హరీష్ రావు తప్పకుండా పార్టీ మారుతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఫాంహౌస్లో ఉన్న కేసీఆర్ మీద ఒట్టేసి.. తాను బీజేపీలో చేరబోను అంటూ హరీష్ రావు చెప్పగలరా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో తాజాగా హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తన పుట్టుక బీఆర్ఎస్.. నా జీవితమంతా బీఆర్ఎస్ అని ఎన్నో సార్లు చెప్పానని.. మళ్లీ అదే చెప్తున్నానని తేల్చి చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుందని ప్రశ్నించారు. తాజాగా సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది అని నిలదీశారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప చేసింది ఏముందంటూ హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 4 పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి.. తన గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అని మండిపడ్డారు. తాను జీవితాంతం బీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్తోనే ఉంటానని ఇప్పటికే 100 సార్లు చెప్పానని.. ఇక ఇదే విషయాన్ని మరో 100 సార్లు చెబుతానని హరీష్ రావు తేల్చి చెప్పారు. తన పుట్టుక బీఆర్ఎస్లోనే అని.. చావు కూడా బీఆర్ఎస్లోనే అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పాట పాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి.. రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదని విమర్శించారు. హరీష్ రావు ఫ్యూచర్
Revanth Reddy News
Latest updates from Telugu Digital news sources.

సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కంలు పెడతామని సీఎం ఎలా అంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్, మే31 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కంలు పెడతామని సీఎం ఎలా అంటున్నారని ప్రశ్నించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఈరోజు (ఆదివారం) జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. సర్(SIR)పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో కరెంట్ పరిస్థితి ఎంత బాగుందో చూశామని కేటీఆర్ తెలిపారు. దేశ చరిత్రలో రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ను ఓడిస్తే... తెలంగాణలో మాత్రం తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నారని.. ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6వేల ఇళ్లు కడతామని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో 6వేల ఇళ్లు కాదు కదా... కనీసం 6 ఇళ్లు కూడా కట్టలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టామని ప్రస్తావించారు. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. అవి కడితే చూపించాలని సవాల్ చేశారు. జేబులో కత్తెర, రిబ్బన పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లై ఓవర్లను.. ఆయన ప్రారంభిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 1న ఆదిలాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జూన్ 3న రంగారెడ్డి జిల్లా కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కోహెడలో 239 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్ను నిర్మించనుంది. ఆ తర్వాత అదే రోజు మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేయనున్నారు. జూన్ 4న జూరాల, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. నార్లాపూర్, వట్టేం, ఏదుల రిజర్వాయర్లను సందర్శించి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 5న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మహిళా సంఘాలకు బస్సులను రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. రూ.199 కోట్లతో కొనుగోలు చేసిన 553 బస్సులను మహిళలకు అందించనున్నారు. కాగా, మహిళా సంఘాలకు బస్సులు అందించి, వాటిని తెలంగాణ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు దగ్ధం! పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ షాకింగ్ నిర్ణయం..

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్ ప్రారంభమవుతుందని.. సర్’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి


<p><strong>హైదరాబాద్, జూన్ 1:</strong> వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలన్నారు. పంట మార్పిడి.. పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: #ff0000">ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ఆరా </span></strong></p><p>తెలంగాణలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం వినియోగించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/vaibhav-sooryavanshi-creates-history-with-rare-ipl-records-orange-cap-at-15-srav-1528692.html">ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/visakhapatnam/home-minister-anitha-distributes-ntr-bharosa-pensions-anakapalli-rain-victims-support-suchi-1528701.html">అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ</a></p><p><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p>

నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరూ ఇళ్లను నిర్మించుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇళ్లను ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రం మొత్తంలో ప్రారంభించే ఇళ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచే లక్ష ఇళ్లను ప్రారంభిస్తామని అన్నారు.

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది. సార్ మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, ఆయమ్మ లేదు. మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా సార్.. మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని సదరు మహిళ సీఎంతో తన బాధలు చెప్పుకున్నది. అంగన్వాడీలో స్థానికులకే అవకాశం ఇవ్వాలి సార్ అంటూ విజ్ఞప్తి చేసింది. మహిళ చెప్పిన సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క, అధికారులకు సూచించారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో సదరు మహిళ మాటలతో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు లేవని రేవంత్ రెడ్డికి తన బాధలు చెప్పుకున్న మహిళ pic.twitter.com/0MhCVZZQrh Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ని అడ్డగించిన వ్యక్తి..! Maganuru | జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు Rashmika | జపాన్ ట్రిప్తో మళ్లీ వార్తల్లో రష్మిక మందన్న.. ఫోటోల్లో కనిపించిన ‘స్పెషల్ పర్సన్’పై చర్చ!

తెలంగాణలో కొత్తగా ఏర్పాటవుతున్న ‘రైతు డిస్కమ్‘ (TGRPDCL) ఇప్పుడు విద్యుత్ సంస్కరణల అంశంగా కంటే, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మక రాజకీయ యుద్ధ క్షేత్రంగా మారింది. జూన్ 2న నాటికి ఈ మూడో డిస్కమ్ను ఎలాగైనా పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉండగా.. ఇది రైతులకు ఉచిత విద్యుత్ను ఎగ్గొట్టేందుకేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ఎత్తున పొలిటికల్ అటాక్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరు నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం, సవాళ్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ ఈ వ్యవహారాన్ని పూర్తిగా రైతు సెంటిమెంట్తో ముడిపెట్టి కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేస్తోంది. కేటీఆర్ ప్రధానంగా మూడు అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. వ్యవసాయ కనెక్షన్లను, ప్రభుత్వ నీటి ప్రాజెక్టులను విడిగా ఒకే డిస్కమ్ కిందకు చేర్చడం వెనుక అసలు వ్యూహం రైతు బోర్లకు మీటర్లు బిగించడమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య రంగాల ద్వారా వచ్చే క్రాస్ సబ్సిడీ ఆదాయం లేకుండా.. కేవలం 5 కోట్ల మూలధనంతో పుడుతున్న సంస్థపై ఏకంగా 71,964 కోట్ల అప్పుల భారం వేయడం అంటే ఆ సంస్థను కావాలనే దివాలా తీయించడమేనని విమర్శిస్తున్నారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోయాక, సబ్సిడీలు ఇవ్వలేమనే సాకుతో భవిష్యత్తులో 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకే కాంగ్రెస్ ఈ ప్లాన్ చేసిందని కేటీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే దూకుడుగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందంటూ కేటీఆర్కు నేరుగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. రైతు డిస్కమ్ వస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు బోర్లకు మీటర్లు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శనివారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల మహాధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్ కాంగ్రెస్ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధం చిన్న కాంట్రాక్టర్లను ముంచుతున్న జీవో 17ను రద్దు చేయాలి... బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ మహాధర్నాలో కేటీఆర్ కవాడిగూడ/ముషీరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్

హైదరాబాద్ నగరంలో జూన్ 2 వ తేదీన తెలంగాణ ఫార్మేషన్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ అధికారిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో నగర పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ వార్షిక వేడుకల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జూన్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కొన్ని ఇతర వనరుల ప్రకారం ఈ ఆంక్షలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే అవకాశం ఉంది. గడిచిన సంవత్సరాల్లో కూడా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల సమయంలో ఇలాంటి ఆంక్షలనే విధించారు. ఈ నిబంధనల ప్రకారం వేడుకలు జరిగే పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై ఎలాంటి వాహనాల పార్కింగ్ కు అనుమతి ఉండదు. పరేడ్ గ్రౌండ్స్ వైపు వచ్చే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. బేగంపేట్, సంగీత్ జంక్షన్, తిరుమలగిరి, బోయిన్పల్లి వైపు నుండి వచ్చే దారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో పంజాగుట్ట, గ్రీన్లాండ్స్, బేగంపేట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే మార్గాల్లో ప్రయాణించే వారు ఇతర దారులను చూసుకోవాలి. ఇదిలా ఉండగా తివోలి ఎక్స్ రోడ్స్ నుండి ప్లాజా ఎక్స్ రోడ్స్ వరకు ఉన్న రహదారిని పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ ఆంక్షల కారణంగా సికింద్రాబాద్ పరిసరాల్లోని పలు కీలక జంక్షన్లలో భారీగా వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, మే29: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నెలలో 3 రోజులు కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లుగా తయారయ్యారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లుగా పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేయడం లేదని మండిపడ్డారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎస్ఐఆర్పై అందరు అవగహన పెంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ వల్ల సామాన్యులు, పేదలు, కాంగ్రెస్ కార్యకర్తలుకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఎస్ఐఆర్.. లంబాడీలు ,ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంది వలస పోయారని తెలిపారు. మహిళలకు కూడా ఎస్ఐఆర్ వల్ల సమస్యలు ఎదురుకావొచ్చునన్నారు. ఎస్ఐఆర్ వల్ల దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందని ఆందోళన చెందారు. ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారంపైన సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని పార్టీ కేడర్కు ఈ సందర్భంగా సీఎం సూచించారు. బూత్ ఎన్ రోలర్

ఎన్టీఆర్, ఇందిరాగాంధీ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. అమీర్పేట మైత్రీవనం సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎన్టీఆర్ నీడన బతికిన మీరు ఆయన్ను తక్కువ చేసి మాట్లాడటం సమంజసమా? ఎన్టీఆర్ లేకుండానే నాయకులయ్యారా?’’ అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఎకరం రూ.237 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సవాల్కు బీఆర్ఎస్ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్, మే 30: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఈ సవాల్కు బీఆర్ఎస్ సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటుతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర (MSP) ప్రకటించి వదిలేసిందే తప్ప ఒక్క గింజ కూడా కొనడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను తమ ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తోందని, ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పిస్తున్నామని, సన్న వడ్లకు బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ నేతలు ఢిల్లీకి బస్సులు వేసుకుని వెళ్తే, తాము వారి ఇళ్ల ముందుకే ట్రాక్టర్లతో వడ్లు తెచ్చి పోస్తామని ఆయన హెచ్చరించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధాని మోదీ మాటలు చెబుతున్నా, తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆక్షేపించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీదేనని ఆరోపించిన సీఎం, హరీష్ రావు ఇదులకుంట చెరువు అక్రమాలపై

రఘునాథపల్లి, మే 29 : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెంలో శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో మండెలగూడెంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెలవుతున్నా 30 శాతం ధాన్యాన్ని మాత్రమే కాంటా వేసి మిల్లులకు తరలించారని రైతులు ఆరోపించారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు చింతల బాలకృష్ణ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నా కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. రోహిణి కార్తె రావడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తున్నదన్నారు. తాలు, తూకం పేరుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లు యాజమాన్యాలు క్వింటాకు నాలుగు కిలోల వరకు తరుగు తీస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు నానా కష్టాలు పడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ఆధికారులు స్పందించి రెండు రోజుల్లో ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు తోట నరేశ్, గాదె ఉపేందర్, జయరాం, డ్యాగల ఎల్లయ్య, బోళ్ల అఖిల్, చింతకాయల నరేశ్, పరశురాములు, కనకరాజు, పల్లపు మల్లయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు పాల్గొన్నారు.

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈరోజు (సోమవారం) కొమురం భీం జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. కెరమెరి మండలం కొఠారి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఆదివాసులతో ముఖాముఖి, సహాపంక్తి భోజనం చేయనున్నారు. రాత్రి కాగజ్నగర్ క్రాస్రోడ్డులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్రెడ్డి.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/cm-revanth-reddy-says-education-is-the-foundation-of-telangana-development-vk-1528463.html">దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి </a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/telangana/khammam/telangana-minister-thummala-nageswara-rao-reviews-munneru-retaining-wall-works-in-khammam-vk-1528458.html">ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల</a></p><p style="text-align: start"><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/national"><strong>National News</strong></a></p><p style="text-align: start"><strong>And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/"><strong>Telugu News</strong></a></p>

రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. దీని వెనుక ఉన్న వ్యూహాత్మక రాజకీయ విశ్లేషణ.

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. NTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. హైదరాబాద్లోని మైత్రివనం చౌరస్తాలో తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైత్రివనం చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూలతో అలంకరించిన ఎన్టీఆర్ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు నినాదాలతో సందడి చేస్తూ ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి కూడా విగ్రహానికి పూలమాల వేసి గౌరవ నివాళులు సమర్పించారు. ఎన్టీఆర్ తెలుగు సినీ రంగంలోనే కాదు.. రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిగా పనిచేశారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అందుకే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో స్థానికంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే

- Home » Telangana » Hyderabad » Telangana CM Revanth Reddy Serious Over Coordination Lapses During Yadagirigutta Tour VK ABN , Publish Date - May 24 , 2026 | 10:08 AM తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి శనివారం యాదాద... - తన పర్యటన సందర్భంగా జరిగిన అధికారుల సమన్వయలోపంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. - హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి (CM Revanth Reddy) నిన్న(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు.

తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకే 'రైతు డిస్కం' ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ, బీఆర్ఎస్కు సంచలన సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించినా, ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, తాము మీటర్లు పెట్టకుండా ఉచిత విద్యుత్ను విజయవంతంగా కొనసాగిస్తే, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందా? అని నిలదీశారు.'రైతు డిస్కం' ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన, అంతరాయం లేని ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, జవాబుదారీతనం పెంచడమే దీని లక్ష్యమని తెలిపారు. దేశంలోనే ఇలాంటి ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. బ్లాక్మెయిల్ చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని, ఎలాంటి ప్రతిపాదన లేకుండానే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని, వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లోనే ఉంటానని కేసీఆర్పై ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు.ధాన్యం కొనుగోలు అంశాన్ని కూడా ప్రస్తావించిన సీఎం, మద్దతు ధర
రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2023లో సమయం తెలుగులో చేరిన శివరామచారి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలతోపాటు విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు, సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. శివరామచారి తాటికొండ ఈనాడు జర్నలిజం స్కూల్లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ న్యూస్ ఛానెల్లో కాపీ ఎడిటర్గా పని చేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ స్పోర్ట్స్ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి
రైతు డిస్కం ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ ను నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీచేయబోమని.. ఒకవేళ మీటర్లు బిగించకుండా ఉచిత విద్యుత్ కొనసాగిస్తే పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సవాల్ విసిరారు. దేశంలో తొలిసారి రైతు డిస్కం ఏర్పాటుచేశామని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ కోసమేనని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు.అంతేకాదు, రైతు పండించే ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధరను నిర్ణయించిన కేంద్రం.. రైతు పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అన్నారు. ‘రాష్ట్రం కొనుగోలుచేసిన ప్రతి గింజను కేంద్రం కొనాలని, లేకుంటే బీజేపీ నేతల ఇళ్ల వద్ద నిరసనలు చేపడతాం’ అని హెచ్చరించారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హరీష్ రావు చెప్పిన ధరకే బియ్యం అమ్ముతామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ కొనసాగిస్తామని రేవంత్ తెలిపారు. ‘‘రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాం.. విద్యుత్ వినియోగాన్ని దీనికి అనుసంధానం చేస్తున్నాం. రైతు డిస్కంతో జవాబుదారీతనం పెరుగుతుంది.. ఏడాదికి మేము రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.95 వేల కోట్లు రుణాలు తీరుస్తున్నాం.. కానీ, మేం తీరుస్తున్న అప్పుల గురించి హరీశ్రావు మాట్లాడటం లేదు... రూ.54 వేల కోట్లు రుణం తీసుకుంటామని ముందే చెప్పాం. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రుణాలు చేయడానికి అనుమతి లేదు’’ అని పేర్కొన్నారు.‘‘బీఆర్ఎస్లోనే ఉంటానని కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్రావు చెప్పాలి. గతంలో వైఎస్సార్ దగ్గరికి హరీష్ వెళ్లారు. ఆయన ఎవరెవరితో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ తన రాజకీయ ప్రత్యర్ధులైన కేటీఆర్, వైఎస్ జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వారి కుటుంబ అంశాల్ని తెరపైకి తెచ్చి, వాటిని రాజకీయాలతో లింక్ చేస్తూ రేవంత్...

- May 24 2026 1:24 AM | Updated on May 24 2026 1:24 AM శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీ, సీఎం రేవంత్రెడ్డి. - చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి యాదగిరిగుట్టలో రూ. - 99.55 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో కార్యక్రమం అనంతరం దైవదర్శనం చేసుకున్న సీఎం, మంత్రులు సీఎం టూర్లో ప్రొటోకాల్ వైఫల్యం..

హైదరాబాద్: పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులకే పింఛన్లు అందివ్వాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందాలన్నారు. ఆ సిబ్బంది వేతనాల కోసం నెలకు రూ.50 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ‘‘ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకోను. పంచాయతీల ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా బ్యాంకులో జమ చేయాలి. దీనికోసం చట్టసవరణ చేయాలి. పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసేలా ఓటర్ ఐడీ, ఆధార్, ఎస్ఈఈపీసీ డేటా ఆధారంగా స్ట్రీమ్ లైన్ చేయాలి. కొత్తగా అందించే పింఛన్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Harish Rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. అంతే కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 1000 కోట్ల కుంభకోణంకు పాల్పడిందని ఎద్దేవా చేశారు. ఈ కుంభకోణం వెనుక రేవంత్ రెడ్డి, అతని ముఖ్య అనుచరుడైన ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక మంత్రి ఉన్నారన్నారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.

మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఆశయాల కలయికే మా ప్రస్తుత ప్రజా పాలన అని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని, తెలుగుజాతికి సరికొత్త స్ఫూర్తిని నింపిన మహనీయుడని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. "దేశ చరిత్రను తిరగేస్తే సమాజానికి దిశా నిర్దేశం చేసిన స్ఫూర్తిదాయక నేతలు ముగ్గురే ముగ్గురు.. వారే అసలైన జాతిరత్నాలు అంటూ అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ పేర్లను ఆయన ప్రస్తావించారు. అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసగించారు. మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఆశయాల కలయికే మా ప్రస్తుత ప్రజా పాలన అని సీఎం స్పష్టం చేశారు. ఆనాడు పేదల ఆకలి తీర్చడానికి, వారికి ఆత్మగౌరవం ఇవ్వడానికి ఎన్టీఆర్ మొదలు పెట్టిన పక్కా ఇళ్ల పథకమే.. ఈ నాడు మేము అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకమని తాను చాలా గర్వంగా చెబుతున్నానన్నారు. ఆ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ప్రతి అడుగులోనూ తమ పాలనలో కనిపిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్ ఉండాలని ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే..దాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం వెల్లడించారు. మైత్రీవనం వంటి రద్దీ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని, ఆయన ఆశయాల సాధన కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నందమూరి అభిమానులు, పెద్ద సంఖ్యలో
ముద్దుపెట్టుకుని సారీ అన్నాడు | Firoz Khan Clarity On Fight With Osman Al Hajri | Gandhi Bhavan |RTV