translateexpand_more

Politics News

Latest updates from Telugu Digital news sources.

Sakshi30 May, 02:11 pm
నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నెల రోజులు అవుతోంది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగడాలకు ఇక ముగింపు పడిందని బీజేపీ అంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ నుంచి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు ఎదురవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీ పదవులకు కొందరు రాజీనామాలు చేశారు.

Sakshi31 May, 05:57 am
అడ్డదారిలో ఎదగాలనుకుంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అడ్డదారిలో ఎదగాలనుకుంటున్న TDP ఎమ్మెల్యే గల్లా మాధవి

Oneindia Telugu01 Jun, 10:54 am
సీఎం విజయ్ కు మాజీ భార్య బిగ్ షాక్.. బీజేపీలో చేరి

తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించారు విజయ్.. తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ పెట్టిన రెండేళ్లకే సీఎం పీఠాన్ని అధిరోహించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నువ్వా..? నేనా..? అని పోరాడుతున్న డీఎంకే, అన్నాడీఎంకే కంచు కోటలను బద్దలు కొట్టి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. రాజకీయపార్టీ పెట్టి సీఎం అయిన నటుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత వారి స్థానంలో చేరారు విజయ్. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 చోట్ల దిగ్విజయం సాధించింది టీవీకే పార్టీ.. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మిత్ర పక్షాల పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే విజయ్ వ్యక్తిగత జీవితంపై మరోసారి తాజాగా తమిళనాడులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. విజయ్ కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు.. బీజేపీ సంగీతను రంగంలోకి దింపుతున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఓ ప్రముఖ నటి.. ఆమెను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.విజయ్, సంగీత మధ్య విడాకుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఈ వార్త తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్‌ ను పొలిటికల్‌ గా చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ వ్యూహం రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్నికలకు ముందు కూడా విజయ్ వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.అప్పట్లో సంగీత తన భర్త విజయ్ కు ఓ నటితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. అంతేకాక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ సీఎం

Chitrajyothy01 Jun, 03:05 pm
షాకింగ్.. బీజేపీలోకి విజయ్ భార్య

తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే, ఆయన పాలనపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలోనే, దళపతిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు తెరవెనుక ఒక భారీ పొలిటికల్ స్కెచ్ సిద్ధమైందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్నాయి. సీఎం విజయ్ భార్య సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నారనే ప్రచారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం విజయ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో, ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టి డిఫెన్స్‌లో పడేయాలనేదే ఈ బీజేపీ స్కెచ్ వెనుక ఉన్న అసలు వ్యూహమని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయ్, సంగీత మధ్య గత కొంతకాలంగా ఉన్న వ్యక్తిగత విభేదాలనే అస్త్రంగా చేసుకుని, ఆమెను పార్టీలోకి లాగడం ద్వారా సీఎం ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని ప్రత్యర్థులు చూస్తున్నారట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య స్వయంగా కేంద్ర అధికార పార్టీలో చేరితే, అది దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అవుతుందని, తద్వారా విజయ్ పీఠాన్ని కదిలించవచ్చని ఈ పొలిటికల్ ప్లాన్ వేసినట్లు టాక్. దీనికి సంగీత కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదంతా ఒక సీనియర్ నటి చేయిస్తోందని.. బీజేపీలో ఉన్న ఆ నటి, నిత్యం సంగీతను కలుస్తూ.. రాజకీయ ఎంట్రీ ఇవ్వమని, మంచి పదవిని ఇస్తామని

AP7AM01 Jun, 06:12 am
చంద్రబాబు రాజకీయం 'ఎడారి-ఒంటె' కథ లాంటిది

కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు తొలి మహిళా బాధితురాలిని తానేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అనుసరించిన నిరంకుశ విధానాలనే, నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తోందని, అరాచకాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండ లభించిందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా మహిళలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' యాప్‌ను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విధానాన్ని ఆమె 'ఎడారి - ఒంటె' కథతో పోల్చారు. అవసరమైనప్పుడు కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడం ఆయనకు అలవాటని తీవ్రంగా విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని లాక్కున్న నల్లటి చరిత్ర చంద్రబాబుదేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.

Andhra Jyothy01 Jun, 12:46 am
విద్వేషాలు రెచ్చగొడితే బుద్ధి చెప్తాం

కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వైసీపీని హెచ్చరించారు. విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వైసీపీని హెచ్చరించారు. కాపు సంఘం పేరుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. విజయవాడలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గుంటూరుకు చెందిన దాసరి రాము జనసేన కోసం పనిచేశారన్న అభిమానం తమకు ఉందని, ఆ విలువను పోగొట్టుకోవద్దని హితవు పలికారు. నోటికి వచ్చినట్లు వాగొద్దని అంబటి రాంబాబును హెచ్చరించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారు, కూటమి రెండేళ్ల పాలనలో ఏం చేశామో? తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. పవన్‌ కల్యాణ్‌.. కులం కోసం పార్టీ పెట్టలేదని, అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టారని వివరించారు.

SkyC Media31 May, 12:17 pm
ఈటల రాజేందర్ టార్గెట్ గా వెలిసిన ఫ్లెక్సీలు

తెలంగాణ బీజేపీలో అర్ధరాత్రి వెలిసిన సరికొత్త పోస్టర్ల రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పార్టీలో కీలక మాస్ లీడర్‌గా ఉన్న ఈటల రాజేందర్ టార్గెట్‌గా కొన్ని గుర్తు తెలియని ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల మీద "నీ ఏడుపు బీజేపీ కి శాపం" అని రాసి ఉండటం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఒక ప్రముఖ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా వివాదాస్పద వాక్యాలతో ప్రచారం సాగడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈటల రాజేందర్ టార్గెట్ అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తే దీని వెనుక ప్రధానంగా రెండు వేర్వేరు కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వివాదానికి గల నేపథ్యాన్ని పరిశీలిస్తే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జరుగుతున్న పరిణామాలు ఇందుకు కారణమని తెలుస్తోంది. మొదటి కోణం ప్రకారం ఈటల రాజేందర్ వర్సెస్ ఓల్డ్ క్యాడర్ మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు నడుస్తున్న మాట వాస్తవమేనని ప్రచారం సాగుతోంది. బండి సంజయ్ వర్గం లేదా ఇతర సీనియర్ నాయకులతో ఈటలకు కొంత కోల్డ్ వార్ నడుస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ టార్గెట్ కావడానికి ఆయన పార్టీలోకి ఆలస్యంగా వచ్చి పెద్ద పదవులు, ప్రాధాన్యత దక్కించుకోవడమే కారణమని పాత నేతలు కొందరు అసంతృప్తితో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ అంతర్గత అసంతృప్తి కాస్తా ఇలా అర్ధరాత్రి "నీ ఏడుపు బీజేపీ కి శాపం" అనే పోస్టర్ల రూపంలో బయటపడి ఉంటుందని ఒక వర్గం బలంగా నమ్ముతోంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో మరో ప్రధానమైన

Andhra Jyothy31 May, 01:27 am
ప్రజలకు మంచి చేస్తే జగన్ ఓర్చుకోలేడు

ప్రజలకు జగన్‌ మంచి చేయడని, ఎదుటివారు చేస్తే ఓర్చుకోలేడని, అందుకే మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని.. అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు జగన్‌ మంచి చేయడని, ఎదుటివారు చేస్తే ఓర్చుకోలేడని, అందుకే మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల పాలనలో ఇటు నోటిఫికేషన్లు వేయక.. అటు కంపెనీలను తరిమికొట్టి నిరుద్యోగులను నిలువునా ముంచేసిన దుర్మార్గుడు ఇప్పుడు డీఎస్సీ కోసం రాత్రీపగలు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16వేల మంది కష్టాన్ని అవమానిస్తున్నాడు’ అని విమర్శించారు.

Zee Telugu30 May, 01:50 pm
జైలు ఫుడ్ కు బాగా అలవాటు పడ్డాడు బాల్క సుమన్.. కాంగ్రెస్ చరణ్ కౌశిక్ షాకింగ్ కామెంట్స్

Charan Kaushik:జైలు ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డాడు బాల్క సుమన్.. కాంగ్రెస్ చరణ్ కౌశిక్ షాకింగ్ కామెంట్స్ ఈ వార్తకు సంబంధించిన

AP7AM01 Jun, 07:24 am
బీజేపీకి అన్నామలై గుడ్ బై? తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకంపనలు

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కోయంబత్తూరు వ్యాప్తంగా ఆయన మద్దతుదారులు భారీగా ఏర్పాటు చేసిన పోస్టర్లు, అన్నామలై వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీనితో పాటు బీజేపీ కీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.పోస్టర్ల కలకలంకోయంబత్తూరులో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు అన్నామలై హాజరుకాకుండా విదేశాలకు వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో నగరమంతటా ఆయన పోస్టర్లు వెలిశాయి. ‘‘భయం లేని మనసులకు హద్దులు లేవు’’ అనే సందేశంతో ఉన్న ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఆయన అభిమాన సంఘం ‘అన్నామలై అన్బు కూట్టం’ రాష్ట్రవ్యాప్తంగా కొత్త సభ్యులను, కార్యకర్తలను చేర్చుకునే పనిని ముమ్మరం చేసింది.కేంద్రంపై అన్నామలై తిరుగుబాటుఇటీవల కేంద్ర విద్యాశాఖ తీసుకున్న ‘త్రిభాషా సూత్రం’ నిర్ణయాన్ని అన్నామలై బహిరంగంగా వ్యతిరేకించారు. సీబీఎస్ఈ 9వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచే మూడు భాషలను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం తమిళనాడు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని, పాత నిర్ణయం ప్రకారం 2029-30 నుంచి మాత్రమే దీన్ని అమలు చేయాలని ఢిల్లీ పెద్దలకు అల్టిమేటం ఇచ్చారు. ఈ లాంగ్వేజ్ పాలసీ వివాదమే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.మిత్రపక్షంతో గొడవలే కొంపముంచాయా?అన్నామలై 2021 నుంచి

Chitrajyothy02 Jun, 01:01 am
నా కుమారుడు.. ధనుష్ రాజకీయాల్లోకి వ స్తాడు

సినీ నటుడు ధనుష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని ఆయన తండ్రి, దర్శకనటుడు కస్తూరి రాజా తెలిపారు. సినీ నటుడు ధనుష్ (Dhanush ) రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని ఆయన తండ్రి, దర్శకనటుడు కస్తూరి రాజా (Kasthuri Raja) తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కస్తూరి రాజా మాట్లాడుతూ.. ‘గోపాలపురం నుంచే రాజకీయం ప్రారంభమైంది. చాలా నిర్ణయాలు అక్కడి నుంచే తీసుకున్నారు. ధనుష్‌, మీరు కూడా అక్కడే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా?’ అని చాలామంది అడుగుతున్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. వారి ఇష్టం. భవిష్యత్తులో ధనుష్‌ కూడా రావచ్చు. చెన్నైలో పవర్‌ఫుల్‌ ప్రాంతం గోపాలపురమే. కరుణానిధి జీవించిన ప్రాంతం అది. ఇప్పుడు సీఎం పోయ‌స్ గార్డెన్‌కు వస్తున్నట్టు చెబుతున్నారు. వస్తే రానివ్వండి. నా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాలకు రావచ్చు. నా కుమారుడు ధనుష్‌ కూడా రావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్‌ తరహాలోనే ధనుష్‌ చాలా కాలంగా తన అభిమాన సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల సహాయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తూరి రాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Zee Telugu01 Jun, 11:38 am
రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూ సుపరిపాలన యజ్ఞం చేస్తున్నాం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chandrababu Speech: 'రాష్ట్రాన్ని బాగు చేసేందుకు రాత్రింబవళ్లు మేం (ఎన్డీయే కూటమి) పని చేస్తున్నాం. గత పాలకులు మాత్రం విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. సుపరిపాలనను వెనక్కు లాగేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు పన్నుతోంది. అందుకే ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నాం' అని వైఎస్సార్‌సీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 'బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్యచేసి గుండెపోటు అన్నారు. పోస్టుమార్టం తర్వాత తెలిసింది గొడ్డలితో నరికి చంపారని. మానాన్న చనిపోయారు ఇప్పుడు చిన్నాన్న కూడా చంపేశారని ఎక్కడికక్కడ డ్రామాలు ఆడారు. ఒక్కఛాన్స్ అన్నారు మోసం చేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు కూడా ఆడారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. కాకినాడ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఐదు సంఘటనలను ప్రజలకు వివరించి వైఎస్సార్‌సీపీ కుట్రలను సీఎం చంద్రబాబు ఎండగట్టారు. 'ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ప్రజలు తెలుసుకోవాలి. సుపరిపాలన వైకుంఠపాళీ కాకూడదన్నదే మా విజ్ఞప్తి. గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 241 కేసులు వేసినా వాటిని పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. గత పాలకులు జాబ్ క్యాలెండర్ అని దానిని ఎగ్గొట్టారు. మళ్లీ మా ప్రభుత్వం వచ్చాకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం' అని సీఎం

SkyC Media01 Jun, 07:35 am
రాజకీయాల వల్ల ఒక్క ప్రేక్షకుడిని కూడా కోల్పోలేం

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు సత్యదేవ్ కామెంట్స్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. సినిమా అనేది ఒక భారీ బిజినెస్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాల వల్ల 10 మంది ప్రేక్షకుల్లో ఒక్కరిని కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేమని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు వంద శాతం నిజమని మరియు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఇది ఎప్పటి నుంచో ఉన్న సత్యం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సత్యదేవ్ ఈ విషయాన్ని చాలా ధైర్యంగా మరియు స్పష్టంగా బయటపెట్టారని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. రాజకీయాల వైపు నిలబడాలనే ఆలోచన ఉన్నప్పుడు దానికి తగ్గ ఆర్థిక బలం ఉండటం చాలా ముఖ్యం. భవిష్యత్తులో వచ్చే నష్టాలను భరించేంత ఆర్థిక బలం లేకపోతే నోరు మూసుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా వెనుకబడి ఉంటే రాజకీయాలపై మాట్లాడకుండా డిప్లమసీ పాటించడమే అందరికీ శ్రేయస్కరం అని నటుడు చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు సెలబ్రిటీల నిజ జీవిత వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయని స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా సామాజిక అంశాలపై మాట్లాడితే అనవసర వివాదాలు ఎదురవుతాయని చాలా మంది భావిస్తున్నారు. నెటిజన్ల నుంచి వచ్చే ఒత్తిడి మరియు బాయ్‌కాట్ కాల్స్ వల్లనే సెలబ్రిటీలు మౌనం వహిస్తారని సత్యదేవ్ సరిగ్గా చెప్పారు. ఈ విధమైన వ్యూహాన్ని కేవలం హీరోలు మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు ప్రస్తుతం అనుసరిస్తున్నారు. ఫలితంగా ఇండస్ట్రీలో ఉన్న మిడిల్ లెవెల్ హీరోలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బిగ్ స్టార్స్ అయిన మెగా, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి వారి ప్రస్తావన కూడా వస్తోంది. వారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఈ

Vaartha01 Jun, 09:58 am
ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశం కాదు

Phone Tapping Case:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన వ్యక్తిగత అంశం కాదని, రాజకీయ అంశం అసలే కాదని, ఇది తెలంగాణ ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం అని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఉన్న కమీషనర్ ఆఫ్ పోలీస్, ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) అధికారుల ఎదుట ఆయన హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన మొబైల్ ఫోన్ అనుమానాస్పదంగా ట్యాపింగ్‌కు గురైందని, దీనిపై తొలిసారిగా తాను డిఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. Read also: Aadhaar Update: కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం అనంతరం చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాముఖ్యతతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం సంభాషణలను వినడమే కాకుండా, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత స్వేచ్ఛలో అక్రమ జోక్యం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గోప్యత హక్కు కల్పించబడిందని, సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ద్వారా గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఉందని, ఫోన్లు ట్యాప్

Vaartha01 Jun, 09:56 am
సీఎం విజయ్ ను పేరుతో పిలవొద్దు.. డిప్యూటీ స్పీకర్

Tamil Nadu politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆయన తాను గెలిచిన తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే, సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా జర్నలిస్ట్‌లను ఉద్దేశించి తమిళనాడు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్ తొలి పర్యటన కావడంతో తిరుచ్చి జిల్లా యంత్రాంగం మరియు టీవీకే (TVK) శ్రేణులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక సెయింట్‌ జోసెఫ్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మంది వరకు పాల్గొంటారని అంచనా. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా తిరుచ్చి జిల్లా వ్యాప్తంగా డ్రోన్లు ఎగురవేతపై జిల్లా కలెక్టర్‌ కఠిన నిషేధం విధించారు. Read Also: Atlanta Kerala Couple Helicopter Crash:పెళ్లయిన 10 గంటలకే హెలికాప్టర్ ప్రమాదం.. కేరళకు చెందిన వరుడు మృతి! ఆదివారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం డిప్యూటీ స్పీకర్‌ రవిశంకర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ఒక ప్రశ్న వివాదానికి దారితీసింది. “విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్‌‌ స్థానానికి త్వరలో ఉప-ఎన్నిక జరగనుంది కదా.. ఈ ఉప-ఎన్నికల్లో మీకు టిక్కెట్ ఇచ్చే అంశాన్ని విజయ్‌ పరిశీలిస్తున్నారా?” జర్నలిస్టులు సీఎంను ‘విజయ్’ అని సంబోధించడంపై రవిశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆయనను విజయ్‌ అని అనకూడదు.. ముఖ్యమంత్రి లేదా సీఎం అని మాత్రమే అనాలి. తాము విజయ్‌ అని చెప్పొచ్చు కానీ, ప్రెస్ వాళ్లు

Zee Telugu30 May, 01:12 pm
వెస్ట్ బెంగాల్ లో మరోసారి హైటెన్షన్..మమతా బెనర్జీ మేనల్లుడిపై రాళ్లు, గుడ్లతో దాడి.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tmc leader abhishek Banerjee attacked by mob sonarpur west Bengal: వెస్ట్ బెంగాల్ లో ఇటీవల పదిహేనేళ్ల పాటు పాలన అందించిన మమతా సర్కారును ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి బ్రహ్మరథం పట్టి భారీమెజార్టీ అందించారు. సీఎంగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టిన తనదైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనే చెప్పినట్లుగా వెస్ట్ బెంగాల్ లో ఉన్న అల్లరి మూకల తాట తీస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఎలాంటి చర్యలు చూస్తు వదలబొమన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో దాడులు, అక్రమాలకు పాల్పడిన అల్లరి మూకలకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు టీఎంసీ మాత్రం అధికారం కొల్పోయామనే అక్కసుతో తరచుగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తునే ఉంది. తాజాగా.. ఎన్నికల సమయంలో జరిగిన హింసాకాండలో గాయపడ్డ టీఎంసీ బాధితులను పరామర్శించేందుకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వెళ్లారు. అయితే అక్కడి స్థానికులు టీఎంసీ నేతలను తమ ఇళ్లకు రానివ్వడానికి ఇష్టపడలేదు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇక అనూహ్యంగా అక్కడకు టీఎంసీ కార్యకర్తలు చేరుకొవంతో స్థానికులతో వాగ్వాదం జరిగింది. ఇక బీజేపీ కార్యకర్తలు కూడా చేరుకొవడంతో పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కర్రలతోదాడి చేశారు. కొంత మంది పిడిగుద్దులు గుద్ది, చెప్పులను కూడా విసిరారు.

Zee Telugu30 May, 03:50 pm
విక్టరీ సింబల్ చూపిస్తూ పోలీస్ కారు ఎక్కిన బాల్క సుమన్.. అరెస్ట్ విజువల్స్ వైరల్

Balka Suman:విక్టరీ సింబల్ చూపిస్తూ పోలీస్ కారు ఎక్కిన బాల్క సుమన్.. అరెస్ట్ విజువల్స్ వైరల్ ఈ వార్తకు సంబంధించిన

10TV Telugu29 May, 03:53 pm
సిట్టింగ్ ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీలు... భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్ పాలిటిక్స్

Karimnagar – Congress Vs Brs: సిట్టింగ్‌లు వర్సెస్‌ మాజీలు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయం సెగలు కక్కేలా చేస్తోంది. ఇదీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీన్‌. మంథని, ధర్మపురి.. నిన్నటికి నిన్న జగిత్యాల. ఆ రచ్చ రగులుతుండగానే.. ఇప్పుడు పెద్దపల్లి పంచాయితీ తెరమీదకు వస్తోంది. కరీంనగర్ జిల్లాలో అసలేం జరుగుతోంది. పెద్దపల్లి పొలిటికల్‌ ఫైట్‌ వెనక అసలు కారణం ఏంటి.. ఓపెన్ ఛాలెంజ్‌లకు వరకు ఎందుకు వెళ్లింది.. అప్పుడైనా.. ఇప్పుడైనా.. కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కాకమీద కనిపిస్తుంటాయ్‌. ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో సెగలు పుట్టిస్తుంటాయ్‌. ఇప్పుడు కూడా అలాంటి సీనే కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీల మధ్య జరుగుతున్న యుద్ధం.. పాలిటిక్స్‌పై మరింత ఆసక్తి పుట్టిస్తున్నాయ్‌. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇద్దరు నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో మంథని ప్రతీరోజూ రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది. ఇక అటు ధర్మపురిలోనూ సేమ్‌ సీన్‌. మంత్రి అడ్లూరి వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల మధ్య రాజకీయ యుద్ధం పీక్స్‌లో కనిపిస్తోంది. మీరేం చేశారంటే.. మీరేం చేశారంటూ.. ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇక నిన్నటికి నిన్న జగిత్యాల పరిణామాలు క్రియేట్‌ చేసిన పొలిటికల్ హీట్ అంతా ఇంతా కాదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌.. మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి మధ్య భారీ యుద్ధమే జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. వీటన్నింటిపై చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు పెద్దపల్లి రచ్చ తెరమీదకు వచ్చింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Sakshi29 May, 02:41 am
కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు సిద్ధరామయ్య పాత్ర ఏంటి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు సిద్ధరామయ్య పాత్ర ఏంటి..?

SkyC Media30 May, 06:43 am
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల నిన్న మే 29, 2026 నాడు ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీలోని 10 జనపథ్‌ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా YS షర్మిల రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సంస్థాగత విషయాలు మరియు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఇరు నాయకులు చర్చించారు. వైఎస్ షర్మిల గత 2024 లో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరడం జరిగింది. ఆమె పార్టీలో చేరిన తర్వాత అధిష్టానం ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ఆమె రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైన స్థితిలో కొనసాగుతోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీకి చాలా తక్కువ సీట్లు మాత్రమే దక్కాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడంపై ఇరు నేతలు సుదీర్ఘంగా ఆలోచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరియు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా మాట్లాడారు. దీంతో పాటు పార్టీ అంతర్గత బలోపేతానికి తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై కూడా చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ నుంచి రాష్ట్ర రాజకీయాలపై తాను పలు ముఖ్యమైన సూచనలు తీసుకున్నట్లు షర్మిల స్వయంగా తన సోషల్ మీడియా పోస్ట్‌లో అధికారికంగా పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చే

Andhra Jyothy01 Jun, 03:25 am
ఇరాన్ అధ్యక్షుడు రాజీనామా చేయనున్నారా.. కారణమేంటి

<p>ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో విభేదాల కారణంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా కేంద్రంగా నడిచే ఇరాన్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది (Iran President Resignation). </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఇరాన్ పాలన పూర్తిగా ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని సహించలేకే పెజష్కియాన్ రాజీనామా చేసినట్టు సదరు పత్రిక పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి కీలక నిర్ణయాలలో ఇరాన్ ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచుతున్నారని, ఐఆర్‌జీసీ కమాండర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని దేశాన్ని పతనం వైపు నడిపిస్తున్నారని తన రాజీనామా లేఖలో పెజష్కియాన్ పేర్కొన్నట్టు సమాచారం. చట్టపరంగా తనకు ఉన్న బాధ్యతలను కూడా పూర్తి చేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది (Iranian Politics). </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>పెజష్కియాన్ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది (Iran News). కాగా, అధ్యక్షుడు పెజష్కియాన్ రాజీనామా చేశారనడం పూర్తిగా అవాస్తవమని ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం అధికారి స్పష్టం చేశారు. పెజష్కియాన్ ప్రస్తుతం తన రోజువారీ విధుల్లో బిజీగా ఉన్నారని, తప్పుడు కథనాలతో మీడియా మైండ్ గేమ్స్ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. </p><br/><h2 style="text-align: start"><span style="color: rgb(235, 20, 20)">ఇవి కూడా చదవండి..</span></h2><p style="text-align: start"></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/dk-shivakumar-says-rcb-fans-faced-injustice-over-ipl-2026-final-venue-sparks-debate-sgr-1528678.html"><span style="color: rgb(248, 13, 13)">ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..</span></a></p><p style="text-align: start"><br><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/business/gold-prices-in-india-today-latest-22k-24k-rates-on-june-1st-2026-sgr-1528670.html"><span style="color: rgb(242, 7, 7)">స్థిరంగా బంగారం ధరలు..

Vaartha01 Jun, 09:39 am
శాంతి ఒప్పందం అంతా తుస్సేనా..ట్రంప్ మళ్ళీ స్టాంగ్ వార్నింగ్

Iran-America War: పశ్చిమాసియాలో నెత్తుటి యుద్ధాన్ని ముగించేందుకు తెరవెనుక తీవ్ర దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇటు ఇరాన్, అటు అమెరికాలు క్షేత్రస్థాయిలో మాత్రం తగ్గేదేలేదన్నట్లుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ ఆరంభంలో తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, ఇరు దేశాల మధ్య దాడుల పరంపర, తీవ్రమైన రాజకీయ విభేదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వారాంతంలో ఇరాన్ (Iran) యొక్క రాడార్, డ్రోన్ నియంత్రణ కేంద్రాలపై తాము విజయవంతంగా ఆత్మరక్షణ దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ ‘MQ-1’ డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడానికి ప్రతిస్పందనగానే తాము ఇరాన్‌లోని గోరుక్ నగరం, ఖేష్మ్ ద్వీపాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. Read Also: Masoud Pezeshkian: మితిమీరిన సైనిక జోక్యం తో ఇరాన్ ప్రధాని రాజీనామా? ఈ దాడిలో Iran ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, రెండు వన్-వే అటాక్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతికారంగా, హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్ ద్వీపంలో ఉన్న తమ టెలికమ్యూనికేషన్స్ టవర్‌పై అమెరికా జరిపిన దాడి మూలాన్ని, అంటే వారి వైమానిక స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సోమవారం ఉదయం కువైట్ సైన్యం తాము శత్రు క్షిపణి, డ్రోన్ ముప్పులకు ప్రతిస్పందిస్తున్నామని సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కువైట్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాన్నే ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఇరాన్ నిజంగానే ఒక ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, అది అమెరికాకు, తమ మిత్రదేశాలకు

Andhra Jyothy30 May, 01:40 pm
రైతు ముసుగులో కేసీఆర్ రాజకీయం

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సవాల్‌కు బీఆర్ఎస్ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్, మే 30: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఈ సవాల్‌కు బీఆర్ఎస్ సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటుతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర (MSP) ప్రకటించి వదిలేసిందే తప్ప ఒక్క గింజ కూడా కొనడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను తమ ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తోందని, ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పిస్తున్నామని, సన్న వడ్లకు బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ నేతలు ఢిల్లీకి బస్సులు వేసుకుని వెళ్తే, తాము వారి ఇళ్ల ముందుకే ట్రాక్టర్లతో వడ్లు తెచ్చి పోస్తామని ఆయన హెచ్చరించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధాని మోదీ మాటలు చెబుతున్నా, తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆక్షేపించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీదేనని ఆరోపించిన సీఎం, హరీష్ రావు ఇదులకుంట చెరువు అక్రమాలపై

Sakshi28 May, 03:19 am
నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో గవర్నర్ ట్విస్ట్

కర్ణాటకలో సీఎం మార్పు చుట్టూ ఇప్పటికే రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరగా.. ఇప్పుడు గవర్నర్‌ ఎంట్రీ మరో కొత్త ట్విస్ట్‌కు దారి తీసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ.. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ వ్యక్తిగత పనులపై ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. సీఎం కార్యాలయం ఇప్పటికే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం రావడం.. మరోవైపు గవర్నర్‌ తిరుగు ప్రయాణ టికెట్‌ కూడా ఇంకా బుక్‌ చేయలేదన్న వార్తలు బయటకు రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం గవర్నర్‌ అందుబాటులో లేకపోయినా సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖ సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజీనామా ప్రక్రియ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, డీకే శివకుమార్‌కు ఆహ్వానం వంటి అంశాల్లో ఆలస్యం జరిగితే రాజకీయంగా కొత్త సంక్షోభం తలెత్తొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య-డీకే శివకుమార్‌ మధ్య అధికార సమీకరణాలపై గత కొన్ని నెలలుగా అంతర్గత పోరు కొనసాగుతోంది. అలాంటి సమయంలో గవర్నర్‌ అందుబాటులో లేకపోవడం, నిర్ణయాల్లో జాప్యం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర పోలిక కూడా తెరపైకి వస్తోంది. ఇటీవల తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్‌ ఆర్‌వీ ఆర్లేకర్‌ వ్యవహారించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు వెంటనే ఆహ్వానం ఇవ్వకుండా, పూర్తి మెజారిటీ లేదంటూ పలుమార్లు ఆలస్యం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

Sakshi28 May, 04:50 am
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మెరుపు దాడి రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార తమిళగ వెట్రి కళగం పారీ్టలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా పెను తుఫానును రేపింది. ఈ పరిణామం డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్‌ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్‌ బీ? ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించినప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ (118) ను టీవీకే సాధించలేకపోయింది. ఈ సమయంలో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇవ్వడంతో విజయ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. లెఫ్ట్‌ పార్టీలు మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే ఐదేళ్ల పాటు కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావడం సీఎం విజయ్‌కు కొంత అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం. దీంతో ఆయన ’ప్లాన్‌ బి’ని తెరపైకి తెచ్చారన్న చర్చ ఊపందుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరోధక చట్టం అస్త్రంతో రాజీనామా ద్వారా తన వైపుకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ, విజయ్‌ ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే ప్రశ్న మిత్రపక్షాల్లో తాజాగా మొదలైంది. ఉపఎన్నికల్లో టీవీకే ను గెలిపించుకుని క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్‌ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చర్చ ఊపందుకోవడం గమనార్హం. మరి కొందరికి సైతం వల వేసినట్టు, తాజాగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప

10TV Telugu25 May, 03:58 pm
Pawan Kalyan: తమిళనాడు రాజకీయాలు, విజయ్ సీఎం కావడం అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు...

Pawan Kalyan: తమిళనాడు రాజకీయాలు, విజయ్ సీఎం కావడం అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయని పవన్ అన్నారు. తనకు అసూయ కలిగేంత చక్కగా తమిళనాడు పా...

Sakshi25 May, 04:25 pm
May 25 2026 9:37 PM | Updated on May 25 2026 9:40 PM న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి...

May 25 2026 9:37 PM | Updated on May 25 2026 9:40 PM న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అధికార పార్టీ టీవీకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 126 చోట్ల ప్రజలు విజయ్‌ టీవీకేకు వ...