translateexpand_more

Minister Seethakka News

Latest updates from Telugu Digital news sources.

Vaartha01 Jun, 12:04 pm
చిన్నారులను నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాల పాత్ర

Anganwadi Centers: చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-4 లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా విచ్చేసిన రాష్ట్ర మంత్రులు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. Read Also: Singareni Accident Insurance Scheme: సింగరేణిలో కార్మిక కుటుంబాలకు బీమా రక్షణ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాల్లోనే పిల్లలను చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక సౌకర్యాలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేస్తున్నామని, పిల్లలకు ‘అమ్మ ముద్ద’ పేరుతో అల్పాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేసి ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి వేతనాల పెంపు దిశగా కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు పిల్లలే నిజమైన ఆస్తి అని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలను ప్లే స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు వెయ్యి మందికి హైదరాబాద్ నగరాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్నడూ హైదరాబాద్ చూడని గిరిజనులకు

Zee Telugu01 Jun, 05:01 pm
ఆదివాసుల కళ్లలో ఆనందం చూస్తున్నారు.. సీఎం రేవంత్ పై మంత్రి సీతక్క ప్రశంసలు

Minister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి కుముంభీ అసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఇళ్లను నిర్మించుకొవాలన్నారు. ఈ నేపథ్యంలో పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు పలువురు మంత్రులు హజరయ్యారు. తెలంగాణ ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి జోడెద్దుల మాదిరిగా పనిచేస్తున్నారని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు లభించేలా కాంగ్రెస్ చూస్తుందని అన్నారు.

Samayam Telugu27 May, 01:42 am
చేయూత పెన్షన్ల పంపిణీ విధానం మార్పు.. ఐఏఎస్ అధికారుల తరహాలోనే పంచాయతీ సిబ్బందికీ, సీఎం కీలక నిర్ణయం

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన సందీప్ పూల.. గత నాలుగేళ్లుగా ఏపీ, తెలంగాణ వార్తలు, విశ్లేషణలతో కూడిన న్యూస్ రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను సందీప్ పూల ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఆకట్టుకునే కథనాలు రాసినందుకు గానూ 2025 మార్చిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. సందీప్ పూల ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్‌లో నాలుగేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, కుటుంబం, ప్రకృతితో గడపటానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Samayam Telugu28 May, 03:04 am
తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. జీరో వడ్డీతో రూ. 1.30 లక్షల కోట్ల రుణాలు

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన సందీప్ పూల.. గత నాలుగేళ్లుగా ఏపీ, తెలంగాణ వార్తలు, విశ్లేషణలతో కూడిన న్యూస్ రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను సందీప్ పూల ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఆకట్టుకునే కథనాలు రాసినందుకు గానూ 2025 మార్చిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. సందీప్ పూల ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్‌లో నాలుగేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, కుటుంబం, ప్రకృతితో గడపటానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి