
అమరావతి: జనసేన పార్టీ సంస్థాగత కమిటీలపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఆదివారం పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘సేనాగళం’ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జెన్జీ గళం వినిపించడమే ‘సేనాగళం’ లక్ష్యమని వెల్లడించారు. అభ్యుదయ భావాలతో ఈ కమిటీ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించే ధోరణి పోవాలన్నారు. వ్యక్తుల తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. స్కూటీపై సెల్ఫీ తీసుకుంటూ.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది.






