translateexpand_more

Vaibhav Suryavanshi News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 01:37 am
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్ లో దుమ్మురేపిన బెంగళూరు ఫొటోలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్‌సీబీ ఐపీఎల్‌–2026 టైటిల్‌ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)

SkyC Media31 May, 07:15 pm
ఒకే సీజన్ లో 4 అవార్డులు కొల్లగొట్టిన వండర్ కిడ్ వైభవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు వేడుకల్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులు సృష్టించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శన చేసిన ఈ యువ ఆటగాడు ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. దీంతో ఐపీఎల్ 2026 అవార్డుల విజేత వైభవ్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచారు. ఈ సీజన్ లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో వైభవ్ ఏకంగా 776 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లీగ్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆరెంజ్ క్యాప్ విజేతకు లేని విధంగా 237 పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలోనే 500 పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ లో అత్యధికంగా 72 సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా వైభవ్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. క్రిస్ గేల్ నెలకొల్పిన పాత రికార్డును అధిగమించి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. దీంతో ఒక్క సీజన్ లోనే ఆరెంజ్ క్యాప్, మోస్ట్ సిక్సర్స్, ఎమర్జింగ్ ప్లేయర్ సహా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేసులో నిలిచి 4 అవార్డులను దక్కించుకున్నారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 732 పరుగులు, సాయి సుదర్శన్ 722 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఫలితంగా ఫైనల్ మ్యాచ్ ముగిసే సమయానికి వైభవ్ సూర్యవంశీ లీగ్ లోనే టాప్ రన్ స్కోరర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ లోని ఇతర ముఖ్య అవార్డుల

Sakshi01 Jun, 07:59 am
కోహ్లికి కూడా సాధ్యం కానిది 15 ఏళ్లకే చేసి చూపించాడు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోహ్లికి కూడా సాధ్యం కానిది 15 ఏళ్లకే చేసి చూపించాడు..!

AP7AM01 Jun, 06:27 am
ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదించాడో తెలుసా

ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. రికార్డులతో పాటు కాసుల వర్షంలోనూ మునిగిపోయాడు. కేవలం బ్యాట్‌తోనే కాకుండా సంపాదనలోనూ ఈ బిహార్ కుర్రాడు భళా అనిపించాడు. వేలం పాటలో కేవలం రూ.కోటి పైచిలుకు ధరకే దక్కిన ఈ పరుగుల వీరుడు ఈ ఒక్క సీజన్ ద్వారానే ఏకంగా రూ.రెండున్నర కోట్లకు పైగా ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.మ్యాచ్ ఫీజే ఎక్కువమెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్ల వార్షిక రిటైనర్ ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే అతడికి లభించిన అసలు సంపాదన దీనికంటే చాలా ఎక్కువ. ఐపీఎల్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందిస్తోంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. దీనివల్ల కేవలం మ్యాచ్ ఫీజు రూపంలోనే ఈ కుర్రాడు ఏకంగా రూ.1.20 కోట్లు సంపాదించడం విశేషం.అవార్డులతో కాసుల వర్షంరాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరకపోయినప్పటికీ.. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో వైభవ్ అవార్డులను ఊడ్చేశాడు. ఈ సీజన్ ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకొని భారీగా నగదు బహుమతులను అందుకున్నాడు. ఆ వివరాలు చూస్తే:మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: రూ.15 లక్షలుఆరెంజ్ క్యాప్ (టాప్ స్కోరర్ - 776 పరుగులు): రూ.10 లక్షలుసూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు (దీనితో పాటు టాటా సియెర్రా కార్)సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ (72 సిక్సర్లు):

AP7AM01 Jun, 05:43 am
కోహ్లీని చేతులు జోడించి పలకరించిన వైభవ్.. కౌగిలించుకుని మాట్లాడిన కింగ్.. ఇదిగో వీడియో

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సంబరాలతో హోరెత్తుతోంది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, తొలిసారి టైటిల్ గెలిచిన ఆనందంలో ఆ జట్టు మునిగిపోయింది. ఆ ఉత్సాహభరిత వాతావరణంలో భారత క్రికెట్ వర్తమానం, భవిష్యత్ మధ్య ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.విజయోత్సవాల మధ్య, వైభవ్ సూర్యవంశీ ఎంతో వినమ్రంగా చేతులు జోడించి నమస్కరిస్తూ విరాట్ కోహ్లీ వద్దకు వచ్చాడు. వెంటనే కోహ్లీ ఆ యువ కెరటాన్ని ఆత్మీయంగా కౌగిలించుకుని అభినందించాడు. ఆ తర్వాత వైభవ్ భుజంపై చేయి వేసి చాలాసేపు ముచ్చటించాడు. ఈ అపురూప దృశ్యాలు కెమెరాల్లో రికార్డు కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో ఎవరికీ తెలియకపోయినా, ఈ దృశ్యం భారత క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంది.ఈ సీజన్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ అందరినీ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు సాధించి, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌ను చూసి, భవిష్యత్ టెస్ట్ క్రికెటర్ అవుతాడంటూ స్వయంగా సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు.ఈ సీజన్‌లోనే గువాహ‌టిలో ఆర్‌సీబీ బౌలర్లపై వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, కోహ్లీ అతని క్యాప్‌పై సంతకం చేసి అభినందించాడు. కానీ, ఫైనల్ తర్వాత చోటుచేసుకున్న‌ ఆసక్తికర

AP7AM01 Jun, 02:33 am
రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతం సృష్టించాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ అనంతరం 15 ఏళ్ల ఈ కుర్రాడు ఏకంగా ఐదు వ్యక్తిగత అవార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో 776 పరుగులతో పరుగుల వరద పారించిన వైభవ్.. తన అద్భుత ప్రదర్శనకు తగిన గుర్తింపు పొందాడు.ఈ సీజన్‌లో వైభవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ సిక్సెస్ అవార్డులను గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతేడాది 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన సాయి సుదర్శన్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.అంతేకాదు ఈ సీజన్‌లో మొత్తం 72 సిక్సర్లు బాది, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59) రికార్డును కూడా తుడిచిపెట్టాడు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి.. వైభవ్‌తో సరదాగా ముచ్చటించాడు. "ఇంత చిన్న వయసులో ఇంత బలంగా బంతిని బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్?" అని శాస్త్రి హిందీలో అడగ్గా.. "నేనిప్పుడు పాలు తాగడం లేదు" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

AP7AM01 Jun, 12:51 am
ఈ సీజ న్ ద్వారా చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా దృష్టి దానిపైనే

భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే, వైభవ్ సూర్యవంశీ అనే యువ కెరటం ఐపీఎల్ 2026 సీజన్‌ను తన అసాధారణ బ్యాటింగ్‌తో శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ కుర్రాడు, తన అద్వితీయ ప్రదర్శనతో రికార్డుల మోత మోగించాడు. సీజన్ ముగింపు వేడుకలో ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.ఈ సీజన్‌లో వైభవ్ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో 72 సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 231.7 స్ట్రైక్ రేట్‌తో ఆధునిక క్రికెట్‌లోని మేటి బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో 400, 500, 600 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న పిన్న వయస్కుడిగానూ ఘనత సాధించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలిని, ఆట తీరును చూసి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసించాడు. అతడు భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడు.అవార్డుల స్వీకరణ అనంతరం రవిశాస్త్రితో వైభవ్ మాట్లాడుతూ.. "అవార్డులు గెలవడం గర్వంగా ఉంది. కానీ, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. బంతిని బలంగా బాదడమే నా నైజం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం ఈ సీజన్‌లో నేర్చుకున్నాను" అని వివరించాడు.అయితే, సంజయ్ మంజ్రేకర్, మహ్మద్ కైఫ్

Sakshi01 Jun, 12:48 am
సత్తా చాటిన యంగ్ గన్స్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో సత్తా చాటిన యంగ్‌ గన్స్‌ భవిష్యత్తుపై భరోసా పెంచుతున్న వైభవ్, అన్షుల్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చిన ప్రఫుల్, ముకుల్‌ గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్‌ 19వ సీజన్‌ ముగిసింది! ‘బేబీ బాస్‌’ వైభవ్‌ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్‌ ‘పర్పుల్‌ క్యాప్‌’ రేసులో చివరి వరకు

TV9 Telugu31 May, 12:47 pm
అహ్మదాబాద్ లో అలజడి.. ఐపీఎల్ ఫైనల్ కు ఊహించని గెస్ట్

IPL 2026 Final : ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. అయితే ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ఫైనల్‌కు చేరనప్పటికీ, ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం అహ్మదాబాద్‌లో తళుక్కున మెరిశాడు. ప్లేఆఫ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ టీనేజ్ సెన్సేషన్, నేడు జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు చూపించిన అసాధారణ ప్రదర్శనకు గాను స్టేడియంలో అతడిని సత్కరించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 97 పరుగులు సాధించాడు. ఇతడి ఊచకోత వల్లే రాజస్థాన్ జట్టు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 లో కూడా ఒంటరి పోరాటం చేస్తూ 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 96 పరుగులు చేసి జట్టుకు 214 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. వైభవ్ సూర్యవంశీ క్వాలిఫయర్-2 లో అద్భుతంగా ఆడినప్పటికీ రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కలేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు కంప్లీట్ డామినేషన్‌తో రాజస్థాన్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని చాలా సులువుగా ఛేజ్ చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 104 పరుగులతో సెంచరీ బాదగా, ఓపెनर సాయి సుదర్శన్ 58 పరుగులతో అదరగొట్టాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ

AP7AM30 May, 06:26 am
చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. వైభవ్ పై 'బాడీలైన్' బౌలింగ్ పై విమ ర్శ లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. అయితే, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుత పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104) అద్భుత సెంచరీతో గుజరాత్ విజయం సాధించడంతో వైభవ్ పోరాటం వృథా అయింది.ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ విఫలమైన దశలో క్రీజులోకి వచ్చిన వైభవ్, ఏమాత్రం బెదరకుండా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. 204.26 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి జట్టు స్కోరును 214/6 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత ఎలిమినేటర్‌లోనూ 97 పరుగులతో రాణించి తన సత్తా చాటాడు.అయితే, ఈ మ్యాచ్‌లో వైభవ్‌ను కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ బౌలర్లు అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని 'బాడీలైన్' బౌలింగ్ వేశారు. ఈ విషయంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు."15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడానికి బాడీలైన్ బౌలింగ్ వేయడం నాకు నచ్చలేదు. అతను పెద్దవాళ్లతో ఆడుతున్నాడని నాకు తెలుసు, కానీ నాలోని తండ్రి దీన్ని అంగీకరించడం లేదు" అని పఠాన్ తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో చిన్న వయసు ఆటగాడిపై అంతటి

Sakshi31 May, 02:58 pm
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర

NTV Telugu29 May, 03:35 pm
రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం, టీనేజ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో పరుగుల సునామీ సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క సీజన్‌లో పవర్‌ప్లే ఓవర్లలో (1-6 ఓవర్లు) 500 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర పుటల్లోకెక్కారు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఆయన ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ పవర్‌ప్లేలో ఏకంగా 233.63 భీకర స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు బాది అగ్రస్థానంలో నిలిచారు. టి20 క్రికెట్ చరిత్రలోనే పవర్‌ప్లేలో ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎవరూ చేయలేదు. గతంలో ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ 2016 సీజన్ పవర్‌ప్లేలో 150.16 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు సాధించారు. ఆ తర్వాత స్థానాల్లో ట్రావిస్ హెడ్ (402 పరుగులు – 2024), సాయి సుదర్శన్ (402 పరుగులు – 2025), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (382 పరుగులు – 2009) ఉన్నారు. వీరి తర్వాత జోస్ బట్లర్ (374 రన్స్ – 2022), విరాట్ కోహ్లీ (373 రన్స్ – 2024) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్-2 పోరులో యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ వంటి కీలక వికెట్లు త్వరగానే పడిపోయినా.. సూర్యవంశీ మాత్రం తనదైన శైలిలో భీకర బ్యాటింగ్‌ను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన 90 పరుగులతో క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. గత మ్యాచ్‌లోనే కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం

Sakshi29 May, 04:44 pm
చ రిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌-2026లో ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2లో వైభవ్ వీరవీహారం చేశాడు. కేవలం 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌ను తన విరోచిత ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆదుకున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన వైభవ్‌.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చరపిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్‌పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మ రోసారి తృటిలో తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి వైభవ్‌ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వైభవ్‌ సాధించిన రికార్డులు ఇవే ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 545 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్‌లో పవర్‌ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్‌ హిస్టరీలో వైభవ్‌ కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకోలేకపోయారు. వైభవ్‌ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు. చదవండి:

Asianet News Telugu30 May, 06:18 am
వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) ప్రయాణం ముగిసింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి అవుట్ అయింది. కానీ ఈ సీజన్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుతమైన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ యువ బ్యాటర్ గురించే చర్చ నడుస్తోంది. అయితే గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీకి చేరువలో (96 రన్స్) వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అతనితో మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన క్రికెట్ లవర్స్ రియాన్ పరాగ్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. వైభవ్‌తో పరాగ్ ప్రవర్తించిన తీరు క్రికెట్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించిన విధంగా స్టార్టింగ్ దక్కలేదు. టీమ్ భారీ ఆశలు పెట్టుకున్న మొదటి రెండు వికెట్లు చాలా త్వరగానే పడిపోయాయి. ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 రన్స్ చేసి టీమ్‌ను గెలిపించిన వైభవ్, ఈ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కూడా రెచ్చిపోయాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 రన్స్ చేసి అవుటయ్యాడు. సెంచరీ మిస్ అయిన బాధలో వైభవ్ పెవిలియన్‌కు చేరుకుంటుండగా, కెప్టెన్ రియాన్ పరాగ్ అతనితో మాట్లాడటం కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో, రియాన్ పరాగ్ వైభవ్‌ వైపు

TV9 Telugu01 Jun, 02:33 pm
వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంతో తెలుసా

15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్‌లో కోటి పది లక్షల కాంట్రాక్ట్‌తో పాటు, ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ వంటి ఐదు మేజర్ అవార్డులు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 776 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తుగా నిలిచాడు.

Sakshi31 May, 12:04 pm
వైభవ్ కు చోటు.. భారత జట్టు ఇదే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ రూపంలో ఐసీసీ టైటిల్‌ గెలిచిన భారత్‌.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్‌ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్‌

Samayam Telugu31 May, 11:54 am
తమన్ విధ్వంసం.. 55 బంతుల్లోనే 122 పరుగులు.. టాలీవుడ్ వైభవ్ సూర్యవంశీ’ అంటూ ఆది సాయికుమార్ ట్వీట్

సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఎస్. తమన్ ఒకరు. చార్ట్ బస్టర్ సాంగ్స్, అదిరిపోయే రీరికార్డింగ్ తో సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తమన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, క్రికెటర్ కూడా. కెరీర్‌లో దూసుకుపోతున్న ఆయన సంగీతంతో పాటు క్రికెట్‌పైనా మక్కువ చూపిస్తుంటారు. ఎంత తీరికలేని షెడ్యూల్ ఉన్నప్పటికీ, అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగడం తమన్ అలవాటుగా మార్చుకున్నారు. సెలబ్రిటీ క్రికెట్ వేదికలపై కూడా తమన్ తన ప్రతిభను చాటుకున్నారు. CCLలో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, గతంలో ఎన్నో మ్యాచ్‌ల్లో తన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన వంతు సహకారం అందిస్తూ జట్టుకు విజయాలు అందించారు. అన్నట్టు ఆయనకు 'థమన్ హిట్టర్స్ హైదరాబాద్' అనే క్రికెట్ టీమ్ కూడా ఉంది. ఇందులో ఆది సాయి కుమార్, అశ్విన్ బాబు వంటి పలువురు టాలీవుడ్ హీరోలు టీమ్ మెంబర్స్ గా ఉన్నారు.తాజాగా జరిగిన ఒక మ్యాచ్‌లో తమన్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. కేవలం 55 బంతుల్లోనే 122 పరుగులు సాధించి క్రికెట్ అభిమానులను అలరించారు. అందులో 7 సిక్సులు, 18 ఫోర్లు ఉన్నాయి. అశ్విన్ బాబు 57, ఆది సాయికుమార్ 41 రన్స్ చేయడంతో.. 'థమన్ హిట్టర్స్ హైదరాబాద్' జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలింది. ఈ మ్యాచ్ వివరాలను ఆది సోషల్ మీడియాలో పంచుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్ చేసిన తమన్ ను క్రికెటర్ వైభవ్ సూర్యవంశీతో కంపేర్ చేశారు.* రూ.300 కోట్ల క్లబ్‌లోకి వీరభద్రుడు.. చిత్ర

Vaartha30 May, 06:16 pm
ఆసియా గేమ్స్ జాబితాలో వైభవ్.. స్టార్ లకు షాక్

India Cricket Team : 2026లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా గేమ్స్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌కు మరోసారి పతకం అందించాలనే లక్ష్యంతో బీసీసీఐ 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు పంపించింది. ఈ జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషంగా మారింది. మరోవైపు భారత జట్టు స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పేర్లు లేకపోవడం అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల మధ్య చర్చకు కారణమైంది. ఆసియా గేమ్స్ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. ఇదే సమయంలో భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు జట్లను సిద్ధం చేయాలనే ప్రణాళికతో బీసీసీఐ ముందుకెళ్తోంది. వెస్టిండీస్ సిరీస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆ సిరీస్ కోసమే ఉంచాలని నిర్ణయించడంతో అతడిని ఆసియా గేమ్స్ ఎంపికకు పరిగణించలేదు. సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా సెలక్టర్లు దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో ఉంచుకున్నారు. రాబోయే ప్రపంచకప్‌లు, ఒలింపిక్స్ వంటి ప్రధాన టోర్నీలను లక్ష్యంగా చేసుకుని అతడి పనిభారాన్ని నియంత్రించాలని భావించారు. అదే సమయంలో యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో వైభవ్ సూర్యవంశీ వంటి ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. భవిష్యత్ భారత జట్టుకు బలమైన ఆటగాళ్లను తయారుచేయాలనే ఆలోచన ఈ ఎంపికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. Read Also : హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ వేటు? ఆసియా

AP7AM31 May, 07:35 pm
వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. అయితే, టైటిల్ గెలిచింది ఆర్సీబీనే అయినా, పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌లో అసలు సిసలు హీరోగా నిలిచింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ 2026 సీజన్‌లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు.వైభవ్ సూర్యవంశీ ప్రభంజనంఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అతని భయంలేని, నిలకడైన స్ట్రోక్‌ప్లేతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ అసాధారణ బ్యాటింగ్‌కు గుర్తింపుగా 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డులు కూడా వైభవ్‌నే వరించాయి.ఇంతటితో ఆగకుండా, 237.31 స్ట్రైక్ రేట్‌తో 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది 'సూపర్ సిక్సెస్' అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యువ కెరటం తన ప్రదర్శనతో ఎన్నో బ్యాటింగ్ రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త

Vaartha01 Jun, 02:31 am
ఐపీఎల్ అవార్డుల్లో 'వైభవ్' దే సందడి అంత

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ ముగింపు వేడుకల్లో ఒకే ఒక్క పేరు మారుమోగిపోయింది.. అదే రాజస్థాన్ రాయల్స్ (RR) సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. ఈ మెగా టోర్నీలో తన సంచలన సిక్సర్ల వర్షంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, ముగింపు అవార్డుల ప్రదానోత్సవంలోనూ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. టోర్నమెంట్‌లో అత్యధికంగా 776 పరుగులు సాధించి ప్రతిష్టాత్మకమైన ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. ఇంతటి చిన్న వయస్సులోనే అత్యంత ప్రభావవంతమైన ఆటతీరును ప్రదర్శించినందుకు గానూ టోర్నీ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ (MVP) గా నిలిచాడు. అంతేకాకుండా, సీజన్ మొత్తంలో అత్యధికంగా 71 సిక్సర్లు బాదిన ఆటగాడిగా, అలాగే నమ్మశక్యం కాని విధంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ‘బెస్ట్ స్ట్రైక్ రేట్’ అవార్డును, అత్యుత్తమ యువ ఆటగాడిగా ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును కూడా కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు. Read Also : ఇప్పటి వరకు IPL గెలిచిన జట్లు ఇవే..!! కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్‌లో సీనియర్ అంతర్జాతీయ బౌలర్లను దీటుగా ఎదుర్కొని, సిరీస్ అత్యుత్తమ ప్రదర్శనకు గానూ లగ్జరీ ‘టాటా సియారా’ (Tata Sierra) కారును బహుమతిగా గెలుచుకుని వైభవ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అవార్డుల స్వీకరణ అనంతరం ఈ వండర్ కిడ్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల మధ్య అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎలా ఆడాలో ఈ సీజన్ ద్వారా తాను నేర్చుకున్నానని ఎంతో పరిణతితో చెప్పుకొచ్చాడు. ఈ విజయం తన బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో తన ఫిట్‌నెస్ స్థాయిలను మరింతగా మెరుగుపరుచుకోవడంపైనే పూర్తి దృష్టి

Andhra Jyothy29 May, 03:39 pm
వైభవ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. తొలి ప్లేయర్ గా

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ రికార్డు ఏంటంటే... స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో రాజస్థాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్‌లో ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో 500 పై చిలుకు పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు, పవర్‌ప్లేలో అత్యధిక పరుగుల రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 2016 సీజన్‌లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు. వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

TV9 Telugu01 Jun, 04:25 am
నిన్నటి మ్యాచ్ లో ఇవి గమనించారా.. ఫైనల్ పోరుకే హైలెట్ ఈ 5 వింతలు.. అస్సలు మిస్సవ్వొద్దు

ఐపీఎల్ 2026 మహా సంగ్రామంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించి, రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కోహ్లీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో మైదానమంతా ఆర్‌సీబీ నినాదాలతో హోరెత్తిపోయింది. ఆర్‌సీబీ విజయకేతనం.. గుజరాత్ ఆశలు గల్లంతు.. టాస్ ఓడిపోవడంతోనే గుజరాత్ టైటాన్స్ సగం మ్యాచ్‌ను చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును ఆర్‌సీబీ బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ 20 పరుగుల లోపే పెవిలియన్ చేరడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. మిడిల్ ఆర్డర్ సైతం చేతులెత్తేయడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. ఈ చిన్న స్కోరును ఆర్‌సీబీ 18 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఊదేశింది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, మైదానంలో జరిగిన ఐదు వింతలు, ఆసక్తికర సంఘటనలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 1. ఆశిష్ నెహ్రా నిర్లక్ష్యం.. గిల్ టెన్షన్! సాధారణంగా ప్రతి మ్యాచ్‌లోనూ బౌండరీ లైన్ వద్ద నిలబడి ఆటగాళ్లను ఎంతో యాక్టివ్‌గా నడిపించే గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, ఈ కీలక ఫైనల్లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించాడు. జట్టు ఓటమి అంచున ఉన్నా ఎలాంటి సలహాలు ఇవ్వకుండా, డగౌట్‌లో కూర్చుని నెయిల్ కట్టర్‌తో ప్రశాంతంగా కాళ్ల గోళ్లు తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రమైన ఒత్తిడితో మైదానంలోనే చేతి గోళ్లు కొరుక్కుంటూ కనిపించాడు. గురువు నిర్లక్ష్యం, శిష్యుడి టెన్షన్‌కు సంబంధించిన ఈ విజువల్స్ నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.

Asianet News Telugu29 May, 04:12 pm
పాకిస్థాన్ లోనూ వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. మాములుగా లేదు మనోడి రచ్చ

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనతో ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. 15 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్లాస్, అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు ఫిదా అయిపోయారు. వరల్డ్ మీడియాలోనే కాదు, మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా వైభవ్ పేరు మారుమోగిపోతోంది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ నుంచి వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ వరకు అందరూ ఈ కుర్రాడి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రశంసల పరంపర బోర్డర్ దాటి పాకిస్థాన్‌కు చేరింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ మొహమ్మద్ యూసుఫ్ ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. వైభవ్‌ను భయం లేని, విధ్వంసకర, ఎనర్జిటిక్ బ్యాటర్‌గా అభివర్ణించాడు. అంతేకాదు, పాక్ మాజీ స్టార్ షాహిద్ అఫ్రిదితో వైభవ్‌ను పోల్చాడు. అఫ్రిది కూడా తన కెరీర్ మొదట్లో ఇలాగే బౌలర్లపై విరుచుకుపడేవాడు. యూసుఫ్ తన ఎక్స్ ఖాతాలో.. "15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నాకు అప్పటి యంగ్ షాహిద్ అఫ్రిది గుర్తొస్తున్నాడు. అస్సలు భయం లేదు, ఫుల్ ఎనర్జీతో ఆడుతున్నాడు. వైభవ్‌కు ఫ్యూచర్ చాలా బాగుంది" అని రాసుకొచ్చాడు. మొహమ్మద్ యూసుఫ్ వైభవ్‌ను అభినందించినా.. అతడిని షాహిద్ అఫ్రిదితో పోల్చడం చాలా మంది భారత అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఒక యూజర్ ఎక్స్‌లో స్పందిస్తూ.. "ముందు విరాట్ కోహ్లీని రంజీ లెవెల్ ప్లేయర్ బాబర్ ఆజంతో పోల్చి అవమానించారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని షాహిద్ అఫ్రిదితో పోలుస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు అఫ్రిది బేసిక్‌గా ఒక బౌలర్. ఎప్పుడో

NTV Telugu29 May, 04:10 pm
మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్ గా వైభవ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ నైంటీస్ (90s) లో అవుట్ కావడం ఇది మూడోసారి. దీంతో ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 90 పరుగుల మార్కు వద్ద అవుటైన ఆటగాడిగా ఆస్ట్రేలియా గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉన్న ఒక చెత్త రికార్డును వైభవ్ సమం చేశాడు. 2014 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన మాక్స్‌వెల్ మూడు సార్లు 90ల్లో అవుట్ కాగా, ఇప్పుడు 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ కూడా మూడు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి బోల్తా పడ్డాడు. ఈ జాబితాలో లక్నో తరపున ఆడుతున్న మిచెల్ మార్ష్ (2 సార్లు – 2026) తర్వాతి స్థానంలో ఉన్నాడు. గుజరాత్ ముందు భారీ టార్గెట్ వైభవ్ సూర్యవంశీ (96) సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఫెరీరా 11 బంతుల్లో 38 మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైభవ్‌తో పాటు మిగిలిన

NTV Telugu29 May, 02:44 pm
విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు

టాటా ఐపీఎల్ (TATA IPL) చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒకే ఒక ఐపీఎల్ సీజన్‌లో కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకుని సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ, ఈ యువ ఆటగాడు సరికొత్త మైలురాయిని అందుకోవడం విశేషం. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ అత్యంత వేగంగా పరుగుల వరద పారించడం ద్వారా అతను ఈ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. తాజా గణాంకాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ 2026 ఐపీఎల్ సీజన్‌లో కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే బౌండరీల ద్వారా మాత్రమే 632 పరుగులు రాబట్టాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్‌లలో మొత్తం 59 ఫోర్లు, ఏకంగా 66 సిక్సర్లు ఉన్నాయి. అంటే అతను సాధించిన పరుగులలో అత్యధిక భాగం కేవలం బౌండరీల రూపంలోనే రావడం అతని హిట్టింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఈ అసాధారణ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ.. జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ వంటి మేటి అంతర్జాతీయ ఆటగాళ్లను సైతం వెనక్కి నెట్టేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ పేరిట ఉండేది. బట్లర్ 2022 ఐపీఎల్ సీజన్లో 15 ఇన్నింగ్స్‌లలో 83 ఫోర్లు, 45 సిక్సర్ల సాయంతో బౌండరీల ద్వారా 606 పరుగులు సాధించి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సైతం ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌లో ఉన్న 2016 సీజన్లో 15 ఇన్నింగ్స్‌లలో 83 ఫోర్లు, 38 సిక్సర్ల ద్వారా కేవలం బౌండరీల

Eenadu31 May, 09:49 pm
వైభవ్ సిక్సర్లవంశీ

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా వైభవ్‌ నిలిచాడు. అతడు మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు. ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల ఘనత అతడిదే. మొత్తం 72 సిక్సర్లు కొట్టాడు. 63 ఫోర్లు బాదాడు. సూర్యవంశీ ఈ టోర్నీలో ప్రతి 4.5 బంతులకు ఒక సిక్స్‌ రాబట్టాడు. అతడు మూడు శతకాలు (93, 97, 96) చేజార్చుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 1000 పరుగులు (440 బంతుల్లో) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు (521) చేసిన మొదటి ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌ వార్నర్‌ (467 పరుగులు, 2016లో)ను వైభవ్‌ అధిగమించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

AP7AM30 May, 11:11 am
ఏషియన్ గేమ్స్ రేసులో వైభవ్.. సూర్య, గిల్ కు దక్కని చోటు

ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. జపాన్‌లోని ఐచీ-నగోయాలో జరగనున్న ఈ పోటీల కోసం 30 మందితో కూడిన ప్రాథమిక జాబితాను ఐఓఏకు సమర్పించింది. ఈ లిస్ట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌ల పేర్లు లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.ఒకేసారి రెండు సిరీస్‌లుసెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లు ఒకే సమయంలో వస్తుండటంతో బీసీసీఐ రెండు వేర్వేరు టీమ్‌లను బరిలోకి దించుతోంది. విండీస్ సిరీస్‌లో గిల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉండటం వల్లే అతణ్ని ఏషియన్ గేమ్స్ లిస్ట్‌లో చేర్చలేదని తెలుస్తోంది.సూర్యకుమార్‌పై వేటు?భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఈ లిస్ట్‌లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే 2028 ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇకపై భవిష్యత్తు ప్రణాళికల్లో లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ లేదా తిలక్ వర్మలలో ఒకరు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.బుమ్రాకు చోటుఈ ప్రాథమిక జాబితాలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ అతడు విండీస్ వన్డే సిరీస్‌కే ప్రాధాన్యం ఇవ్వనున్నాడు. గాయం

Sakshi31 May, 11:31 am
ఐపీఎల్ ఫైన ల్లో వైభ వ్ సూర్య వంశీ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచిన పేరు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, ప‌డుకున్నా.. ఇలా అత‌డు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన‌ప్ప‌టికీ క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి పాల‌యిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సీజ‌న్‌ను మూడో స్థానంతో ముగించింది. జ‌ట్టు ఓట‌మి

Sakshi29 May, 05:54 am
ఒక పక్క ఏడుస్తూనే.. వైభవ్ ను పిలిచి ఏం చేసిందో చూడండి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక పక్క ఏడుస్తూనే.. వైభవ్ ను పిలిచి ఏం చేసిందో చూడండి!