translateexpand_more

Vijayawada News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 01:39 am
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. పరిగెత్తించిన పోలీసులు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. RCB ఫ్యాన్స్ అత్యుత్సాహం.. పరిగెత్తించిన పోలీసులు

10TV Telugu01 Jun, 04:50 pm
అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు.. పడినా లేచి నిలబడిన మనిషి కథ.. బుచ్చిబాబు స్పీచ్ వైరల్

Buchibabu Sana : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తెలుగులో మాట్లాడిన జాన్వీ కపూర్.. జాన్వీ స్పీచ్ ఇక్కడ వినేయండి.. ఈ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా తర్వాత ఐదేళ్లు టైం తీసుకున్నా. ఎందుకు అంటే పెద్ది కోసమే. ఉప్పెన స్టోరీ ఇక్కడే విజయవాడలో రాసుకున్నా. నేను తండ్రిని అయ్యాను అని ఇక్కడే విజయవాడలో చెప్పారు. నాకెప్పుడూ విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. పెద్ది కథ ఎవరికి చెప్పాలి అనుకుంటున్నప్పుడు సుకుమార్ గారు చరణ్ సర్ ని కలిపించారు. దత్తాత్రేయస్వామిని దండం పెట్టుకున్నా ఈ సినిమా ఓకే చెయ్యాలని. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా చరణ్ గారు ఓకే చేసారు. ఇది కమర్షియల్ కథ కాదు. ఒక ఎమోషనల్ డ్రామా. ఆటగాడి జర్నీ. ఆట అంటే ఆకతాయితనం కాదు గౌరవం, గుర్తింపు తీసుకొచ్చి చుట్టూ ఉన్న మనుషులను మార్చే కథ పెద్ది. పెద్ది అంటే అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు పడినా లేచి నిలబడిన మనిషి కథ. నిజాయితీ గల హీరో నమ్మి చేస్తే పెద్ది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను ఇప్పటికే 50 సార్లు చూసాను సినిమా. చివరి 40 నిమిషాలకు ఎమోషనల్ అయిపోతారు. పెద్ది అంటే ఆటంకం వస్తే ఆగిపోయే కుర్రాడి కథ కాదు ఎన్ని ఆటంకాలు వచ్చినా సాగే కుర్రాడి కథ. ఇది చాలా ఇన్‌స్పిరేషనల్ జర్నీ. నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు లైఫ్ లో ఎప్పటికి రుణపడి ఉంటాను చరణ్ సర్ కి. క్లైమాక్స్ లో జాన్వీ పర్ఫార్మెన్స్ ని కూడా మర్చిపోరు. అప్పలసూరి పర్ఫార్మెన్స్ కి మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే నేను బుచ్చిబాబు పేరు మార్చుకుంటాను. చరణ్ సర్ మీరు లేకపోతే బుచ్చిబాబు లేడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి చరణ్ సర్ పర్ఫార్మెన్స్ కి మీరు ఏడుస్తారు అని అన్నారు. Also Read : Kesineni Chinni : బాబాయ్‌ని మించిన అబ్బాయి.. ఇంద్ర తర్వాత ఇదే.. పెద్ది ఈవెంట్లో విజయవాడ ఎంపీ స్పీచ్ వైరల్..

AP7AM31 May, 02:46 pm
విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా రంగానికి సంబంధించి ఒక శుభవార్త వెలువడింది. విశాఖపట్నం-విజయవాడ నగరాల మధ్య బుల్లెట్ రైలు (హైస్పీడ్ రైల్) ప్రాజెక్టును తీసుకురానున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా తనకు ఈ విషయాన్ని తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే, ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.మరోవైపు, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway Zone) రేపటి నుంచి (జూన్ 1) విశాఖపట్నం కేంద్రంగా అధికారిక కార్యకలాపాలు ప్రారంభించనుందని మాధవ్ స్పష్టం చేశారు. ఈ జోన్ సాధన కోసం బీజేపీ సుమారు 30 ఏళ్లుగా పోరాటం చేసిందని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం విశాఖ-విజయవాడ మధ్య రైలు ప్రయాణానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, ఈ 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం గంటన్నరలోనే పూర్తి చేయవచ్చని అంచనా. ఈ రైలును తొలుత గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడపాలని, భవిష్యత్తులో వేగాన్ని మరింత పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ కారిడార్ విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 'ఫైనల్ లొకేషన్ సర్వే' అనుమతుల కోసం క్షేత్రస్థాయి అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో ఏపీ మీదుగా ఇప్పటికే మూడు వెళ్తుండగా, ఇది రాష్ట్రానికి అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. దీంతో పాటు

Sakshi30 May, 01:10 am
క్షణాల్లో మంటలు.. కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, నల్లగొండ: డ్రైవర్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారి-65పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘనటలో బస్సు క్షణాల్లో కాలి బూడిదైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా

Zee Telugu30 May, 05:16 pm
ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. వాహనాల కోసం రెండో ఘాట్ నిర్మాణం బొర్రా రాధాకృష్ణ

Vijayawada: కనకదుర్గ ఆలయం లోని ఇంద్రకీలాద్రికి వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు బొర్రా రాధాకృష్ణ తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో ఘాట్ నిర్మాణం పూర్తైతే భక్తులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్రకటనతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Zee Telugu30 May, 05:10 pm
ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. వాహనాల కోసం రెండో ఘాట్ నిర్మాణం బొర్రా రాధాకృష్ణ

Vijayawada: కనకదుర్గ ఆలయం లోని ఇంద్రకీలాద్రికి వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు బొర్రా రాధాకృష్ణ తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో ఘాట్ నిర్మాణం పూర్తైతే భక్తులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్రకటనతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

AP7AM24 May, 12:37 pm
ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా

- ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. - వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. - ముఖ్యంగా ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా, సూడాన్ వంటి దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

10TV Telugu30 May, 01:42 pm
పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ.. ఎప్పటి నుంచి అంటే

Indrakeeladri Giri Pradakshina: పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణకు భక్తులకు అనుమతి ఇచ్చారు. మే 31 ఉదయం 5.30 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. భక్తులందరూ పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో వి.కె.శీనా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సకల దేవతలు కొలువైన పవిత్ర క్షేత్రంగా ఇంద్రకీలాద్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పౌర్ణమి వేళ భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులు సమయానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ అధికారుల సూచించారు. ”పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈ నెల 31న ఉదయం 5.30 గంటలకు నిర్వహించనున్నాం. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ వల్ల సకల దేవతల అనుగ్రహం లభించి, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి” అని దేవస్థానం ఈవో శీనా నాయక్ పిలుపునిచ్చారు.

Eenadu28 May, 01:12 am
దేశంలోనే తొలి సూపర్ ప్రెజర్ బెలూన్

విజయవాడలో విజయవంతంగాఆవిష్కరణ స్పేస్‌ సాంకేతికతలో ఇదో చరిత్రాత్మక ఘట్టం కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఇందిరాగాంధీ స్టేడియంలో సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ లాంచ్‌ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు. చిత్రంలో ఎంపీలు కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఈనాడు, అమరావతి - విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ‘దేశంలోనే తొలిసారి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ (ఎస్‌పీబీ) సాంకేతికతను విజయవాడలో ఆవిష్కరించడం గొప్ప పరిణామం. ఇదో చరిత్రాత్మక ఘట్టానికి ఆరంభం. స్పేస్‌ టెక్నాలజీ ద్వారా రాష్ట్రం, దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం’ అని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. అంకుర సంస్థ రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం ప్రయోగించారు. దేశంలోనే తొలిసారి రూపొందించిన ఈ ఎస్‌పీబీ విజయవంతమైంది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘ఈ బెలూన్‌ భూమి నుంచి 25 కిలోమీటర్ల పైకి వెళుతుంది. ఏపీలో ప్రస్తుతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఆరంభమవుతున్నాయి. ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ విధానం, శ్రీహరికోట స్పేస్‌ సిటీ లాంటి వాటితో భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి సాధించనున్నాం. ఈ ఆధునిక సాంకేతికతకు నాంది పలికిన రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకులు కిరణ్, శిరీష్‌లను అభినందిస్తున్నా’ అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు కిరణ్‌ వెల్లడించారు. ‘ఈ మిషన్‌ను సన పేరుతో ప్రస్తుతం లాంచ్‌ చేశాం. తద్వారా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్స్‌ కలిగిన దేశాల సరసన మనం చేరాం. ఏదైనా విపత్తు సంభవిస్తే రెండు గంటల్లోనే పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ను దీంతో తిరిగి తీసుకురావచ్చు. నెట్‌వర్క్‌ లేని గ్రామీణ ప్రాంతాల్లోనూ దీనిద్వారా ఎన్నో ప్రయోజనాలు కల్పించొచ్చు’ అని వెల్లడించారు. ఎస్‌పీబీలతో ఉపగ్రహాల కంటే చాలా తక్కువ

10TV Telugu25 May, 10:57 am
Cm Chandrababu – MSME Summit: విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట...

Cm Chandrababu – MSME Summit: విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట ఓ కళా వేదికను ఇవాళ ప్రారంభించుకుని ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2026 నిర్వహిస్తున్నామన్నారు....

Eenadu26 May, 05:14 am
Ebola virus: విజయవాడ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలు

విజయవాడ: ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయానశాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ లక్షణాలున్న వారిని క్వారంటైన్‌ చేస్తామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Zee Telugu25 May, 12:41 pm
సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్,...

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ...

10TV Telugu25 May, 05:59 pm
Indrakeeladri Ghat Road: దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును మంగళవారం నుంచి మూసివేయనున్నారు. మరమ్మతుల కారణంగా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు...

Indrakeeladri Ghat Road: దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును మంగళవారం నుంచి మూసివేయనున్నారు. మరమ్మతుల కారణంగా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు...

Zee Telugu26 May, 02:38 am
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు...

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు...

10TV Telugu01 Jun, 03:16 am
ఈరోజే 'పెద్ది' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్టుగా ఎవరెవరు వస్తున్నారో తెలుసా

Peddi pre release event; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆల్బమ్ బిగ్గెస్ట్ చాట్ బస్టర్‌గా నిలవగా, ఇటీవల వచ్చిన పవర్‌ఫుల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ పూర్తి చేసుకున్న చిత్రబృందం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రచారానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ‘పెద్ది’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌(Peddi pre release event)ను బెజవాడ నడిబొడ్డున నిర్వహించబోతున్నారు. Janhvi Kapoor: టాలీవుడ్ చాలా బెటర్.. దీపికాకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన జాన్వీ కపూర్ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ భారీ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచే ఈ ఈవెంట్ ఎంతో వైభవంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబుతో పాటు చిత్రబృందం మొత్తం తరలివస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే విజయవాడ అంతటా మెగా అభిమానుల కోలాహలం నెలకొంది. పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ఈ వేడుక సినిమా విడుదలకు ముందు హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ వేడుకకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానుండటం విశేషం. వీరితో పాటు మరికొందరు మెగా హీరోలు కూడా ఈ వేదికపై సందడి చేయబోతున్నారు. ఒకే వేదికపై మెగా బ్రదర్స్‌తో పాటు

SkyC Media31 May, 11:56 am
పెద్ది ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వార్త మెగా అభిమానుల్లో భారీ అంచనాలను, అపరిమితమైన ఉత్సాహాన్ని నింపింది. రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ వేడుక కోసం విజయవాడ నగరంలో సర్వం సిద్ధం చేస్తున్నారు. జూన్ 1 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ మహా వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఈ సినిమా పాటలపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉండగా జూన్ 1 న జరిగే ఈ వేడుకకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావడంతో పాటు స్టేడియానికి భారీగా జనాలు వచ్చే అవకాశం ఉంది. అభిమానుల తాకిడిని తట్టుకునేలా నిర్వాహకులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించనుండటంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి