ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో హై డ్రామా నెలకొంది. ఆర్సీబీ విజయానికి దగ్గరగా ఉన్న సమయంలో విరాట్ కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడిన బంతిని కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ విషయంలో విరాట్ కోహ్లి - శుభ్మన్ గిల్ - అంపైర్ల మధ్య కాసేపు హై డ్రామా నెలకొంది. క్యాచ్ విషయంలో కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్లో కొంత ఉత్కంఠభరిత క్షణాలు కనిపించాయి. అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ పూర్తిగా పట్టలేదని.. బంతి నేలను తాకిందని కోహ్లి భావించాడు. అయితే, కోహ్లి ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్తో వాగ్వాదానికి దిగాడు. తొలుత అంపైర్ కోహ్లిని పెవిలియన్కు వెళ్లాలని సూచించినా.. కోహ్లి రివ్యూకి వెళ్లాలని పట్టుబట్టడంతో చేసేదేం లేక నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు పంపిచారు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ డెసిషన్ తనకు అనుకూలంగా రావడంతో కోహ్లి గ్రౌండ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వివాదం జరిగే సమయానికి కోహ్లి 63 పరుగులు చేశాడు. కీలక మ్యాచ్లో మరోసారి ఛేజ్ మాస్టర్ అనిపించుకున్న విరాట్ కోహ్లి ఆఖరి వరకు క్రీజులో కొనసాగి 42 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్తో 156 పరుగుల లక్ష్యాన్ని
Rcb Vs Gt Final News
Latest updates from Telugu Digital news sources.

Virat Kohli Gets Emotional After RCB's IPL 2026 Title Win: ఐపీఎల్ 2026 ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని అందించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 75 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. కింగ్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ 156 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. ఈరోజు త కల నిజమైందని, ఈ విజయాన్ని తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణంగా అభివర్ణించాడు. 'ఇలాంటి క్షణాల గురించే ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచే రోజు నేను మైదానంలో ఉండి, విజయం సాధించే పరుగులు కొట్టాలని ఎన్నోసార్లు ఊహించుకున్నాను. ఈరోజు ఆ కల నిజమైంది. ఇది మా జట్టుకు, నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఫైనల్కు ముందు మా జట్టంతా చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది. మా బలాలు, మా ప్రణాళికలపై పూర్తి నమ్మకం ఉంది. అదే మాకు విజయాన్ని అందించింది' అని ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఈ సీజన్లో తన అత్యంత వేగవంతమైన ఐపీఎల్ అర్ధశతకం నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆధునిక క్రికెట్ అవసరాలే తన ఆటలో మార్పులకు కారణమని వెల్లడించాడు. 'ఇప్పటి క్రికెట్ పూర్తిగా మారిపోయింది. యువ ఆటగాళ్లు నిరంతరం మిమ్మల్ని సవాలు చేస్తుంటారు. వారు మీ ఆటను మెరుగుపరుచుకోవాలని, మరింత దూకుడుగా ఆడాలని ప్రేరేపిస్తారు. నేను ఎప్పుడూ నన్ను నేను మెరుగుపరుచుకోవడంలో గర్వపడుతుంటాను. అందుకే నా ఆటలో కొన్ని మార్పులు చేసుకున్నాను. షాట్లు కొత్తగా

Rajat Patidar on RCB IPL 2026 Title Win: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చారిత్రాత్మక విజయానంతరం మాట్లాడిన పాటీదార్.. ఆర్సీబీ కెప్టెన్గా ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని, ఇదంతా విధి రాసిన కథేనని భావోద్వేగంగా చెప్పాడు. ఫైనల్ విజయం అనంతరం స్పందించిన పాటీదార్.. అహ్మదాబాద్కు వచ్చినప్పుడు గత సీజన్ విజయానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు గుర్తొచ్చాయని తెలిపాడు. అయితే ఆ జ్ఞాపకాలలో మునిగిపోకుండా ప్రస్తుత మ్యాచ్పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నాడు. 'ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో నాకు మాటలు రావడం లేదు. చాలా గొప్పగా అనిపిస్తోంది. గత ఏడాది ఇక్కడ సాధించిన విజయాల జ్ఞాపకాలు ఉన్నప్పటికీ.. మేము పూర్తిగా వర్తమానంలోనే ఉండాలనుకున్నాం. అదే మాకు మరోసారి విజయాన్ని అందించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ను పవర్ప్లేలోనే కట్టడి చేయాలనేది మా ప్రధాన ప్రణాళిక. అప్పుడు ఛేజింగ్ సులభమవుతుందని భావించాం. మా బౌలర్లు ఈ మ్యాచ్లో మాత్రమే కాదు, మొత్తం టోర్నీ అంతా అద్భుతంగా బౌలింగ్ చేశారు' అని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రశంసించాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, రసిఖ్ సలామ్ దార్, కృనాల్ పాండ్యా, సుయశ్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి ప్రతి బౌలర్ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నాడు. 2022లో ఆర్సీబీ తరఫున ఆరంగేట్రం చేసిన తాను.. ఒకరోజు జట్టుకు కెప్టెన్గా మారి వరుసగా రెండు టైటిళ్లు అందిస్తానని ఎప్పుడూ ఊహించలేదని పాటీదార్ తెలిపాడు. 'నిజం చెప్పాలంటే..

<p><strong><span style="color: rgb(255, 0, 0)">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>ఐపీఎల్ 2026 ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్కు మరో షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్కు తిరుగు ప్రయాణమైన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ప్లేయర్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. జట్టు సభ్యులు దాదాపు గంటసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. మరో బస్సు ఏర్పాటు చేసి క్షేమంగా ప్లేయర్లను, సిబ్బందిని హోటల్కు పంపించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రెండోసారి కప్పు అందుకోవాలన్న కల జీటీకి కలగానే మిగిలిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 155/8 స్కోరుకే పరిమితం అయింది. ఛేదనలో ఆర్సీబీ 18 ఓవర్లలోనే ఆటను ముగించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే బస్సు ప్రమాదం భయాందోళనకు గురిచేసినప్పటికీ.. టీమ్ అంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/cricket-news/mumbai-indians-star-surpasses-ishan-kishan-in-jharkhand-t20-league-auction-smr-1528437.html"><strong>ఇషాన్ కిషన్ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/virat-kohli-ipl-final-records-rcb-vs-gt-ipl-2026-final-srav-1528428.html"><strong>ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..</strong></a></p>
IPL 2026 Final Match | గిల్ సేనకే గెలిచే ఛాన్స్ | Gujarat Titans | Kohli vs Gill | IPL 2026 | RTV

RCB vs GT Final Rain Rules: ఐపీఎల్ 2026 మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ టైటిల్ పోరుకు తలపడుతున్నాయి. అయితే, ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు వరుణుడు భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఒక్క బంతి కూడా ఆడకుండానే బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడుతుందన్న వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అహ్మదాబాద్లో ఎల్లో అలర్ట్.. టెన్షన్లో ఫ్యాన్స్.. ఆదివారం రాత్రి జరగాల్సిన ఈ మెగా ఫైనల్కు వాతావరణ శాఖ ఊహించని షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. గత కొన్ని రోజులుగా 43 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన అహ్మదాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కోట్ల మంది ఆశలతో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్పై వరుణుడి నీలినీడలు కమ్ముకున్నాయి. రిజర్వ్ డే రోజు కూడా వాన పడితే పరిస్థితి ఏంటి? నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే సోమవారం (జూన్ 1) రిజర్వ్ డేగా కేటాయించారు. ఒకవేళ ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోతే ఆటను సోమవారానికి వాయిదా వేస్తారు. అయితే, తాజా వాతావరణ నివేదికల ప్రకారం సోమవారం కూడా అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ దురదృష్టవశాత్తూ రెండు రోజులు కూడా వర్షం వల్ల కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ లేదా సూపర్ ఓవర్ కూడా నిర్వహించే పరిస్థితి లేకపోతే, అప్పుడు
రెండు నెలలు పాటు సాగిన ఐపీఎల్ 2026 సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. లీగ్ స్టేజ్లు, ప్లే ఆఫ్స్లో నువ్వా నేనా అన్నట్టు తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ బరిలో నిలిచాయి. గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఆర్సీబీకి షాకిచ్చేలా పెద్ద ప్లానే రెడీ చేశారు. ఐపీఎల్ 2026లో ఈ రెండు జట్లు మొత్తం మూడు మ్యాచ్లలో తపడ్డాయి. లీగ్ స్టేజ్లో జరిగిన మ్యాచ్లలో బెంగళూరు ఆర్సీబీ, అహ్మదాబాద్లో గుజరాత్ ఘన విజయాలు సాధించాయి. ఫైనల్ బెర్త్ కోసం ఈ రెండు జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఫైనల్ మాత్రం అహ్మదాబాద్లో జరగనుండటం గుజరాత్కు కలిసొచ్చే అంశం. ఫైనల్ మ్యాచ్కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాకిచ్చేలా గుజరాత్ పెద్ద ప్లానే సిద్ధం చేసింది. లీగ్ స్టేజ్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పిచ్నే ఇప్పుడు ఫైనల్కీ సిద్ధం చేస్తున్నారు. అహ్మదాబాద్లో లీగ్ మ్యాచ్ ఆడిన పిచ్ నెంబర్ 6నే ఫైనల్కూ సిద్ధం చేశారు. ఈ పిచ్పై ఆర్సీబీ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయింది. అర్షద్ ఖాన్ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, జేసన్ హోల్డర్ రెడు వికెట్లు తీసుకుని మ్యాచ్ విజయంలో కీలకంగా మారారు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ బౌలింగ్కి సహకరించగా.. సెకండ్ బ్యాటింగ్ సమయంలో బ్యాటర్లకు కొంత అనుకూలంగా మారింది. దాంతో గుజరాత్ ఆ మ్యాచ్లో 15.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మొత్తానికి ఈ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే

RCB IPL Champion : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని నిరూపించాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లను త్వరగా ఔట్ చేసి గుజరాత్ను ఒత్తిడిలోకి నెట్టారు. రసిఖ్ సలామ్ మూడు వికెట్లతో మెరిసిపోగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో అజేయ అర్ధశతకం సాధించినప్పటికీ గుజరాత్ 155/8 స్కోరుకే పరిమితమైంది. Read Also :Samsung: ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్ 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి వెంకటేశ్ అయ్యర్ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. అనంతరం కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కగా నిర్మించాడు. మధ్యలో కొన్ని వికెట్లు పడినప్పటికీ టిమ్ డేవిడ్, జితేష్ శర్మల సహకారంతో లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా టైటిల్ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలి టైటిల్ కోసం 18 సీజన్లు ఎదురుచూసిన బెంగళూరు, ఇప్పుడు రెండేళ్లలో రెండు కప్పులు గెలిచి తన శకాన్ని కొనసాగిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ఓడిపోయినా మొత్తం సీజన్లో అద్భుత

IPL 2026 Final: RCB vs GT ఫైనల్ను మార్చేసే 6 డేంజరస్ ప్లేయర్స్ | Asianet News Telugu ఈ వార్తకు సంబంధించిన

Who Wins If RCB vs GT IPL 2026 Final Is Washed Out: ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండో ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవాలని చూస్తోంది. మరోవైపు 2022లో అరంగేట్ర సీజన్లోనే కప్పు గెలిచిన గుజరాత్.. ఐదేళ్లలో మూడోసారి ఫైనల్కు చేరి మరో టైటిల్పై కన్నేసింది. ఫైనల్కు వర్షం ముప్పు: వాతావరణ నివేదికల ప్రకారం.. అహ్మదాబాద్లో మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశాలు తక్కువ. మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వర్ష సూచన ఉండగా.. మేఘావృత పరిస్థితులు కూడా 15 శాతం మేర ఉన్నాయి. క్వాలిఫయర్-2 అనంతరం చండీగఢ్ నుంచి అహ్మదాబాద్కు బయలుదేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణం ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలస్యమైనప్పటికీ.. ఫైనల్ రోజున అహ్మదాబాద్లో వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లోని క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. ఫైనల్కు మాత్రం బీసీసీఐ రిజర్వ్ డేను కేటాయించింది. ఆదివారం మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాల వల్ల పూర్తికాకపోతే.. సోమవారం (జూన్ 1) రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగుతుంది. ఈరోజు మ్యాచ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే.. సోమవారం అదే స్కోరు, అదే ఓవర్, అదే బంతి నుంచి ఆటను

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్:</span></strong> ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. మరోవైపు 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే గుజరాత్ ట్రోఫీని ముద్దాడింది. ఇరుజట్లలో ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ట్రోఫీ అందుకునే జట్టుగా నిలిస్తుంది. మరి సమీకరణాల ప్రకారం.. ఏ జట్టు గెలిచే అవకాశం ఉందంటే..</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఇప్పటి వరకు ఐపీఎల్లో 18 ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. ఇది 19వ సీజన్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ట్రోఫీ విజేతగా నిలుస్తుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత రికార్డుల ప్రకారం.. కేవలం నాలుగుసార్లు మాత్రమే ఛేజింగ్ చేసిన టీమ్స్ కప్ గెలిచాయి. కేకేఆర్- 2012, 2014, సీఎస్కే-2018, 2023 మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసి కప్ గెలిచాయి. కేకేఆర్కు గంభీర్, సీఎస్కేకి ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ఇది సాధ్యమైంది. మిగిలిన 12 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఇప్పుడు టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడానికే ప్రాధాన్యం చూపే అవకాశం ఉంది. కాగా మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అహ్మదాబాద్ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. మరి ఈ సీజన్లో ఐపీఎల్ కప్పు ఎవరు నెగ్గుతారో? చూడాల్సి ఉంది.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/ipl-2026-prize-money-winner-runner-up-rewards-details-srav-1528435.html"><strong>ఐపీఎల్ 2026: గెలిచిన జట్టుకు ఎన్ని రూ.కోట్లు వస్తాయంటే..</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/virat-kohli-ipl-final-records-rcb-vs-gt-ipl-2026-final-srav-1528428.html"><strong>ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత

RCB vs GT Final Match : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రెండు జట్లు రెండో ఐపీఎల్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ మరోసారి కప్ గెలిచి వరుసగా రెండో టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలంగా నిలిచారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. Read Also :Samsung: ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్ ఈ సీజన్లో ఆర్సీబీ దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించింది. జట్టు పలుమార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. అలాగే భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని బౌలింగ్ దళం కూడా కట్టుదిట్టంగా రాణించింది. ఫైనల్లో కూడా అదే ప్రదర్శనను కొనసాగించాలని ఆర్సీబీ భావిస్తోంది. గుజరాత్ టైటాన్స్కు స్వదేశ మైదానం అనుకూలతగా ఉండనుంది. కగిసో రబడా, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఫైనల్ ముందు జోస్ బట్లర్ మాట్లాడుతూ ఒత్తిడిని ఆస్వాదిస్తూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు. దీంతో అభిమానులు ఉత్కంఠభరిత పోరును ఆశిస్తున్నారు. BCCI News : పరాగ్కు గాయం.. ఇండియా-ఏ జట్టులో గైక్వాడ్కు ఛాన్స్ IPL Cup : ఇప్పటి వరకు IPL

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఐపీఎల్ కూడా ఒకటి. ఈ సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలిచినా.. రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోనుంది. మరి గెలిచిన జట్టుకు ఎంత నగదు బహుమతిగా అందనుందో తెలుసా..</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: rgb(255, 0, 0)">ఏ జట్టుకు ఎంతంటే..?</span></strong></p><p>ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ మొత్తం రూ.46.5 కోట్ల ప్రైజ్ మనీని కేటాయించినట్లు సమాచారం. టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది. రన్నరప్గా నిలిచే జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. క్వాలిఫయర్ 2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్లో పరాజయం పాలైన సన్రైజర్స్ హైదరాబాద్కు రూ.6.50 కోట్లు వస్తాయి. ఐదు నుంచి పదో స్థానంలో ఉన్న జట్లకు ప్రైజ్ మనీ అందదు. ఆటగాళ్లకూ వ్యక్తిగతంగా ప్రైజ్ మనీ ఇస్తారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్స్, అత్యంత విలువైన ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున ఇస్తారు. ఎమర్జింగ్ ప్లేయర్కు రూ.20 లక్షలు అందుతాయి.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #ff0000">గతంలో ఎంత ఇచ్చేవారంటే..?</span></strong></p><p>2008లో ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభమైంది. అప్పుడు విజేతకు రూ.4.8 కోట్లు ఇచ్చేవారు. తర్వాత సీజన్లలోనూ అంతే మొత్తం వచ్చేది. అయితే 2010 నుంచి 2013 వరకు రూ.10 కోట్లకు పెంచారు. 2014, 2015లో రూ.15 కోట్లు, 2016 నుంచి 2019 వరకు రూ.20 కోట్లు ఐపీఎల్ విజేతకు దక్కింది. కొవిడ్ కారణంగా 2020లో ప్రైజ్ మనీని రూ.10 కోట్లకు తగ్గించారు. ఇక 2021 నుంచి ప్రస్తుత సీజన్ వరకూ

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. గతేడాది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో కిరీటం అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరి విరాట్ గత ఐపీఎల్ ఫైనల్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్కు చేరుకోవడం ఇది ఐదోసారి. గతంలో 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఫైనల్ పోరులో పరాజయం పాలైంది. 2016లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్న విరాట్.. 54 పరుగులతో పోరాడినా జట్టు టైటిల్ గెలవలేకపోయింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రజత్ పాటీదార్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. 2025 ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #ff0000">ఫైనల్లో కోహ్లీ గణాంకాలు..</span></strong></p><p>ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ రికార్డులు చెప్పుకోదగినట్లుగా లేవు. లీగ్ దశలో అద్భుతంగా రాణించే కోహ్లీ.. ప్లే ఆఫ్స్, ఫైనల్లో మాత్రం తడబడుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ నాలుగు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 126.36 స్ట్రైక్ రేట్తో 139 పరుగులు మాత్రమే చేశాడు. ఇది విరాట్ ఐపీఎల్ కెరీర్ రికార్డు కంటే తక్కువ. ఫైనల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 54. సన్రైజర్స్ హైదరాబాద్పై 2016లో ఈ స్కోర్ నమోదు చేశాడు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో

IPL 2026 Closing Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు సరికొత్త చరిత్ర కోసం తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్తో పాటు అభిమానులను ఎంతగానో ఆకట్టుకునే ముగింపు వేడుకల విశేషాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. లీగ్ దశలో అదరగొట్టి.. ఫైనల్కు చేరిన దిగ్గజాలు.. ఈ సీజన్ లీగ్ దశలో బెంగళూరు, గుజరాత్ రెండు జట్లూ చెరో 18 పాయింట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. ధర్మశాలలో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్పై 92 పరుగుల భారీ తేడాతో గెలిచి బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. మరోవైపు, ఆ ఓటమి నుంచి కోలుకున్న శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, రెండో క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్ను మట్టికరిపించి తమ సొంత మైదానంలో ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ సరసన ఒకటికంటే ఎక్కువ టైటిళ్లు సాధించిన జట్ల జాబితాలో చేరుతుంది. ముగింపు వేడుకలపై బీసీసీఐ వ్యూహం ఏంటి? గత సీజన్లతో పోలిస్తే ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్కు ముందు జరిగే వేడుకల విషయంలో కాస్త గోప్యతను పాటిస్తోంది. టోర్నీ ప్రారంభంలో చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి అధికారిక ప్రారంభ వేడుకలు నిర్వహించనట్లే, ఈ ముగింపు వేడుకలపై కూడా బోర్డు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ముగింపు వేడుకలు మే 31 సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం

IPL 2026 Prize Money: ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎన్ని కొట్లో తెలిస్తే షాకే | Asianet News Telugu ఈ వార్తకు సంబంధించిన

IPL2026 Final Key Battles: రెండు నెలలకు పైగా క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుండగా.. ఫైనల్ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ, జీటీ జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో నిలిచి ఫైనల్కు చేరుకున్నాయి. ఒకవైపు రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్పై కన్నేయగా.. మరోవైపు శుభ్మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఛాంపియన్గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే మూడు కీలక ప్లేయర్ బ్యాటిల్స్పై అందరి దృష్టి నిలిచింది. మూడు కీ ప్లేయర్స్ బ్యాటిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. విరాట్ కోహ్లీ vs కగిసో రబాడా, జేసన్ హోల్డర్: ఆర్సీబీ విజయావకాశాలు ఎక్కువగా విరాట్ కోహ్లీ ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న కోహ్లీ ఫైనల్లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. అయితే గుజరాత్ పేస్ బౌలర్లు కగిసో రబాడా, జేసన్ హోల్డర్ అతడికి గట్టి సవాల్ విసరనున్నారు. గణాంకాల పరంగా చూస్తే హోల్డర్ ఇప్పటివరకు కోహ్లీని నాలుగు సార్లు ఔట్ చేశాడు. రబాడా అయితే ఐదు సార్లు కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. దీంతో ఈ పోరు ఫైనల్లో అత్యంత ఆసక్తికరమైన సమరంగా మారనుంది. ఒత్తిడిని తట్టుకుని కోహ్లీ ఎలా ఆడుతాడన్నది కీలకంగా మారింది. శుభ్మన్ గిల్,

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే అహ్మదాబాద్లో వాతావరణ పరిస్థితులు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఐపీఎల్ ఫైనల్కు రిజర్వ్ డే ఉంటుంది. ఆదివారం వర్షం కారణంగా కనీస ఓవర్ల ఆట కూడా సాధ్యంకాక మ్యాచ్ రద్దయితే సోమవారం ఫైనల్ నిర్వహిస్తారు. అయితే సోమవారం వర్షం పడే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీని ఐపీఎల్ 2026 విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఆదివారమే మ్యాచ్ నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మైదానం కవర్లతో కప్పి ఉంచారు. ఈ వాతావరణ ప్రభావం గుజరాత్ టైటాన్స్ జట్టుపైన పడింది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్పై జీటీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం మే 30న చండీగఢ్ నుంచి అహ్మదాబాద్కు గుజరాత్ ప్లేయర్లు బయలుదేరాల్సి ఉంది. కానీ తుఫాను కారణంగా విమాన అనుమతులు ఆలస్యమవ్వడంతో శనివారం రాత్రి ప్లేయర్లు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్లే ఆఫ్స్ దశలో గుజరాత్ టైటాన్స్కు విపరీతమైన ప్రయాణ
RCB vs GT IPL 2026 Final Public Reaction | గిల్ విధ్వంసం చూస్తారు | Who will win IPL 2026 | RTV

RCB Playing XI: ఐపీఎల్ 2026 లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరగబోయే ఈ గ్రాండ్ ఫైనల్ మహాసమరంలో ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు అద్భుతమైన ఫామ్లో ఉండటమే కాకుండా, ఆటగాళ్లందరి సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతోంది. అయితే, ఈ తుది పోరుకు ముందు ఆర్సీబీ ప్లేయింగ్-11పై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. జట్టులో మార్పులు ఉండవచ్చని కొందరు అభిమానులు భావిస్తున్నప్పటికీ, రెండో ట్రోఫీని గెలవడమే పరమావధిగా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. తమ విన్నింగ్ కాంబినేషన్ను మార్చే రిస్క్ చేయకపోవచ్చు. గాయం కారణంగా ఇంగ్లాండ్ వెళ్లిన స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. కొన్ని వారాల క్రితమే జట్టుతో చేరినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో ఫైనల్ మ్యాచ్లోనూ వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్లో 5 ఇన్నింగ్స్లలో 59 సగటుతో 177 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్, గత రెండు మ్యాచ్లలో ఓపెనర్గా 19 బంతుల్లో 44, అలాగే 7 బంతుల్లో 19 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జాకబ్ బెథెల్ను సైతం వెనక్కి నెట్టాడు. మరోవైపు 15 మ్యాచ్ల్లో 600 పరుగులతో బీభత్సమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ, అయ్యర్తో కలిసి జట్టుకు బలమైన పునాది వేయగలడు. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటిదార్, ఐదో స్థానంలో కృణాల్ పాండ్యా బ్యాటింగ్ను బలోపేతం చేస్తుండగా, ఫినిషర్ బాధ్యతలను టిమ్ డేవిడ్ మోయనున్నాడు.
ఐపీఎల్ 2026లో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు 156 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. విధ్వంసకర బ్యాటింగ్ యూనిట్ ఉన్న ఆర్సీబీకి.. ఇది తక్కువ స్కోరే అన్నట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచులో టాప్-3 బ్యాటర్లు తక్కువ స్కోరు చేయడంతో గుజరాత్ టైటాన్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. గత మ్యాచులో 160 రన్స్కు పైగా గుజరాత్ ఓపెనర్లు భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ ఈ మ్యాచ్లో సీన్ రివర్స్ అయింది. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు తేలిపోయారు.156 రన్స్ అనేది తక్కువ స్కోరులానే కనిపిస్తోంది. అయితే ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్లో ఓ జట్టు డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరు ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ 155 రన్స్ మాత్రమే చేయడంతో ఫైనల్లో ఓ జట్టు నిర్దేశించిన అత్యల్ప స్కోరు ఎంత అని తెలుసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యల్ప స్కోరు డిఫెండ్ చేసుకున్న జట్లు ఇవే..129/8 ముంబై ఇండియన్స్ vs రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, ఐపీఎల్ 2017143/6 దక్కన్ ఛార్జర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2009148/9 ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2013149/8 ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2019168/5 చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2010కాగా.. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్గా మిగిలింది. ఐపీఎల్ 2026లోనూ వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్తో బెంగళూరు నగరం క్రికెట్ ఫీవర్తో ఊగిపోతోంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT), రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి (మే 31, ఆదివారం) మహా సంగ్రామం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్కు బిగ్ వార్నింగ్ వచ్చింది. ఆర్సీబీ జట్టు తమ రెండో ఐపీఎల్ టైటిల్పై కన్నేసిన నేపథ్యంలో.. మ్యాచ్ ముగిసిన తర్వాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు పోలీసులు అత్యంత కఠినమైన ట్రాఫిక్, భద్రతా మార్గదర్శకాలను (Advisory) జారీ చేశారు. మ్యాచ్ అనంతరం రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకోవడం, బాణాసంచా కాల్చడం, బైక్ ర్యాలీలు తీయడం, గొడవలకు దిగడం వంటి పనులకు దూరంగా ఉండాలని ప్రజలను పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి బలమైన కారణమే ఉంది. గత ఏడాది (2025) జూన్ 4వ తేదీన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. ఆ సమయంలో అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి విషాదకర సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈసారి పోలీసులు ముందస్తుగా ఈ ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి పబ్లిక్ సెలబ్రేషన్స్ లేదా బైక్ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఈ అడ్వైజరీ ప్రకారం.. బహిరంగ ప్రదేశాలలో పెద్ద ఎల్ఈడీ (LED) స్క్రీన్లపై మ్యాచ్ను లైవ్ స్ట్రీమింగ్ చేయడంపై

RCB vs GT Final: ఈ ఆదివారం సరికొత్త ఐపీఎల్ 2026 ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది. ఈ సీజన్లో ఇరు జట్లూ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరాయి. మే 26న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి ఆర్సీబీ నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. మరోవైపు, ఆ ఓటమి నుంచి కోలుకున్న గుజరాత్ టైటాన్స్.. మే 29న ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (RR) పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. ప్లేఆఫ్స్కు ముందు లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టికను గమనిస్తే ఇరు జట్లూ సమాన బలంతో నిలిచాయి. ఆర్సీబీ ఆడిన 14 లీగ్ మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 ఓటములతో 18 పాయింట్లు సాధించి, +0.783 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 ఓటములతో 18 పాయింట్లు సాధించినప్పటికీ.. +0.695 నెట్ రన్ రేట్తో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల ముఖాముఖి (హెడ్-టు-హెడ్) రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇరు జట్లు 9 సార్లు తలపడగా, అందులో ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో, గుజరాత్ 4

RCB vs GT Pace Bowling Battle Worth RS 68.75 Crore: ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ సీజన్ మొత్తం బ్యాటర్ల హవా కొనసాగినా.. ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని మాత్రం రెండు జట్ల పేస్ బౌలింగ్ దళాలే నిర్ణయించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026 ఫైనల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న అంశం రెండు జట్ల పేస్ బౌలింగ్ యూనిట్ల మధ్య జరిగే పోరు. మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు), కగిసో రబాడా (రూ.10.75 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.9.5 కోట్లు)తో గుజరాత్ టైటాన్స్ బలమైన పేస్ దాడిని కలిగి ఉంది. వీరితో పాటు ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ (రూ.7 కోట్లు) కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు), జోష్ హేజిల్వుడ్ (రూ.12.5 కోట్లు) జట్టుకు బలంగా నిలిచారు. యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ (రూ.6 కోట్లు) ఈ సీజన్లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ కీలక పేసర్ల మొత్తం విలువ రూ.68.75 కోట్లకు చేరడం విశేషం. ఫైనల్లో మరో ఆసక్తికర అంశం పర్పుల్ క్యాప్ రేసు. ప్రస్తుతం 28 వికెట్లతో కగిసో రబాడా అగ్రస్థానంలో ఉండగా.. 26 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ 18 వికెట్లు, జేసన్ హోల్డర్ 17 వికెట్లతో టాప్ బౌలర్ల జాబితాలో కొనసాగుతున్నారు. రసిఖ్ సలామ్ 16 వికెట్లతో బ్రేక్త్రూ సీజన్ను నమోదు చేశాడు.

IPL 2026 Final : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. అయితే అభిమానుల్లో ఒక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగితే లేదా మ్యాచ్ పూర్తిగా రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ఫైనల్కు ప్రత్యేకంగా రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాకపోతే, ఆట నిలిచిన స్థానం నుంచి మరుసటి రోజు కొనసాగుతుంది. ఇతర నాకౌట్ మ్యాచ్లతో పోలిస్తే ఫైనల్కు ఈ ప్రత్యేక సౌకర్యం ఉంటుంది. దీంతో విజేతను మైదానంలోనే నిర్ణయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Read Also : హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ వేటు? అత్యంత అరుదైన పరిస్థితుల్లో రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ పూర్తికాకపోతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ పరిస్థితి వస్తే రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రయోజనం చేకూరుతుంది. లీగ్ దశలో ఆర్సీబీ 18 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కూడా 18 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్రేట్లో వెనుకబడింది. ఆర్సీబీ నెట్ రన్రేట్ 0.783 కాగా, గుజరాత్ నెట్ రన్రేట్ 0.695గా నమోదైంది. అందువల్ల ఫైనల్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీకే ఛాంపియన్ హోదా దక్కుతుంది. అయితే వాతావరణ అంచనాల ప్రకారం అహ్మదాబాద్లో వర్షం ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు స్వల్పంగానే ఉన్నట్లు సమాచారం. దీంతో అభిమానులు పూర్తి స్థాయి ఉత్కంఠభరితమైన
ఐపీఎల్ 2026 అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లలో ఏదీ కూడా రెండు టైటిల్స్ సొంతం చేసుకోలేదు. దాంతో ఇవాళ గెలిచిన జట్టు చరిత్రలో నిలవబోతోంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్గా మిగిలింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. 2002లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ను అదే ఏడాది హార్దిక్ పాండ్యా ఛాంపియన్గా నిలపగా.. 2023లో మళ్లీ ఫైనల్కు వెళ్లి ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో సారి ఫైనల్ బరిలో నిలిచింది. ఈ ఐపీఎల్లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది. దాంతో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాసాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, నిశాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ,
పదిహేడేళ్ల పాటు ఒక్క కప్ కూడా లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్తో హిస్టరీ క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. హార్దిక్ పాండ్యాకి వెంట్రుక వాసిలో మిస్సయిన ఈ రికార్డును రజత్ పటిదార్ ఈజీగా సొంతం చేసుకున్నాడు. మొత్తానికి ఇన్నేళ్ల ఐపీఎల్ కలలన్నీ ఒక్కొక్కటిగా తీరుతున్నందుకు ఆర్సీబీ అభిమానులు ఫుల్ జోష్లో మునిగిపోతున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు జట్లు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలు అందుకుంది. 2021 నుంచి ఏ జట్టు కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలవలేదు. 2020 వరకు ఐపీఎల్ చరిత్రలో ఓ రెండు జట్లు బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్గా అవతరించాయి. ఐపీఎల్ను శాసించిన ఆ రెండు జట్లే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు ఆ రెండు జట్ల సరసన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో మొత్తం ఐదు టైటిల్స్ సొంతం చేసుకుంది. 2010లో తొలిసారి ట్రోఫీ సొంతం చేసుకున్న సీఎస్కే 2023 వరకు ఐదు టైటిల్స్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021, 2023లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఐదుసార్లు ఛాంపియన్స్గా నిలిచింది. ఇందులో 2010, 2011లో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ సొంతం చేసుకుని, అప్పట్లో ఈ రికార్డు సృష్టించిన తొలి జట్టుగా నిలిచింది. సీఎస్కేతో పోటీగా ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకున్న మరో జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తొలిసారి 2013లో ఛాంపియన్గా అవతరించిన
Public Reaction On RCB vs GT Final Match | ఆ ప్లాన్ అమలు చేస్తే విన్నర్ గా RCB | Kohli Vs Gill | RTV

IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ అంటేనే ఒత్తిడి, అంచనాలు, కోట్లాది అభిమానుల ఆశలు. అలాంటి మహా సమరానికి వేదికగా నిలుస్తున్న నరేంద్ర మోదీ స్టేడియం మరోసారి క్రికెట్ ప్రపంచం చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ భారీ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతుండగా అందరి దృష్టి ఒకే ఆటగాడిపై నిలిచింది. అతడే గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ప్రతి ఆటగాడికీ ఒక ఇష్టమైన మైదానం ఉంటుంది. అక్కడ అడుగుపెడితే వారి ఆట మరో స్థాయికి చేరుకుంటుంది. శుభ్ మన్ గిల్ విషయంలో ఆ మైదానం నరేంద్ర మోదీ స్టేడియమే అని చెప్పడానికి గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 2021 నుంచి 2026 వరకు ఈ వేదికపై అతడు ఆడిన 32 మ్యాచ్ల్లో ఏకంగా 1500 పరుగులు సాధించాడు. ఈ సంఖ్య సాధారణంగా కనిపించినా దాని వెనుక ఉన్న ఆధిపత్యం అసాధారణం. ఈ మైదానంలో గిల్ సగటు 53.57. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఫార్మాట్లో ఇంత భారీ సగటును కొనసాగించడం ఎంత కష్టమో క్రికెట్ అభిమానులకు బాగా తెలుసు. ఒక్కోసారి పరిస్థితులు మారినా, ప్రత్యర్థులు మారినా, బౌలింగ్ దాడులు మారినా గిల్ మాత్రం తన స్థిరత్వాన్ని కోల్పోలేదు. అదే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ మైదానంలో గిల్ ఇప్పటికే నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. ఒక సెంచరీ చేయడమే గొప్ప విషయం అయితే, అదే వేదికపై నాలుగు సార్లు మూడు అంకెల స్కోరు అందుకోవడం అతడి క్లాస్కు నిదర్శనం. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదేపదే అదే మైదానంలో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించడం ద్వారా గిల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్నాడు. ఈ మైదానంలో

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఈ కీలక పోరులో గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయవంతంగా ఛేదించింది. దీంతో ఆర్సీబీ ఐపీఎల్ 2026 సీజన్ లో చాంపియన్ గా అవతరించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో బెంగళూరు జట్టు ఐపీఎల్ లో వరుసగా రెండో ఏడాది కూడా విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ ను డిఫెండ్ చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. https://media.skycmedia.com/content/2026/06/01/skycmedia-kohli-ipl.webp ఇదిలా ఉండగా ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించారు. కోహ్లీ కేవలం 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఫైనల్ చేజింగ్ లో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ తన జట్టు విజయంపై మరియు తన బ్యాటింగ్ ప్రదర్శనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి తనకు పెద్దగా ఒత్తిడి అనిపించలేదని కోహ్లీ స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో జట్టు బ్యాటింగ్ భారాన్ని అంతా తానొక్కడినే మోయాల్సిన అవసరం లేకపోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని కోహ్లీ అన్నారు. జట్టులో యువ పేలుడు ఆటగాళ్లు మరియు అనుభవజ్ఞులైన సీనియర్ల కలయికతో అద్భుతమైన సమతుల్యత కుదిరిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ జట్టు బ్యాలెన్స్ తనలో ఎంతో