్వాలిఫ‌య‌ర్‌-2లో ఓడిపోయిన‌ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు 7 కోట్లు, ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఓడిపోయిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు 6.5 కోట్లు ప్రైజ్‌మ‌నీగా అందాయి. ఇక ఈ సీజ‌న్‌లో అద్భుతంగా రాణించిన ప‌లువురు ఆట‌గాళ్లు ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఎవ‌రు ఏ అవార్డును గెలుచుకున్నారో ఓ సారి చూద్దాం.. * ఫైనల్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ – విరాట్ కోహ్లీ * ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – వైభవ్ సూర్యవంశీ * సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ – వైభవ్ సూర్యవంశీ * సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్సులు – వైభవ్ సూర్యవంశీ * సీజ‌న్‌లో అత్య‌ధిక డాట్ బాల్స్ – మహమ్మద్ సిరాజ్ Virat Kohli : నా క‌ల నెర‌వేరింది..

10TV Telugu01 Jun, 03:29 am
ఓడిపోయామ ని ఈ విష యం చెప్ప డం లేదు.. గెలిచినా కూడా ఇదే చెప్పేవాడిని.. శుభ్ మ

Shubman Gill : రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని కైవ‌సం చేసుకోవాల‌నుకున్న గుజ‌రాత్ టైటాన్స్ ఆశ‌లు ఆవిరి అయ్యాయి. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫ‌ల్యం, బౌలింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ధారాళంగా ప‌రుగులు ఇవ్వ‌డం, వికెట్లు తీయ‌క‌పోవ‌డంతోనే ఓడిపోయామ‌ని గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ‌శ‌త‌కం బాదాడు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో రసిఖ్ సలాం దార్ మూడు, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు. ఆ త‌రువాత 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 18 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం చేయ‌గా.. వెంక‌టేశ్ అయ్య‌ర్ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు, సిరాజ్‌, ర‌బాడ, అర్షద్ ఖాన్ లు త‌లా వికెట్ తీశారు. Gujarat Titans : గుజ‌రాత్ ప్లేయ‌ర్ల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం.. హోట‌ల్‌కు వెలుతుండ‌గా బ‌స్సులో మంట‌లు.. ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్‌లో 180 నుంచి 190 ప‌రుగులు చేసినా, బౌలింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో 15 నుంచి 20 ప‌రుగులు త‌క్కువ‌గా ఇచ్చి ఉన్నా ప‌రిస్థితి

NTV Telugu01 Jun, 03:24 am
కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది

Shubman Gill Reaction on GT Loss To RCB in IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓటమిపాలైన తర్వాత గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన నిరాశను వ్యక్తం చేశాడు. తాము 180-190 పరుగుల స్కోరు చేసి ఉంటే.. మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారేదని అభిప్రాయపడ్డాడు. 150-160 పరుగులు చేసినా ఫైనల్ మ్యాచ్ కాబట్టి కచ్చితంగా గెలుస్తామనుకున్నాం అని, పవర్‌ప్లేలో వికెట్స్ తీయకపోవడంతో మ్యాచ్ తమ చేతుల్లో నుంచి జారిపోయిందని చెప్పాడు. ఫైనల్లో ఆర్సీబీ మెరుగైన క్రికెట్ ఆడిందని అంగీకరిస్తూనే, తమ జట్టు ప్రదర్శనపై కూడా గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. పిచ్ బాగుందని, ఆరంభంలో మూడు నుంచి నాలుగు ఓవర్ల వరకు మాత్రమే పేసర్లకు కొంత సహకారం లభించిందని తెలిపాడు. 'మేము 180-190 పరుగుల చేసి ఉంటే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండేది. మొదటి కొన్ని ఓవర్లలో బంతి దూసుకొచ్చింది. ఆ సమయంలో మేము కీలక వికెట్లు కోల్పోయాం. దాంతో ఇన్నింగ్స్ మధ్యలో మా జట్టు మొమెంటమ్ కోల్పోయింది. మేము ఆశించిన స్థాయిలో పరుగుల వేగాన్ని పెంచలేకపోయాం. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగుల స్కోరు కూడా సరిపోతుందని అనుకున్నాం. పవర్‌ప్లేలో రెండు లేదా మూడు వికెట్లు తీస్తే మేము మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చేవాళ్లం. కానీ ఆర్సీబీ బ్యాటర్లు పవర్‌ప్లేలో స్వేచ్ఛగా పరుగులు సాధించారు. అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది' అని గిల్ వివరించాడు. ఆర్సీబీని పవర్‌ప్లేలో కట్టడి చేయడంలో విఫలమవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. 'ఆర్సీబీని 50-55

NTV Telugu01 Jun, 03:24 am
కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. కి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్

Venkatesh iyer: కొందరు ఆటగాళ్లు సెంచరీలు చేసి వార్తల్లో నిలుస్తారు. మరికొందరు ట్రోఫీలు గెలిపించి చరిత్రలో నిలిచిపోతారు. వెంకటేష్ అయ్యర్ రెండో కోవకు చెందిన క్రికెటర్. స్కోర్‌బోర్డ్‌పై కనిపించే పరుగుల కంటే, మ్యాచ్ దిశను మార్చే ప్రభావమే అతని అసలైన బలం. అందుకే ఐపీఎల్ ఫైనల్స్ గురించి మాట్లాడినప్పుడు వెంకటేష్ అయ్యర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. అతను చేసే పరుగులు ఎంత అన్నది కంటే, ఎప్పుడు చేస్తాడు అన్నదే ఎక్కువ ముఖ్యం. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళం ఆరంభంలోనే ఆర్సీబీపై ఒత్తిడి తీసుకురావాలని భావించింది. కానీ క్రీజ్‌లోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ ఆ ప్రణాళికలన్నింటినీ కొన్ని నిమిషాల్లోనే తారుమారు చేశాడు. కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేసిన అతని ఇన్నింగ్స్ స్కోర్‌కార్డులో చిన్నదిగా కనిపించొచ్చు. కానీ మ్యాచ్‌లో అతను చూపిన దూకుడు అమూల్యం. ముఖ్యంగా కగిసో రబడాపై ఒకే ఓవర్‌లో 18 పరుగులు రాబట్టడం మ్యాచ్ మోమెంటమ్‌ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేసింది. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్‌పై ఎలాంటి భయం లేకుండా ఎదురుదాడి చేయడం ద్వారా గుజరాత్ బౌలింగ్ యూనిట్‌ను అతను డిఫెన్సివ్ మోడ్‌లోకి నెట్టేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి బ్యాటర్లకు పరిస్థితిని నియంత్రించడం మరింత సులభమైంది. ఈ ఇన్నింగ్స్‌ను అర్థం చేసుకోవాలంటే వెంకటేష్ అయ్యర్ ఫైనల్స్ చరిత్రను చూడాలి. 2021 ఐపీఎల్ ఫైనల్లో 32 బంతుల్లో 50 పరుగులు చేసి టైటిల్ పోరులో తన జట్టు ఆధిపత్యాన్ని స్థాపించాడు. ఆ మ్యాచ్‌లో కూడా అతని ఉద్దేశం ఒకటే. ప్రత్యర్థి బౌలర్లపై మొదటి నుంచే ఒత్తిడి తీసుకురావడం. 2024 ఫైనల్లో అయితే అతను మరింత ప్రమాదకరంగా మారాడు. కేవలం 26 బంతుల్లో అజేయంగా

Sakshi01 Jun, 03:12 am
ఫైనల్ లో మ్యాచ్ ఫిక్సింగ్? అంపైర్ పై పటిదార్ సీరియస్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఫైనల్ లో మ్యాచ్ ఫిక్సింగ్? అంపైర్ పై పటిదార్ సీరియస్!

10TV Telugu01 Jun, 02:52 am
ఐపీఎల్ ఫైన ల్ అనంత రం గుజ రాత్ టైటాన్స్ ఆట గాళ్ల కు తృటిలో త ప్పిన

Gujarat Titans : ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌రువాత గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. ఆదివారం అర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌పడ్డాయి. ఆర్‌సీబీ విజేత‌గా నిలిచి రెండోసారి క‌ప్పును ముద్దాడింది. అదే స‌మ‌యంలో రెండో సారి క‌ప్పును కైవ‌సం చేసుకోవాల‌ని భావించిన శుభ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్‌ను నిరాశే ఎదురైంది. Virat Kohli : నా క‌ల నెర‌వేరింది.. ఈ క్ష‌ణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. ఆ సిక్స్ కొట్టిన‌ప్పుడు.. కోహ్లీ కామెంట్స్‌.. మ్యాచ్ ముగిసిన త‌రువాత గుజ‌రాత్ ఆట‌గాళ్లు మైదానం నుంచి బ‌స్సులో హోట‌ల్‌లు వెలుతున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా బ‌స్సులో పొగ‌లు వ‌చ్చాయి. వెంట‌నే బ‌స్సును నిలిపివేశారు. వెంట‌నే ఆట‌గాళ్లు, స‌హ‌య‌క సిబ్బంది బ‌స్సు నుంచి దిగిపోయారు. వారు దిగిన కొద్ది సేప‌టి త‌రువాత మంట‌లు రేగాయి. ఆట‌గాళ్లు కొద్ది సేపు వ‌ర‌కు రోడ్డుపైనే వేచి ఉన్నారు. ఆ త‌రువాత మ‌రో బ‌స్సులో హోట‌ల్‌కు వెళ్లిపోయారు. ఎవ‌రికి ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

NTV Telugu01 Jun, 02:28 am
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ

Gujarat Titans Escape Major Scare as Team Bus Catches Fire: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు మరో షాకింగ్ ఘటన ఎదురైంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం జీటీ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది స్పందించడంతో.. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం జీటీ జట్టు బస్సు స్టేడియం నుంచి హోటల్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో తొలుత పొగలు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన ప్లేయర్స్.. బస్సు దిగిపోయారు. ఆ తర్వాత బస్సులో మంటలు రేగాయి. కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు.. మరో బస్సులో హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా జీటీ ఆటగాళ్లు దాదాపు గంటసేపు రోడ్డుపైనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ మంటలు పెద్ద ప్రమాదానికి దారితీయకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న జట్టుకు ఈ ఘటన మరింత ఆందోళన కలిగించింది. గుజరాత్ ఇటీవల వరుస ప్రయాణాలతో బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంది. మే 27న ధర్మశాల నుంచి ముల్లాన్‌పూర్‌కు చేరుకున్న జట్టు.. మే 29న రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడింది. అనంతరం మే 30న అహ్మదాబాద్‌కు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం

Andhra Jyothy01 Jun, 02:10 am
ముంబైపై విజయంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది

<p><strong>స్పోర్ట్స్ డెస్క్: </strong>రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. చేజింగ్ మాస్టర్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖ‌రి దాకా నిలిచి ఆర్సీబీని గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో కాస్త తడబడినా.. ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠపోరులో విజయం సాధించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని అన్నాడు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'గతేడాది ఉన్నంత ఒత్తిడి ఈసారి లేదని నేను మా జట్టులోని ఆటగాళ్లతో అన్నాను. మా టీమ్‌లో ఎలాంటి ప్రతిభ ఉందో మాకు బాగా తెలుసు. మేము అందరికంటే ముందే ఫైనల్‌కు చేరడానికి ఒక బలమైన కారణం ఉంది. మేము సహజసిద్ధమైన క్రికెట్‌ను నమ్ముకుని, మా ప్రణాళికను సరిగ్గా అమలు చేస్తే.. ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ జట్టుగా నిలుస్తుందని భావించాము. గ్రూప్ స్టేజ్‌లో మేం అంత బాగా రాణించడానికి కారణం ఇదే' అని విరాట్ వెల్లడించాడు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>'మా ప్లేయర్ల నైపుణ్యాలు, వారిలోని పరిణతి , ఒత్తిడిని తట్టుకునే మానసిక స్థిరత్వం ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి మైదానంలో స్పష్టంగా కనిపించాయి. గతంలో ఓ మ్యాచ్ ఓడిపోయాక ముంబై ఇండియన్స్‌పై చాలా క్లోజ్ మ్యాచ్‌లో గెలిచాం. ఆ ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆ తర్వాత కేకేఆర్‌పై చాలా భారీ విజయాన్ని నమోదు చేశాం. టేబుల్ టాపర్స్‌గా నిలిచి ఇప్పుడు మళ్లీ టైటిల్ అందుకున్నాం. మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించగల ఆటగాళ్లు

Sakshi01 Jun, 02:04 am
వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచిన

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

NTV Telugu01 Jun, 02:02 am
ప్రతి నిరాశను పాఠంగా మార్చుకున్నాడు.. నాలుగు సార్లు కింద పడ్డా పైకి లేచాడు.. కోహ్లీ గూస్ బంప్స్ రికార్డు

Virat Kohli: ఫైనల్ మ్యాచ్‌లు హీరోలను సృష్టిస్తాయి. ఒత్తిడి ముందు నిలబడగలిగిన వారినే చరిత్ర గుర్తుంచుకుంటుంది. అందుకే క్రికెట్ ప్రపంచంలో ఫైనల్ అనేది కేవలం మరో మ్యాచ్ కాదు. ఒక ఆటగాడి గొప్పతనాన్ని కొలిచే అసలైన వేదిక. అలాంటి వేదికపై మళ్లీ మళ్లీ తన బ్యాట్‌తో సమాధానం చెప్పిన పేరు విరాట్ కోహ్లీ. అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై అజేయంగా 75 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలబెట్టిన క్షణం అభిమానులకు మరపురాని జ్ఞాపకంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కోర్‌బోర్డ్‌పై కనిపించిన ఆ 75 పరుగులు కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు. ఫైనల్స్ అంటే కోహ్లీ ఎందుకు ప్రత్యేకమో మరోసారి ప్రపంచానికి గుర్తు చేసిన సందేశం. టీ20 క్రికెట్ చరిత్రలో ఎన్నో దిగ్గజ బ్యాటర్లు ఉన్నారు. కానీ ఫైనల్ వేదికపై వరుసగా నిలబడి జట్టుకు అండగా నిలవడం చాలా కొద్దిమందికే సాధ్యమవుతుంది. కోహ్లీ ఇప్పుడు ఆ జాబితాలో మరింత ఎత్తుకు చేరాడు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 77 పరుగులు, 2016 ఐపీఎల్ ఫైనల్లో 54 పరుగులు, 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 76 పరుగులు, తాజాగా 2026 ఐపీఎల్ ఫైనల్లో అజేయంగా 75 పరుగులు. ఇలా నాలుగు వేర్వేరు టీ20 ఫైనల్స్‌లో యాభైకి పైగా పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ గణాంకాన్ని కేవలం రికార్డుగా చూడలేం. ఎందుకంటే ఈ నాలుగు ఇన్నింగ్స్‌ల వెనుక నాలుగు వేర్వేరు కథలు ఉన్నాయి. ఒకసారి ప్రపంచకప్ కల నెరవేరలేదు. మరోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజారింది. కానీ కోహ్లీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి నిరాశను పాఠంగా మార్చుకున్నాడు. ప్రతి

Andhra Jyothy01 Jun, 01:16 am
టైటిల్ తో పాటు ఆర్సీబీ ఖాతాలో అరుదైన రికార్డ్

<p><strong>స్పోర్ట్ డెస్క్: </strong>ఐపీఎల్ కప్‌ను ముద్దాడటమే గగనంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. వరుసగా రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా కప్‌ను ఎగరేసుకుని పోయింది. ఐపీఎల్‌ 2026లో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తుది పోరులో గుజరాత్‌ టైటాన్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, వెంకటేశ్‌ అయ్యర్‌ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో జీటీ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా బెంగళూరు జట్టు స్కోర్‌ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్‌ దాటింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్‌ 2023 ఫైనల్లో ఇదే గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే 24 బంతుల్లో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సీఎస్కే రికార్డును రజత్ పాటిదార్ సేన బ్రేక్‌ చేసింది. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్‌ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 5 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్‌ కోహ్లి కేవలం 42 బంతుల్లో 75 పరుగులు చేసి